Home » Author »veegam team
కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి. పాకిస్థాన్ లో కూడా కరోనా వైరస్ ప్రజలను భయపెట్టింది. ఈ వైరస్ కారణంగా అక్కడ ప్రజలు జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఈ క్రమంలో డాక్టర్లు పరిశుభ్రంగా ఉండాలని సూచించటంతో ప్రజలు ఎప్పటికప్పుడు
కరీంనగర్ లో కరోనా కలకలం రేగింది. ఇండోనేషియాకు చెందిన 10మంది సహా ముగ్గురిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. వారంతా ఇటీవలే రైలు మార్గంలో కరీంనగర్ జిల్లాకు
సురేశ్ ప్రభును ఏపీ నుంచి రాజ్యసభకు పంపిస్తే.. ఆయన చేతులు మీదుగా ఏమైనా రైల్వే జోన్ ఇచ్చారా? నత్వానీని ఏపీ నుంచి రాజ్యసభకు పంపిస్తే.. పారిశ్రామికంగా రాష్ట్రానికి
కరోనా వైరస్ భయంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. ప్రభుత్వం సూచనల మేరకు శ్రీనగర్లోని అన్ని పార్కులు, గార్డెన్లు, ప్లే గ్రౌండ్లు మూసివేసినట్లు సోమవారం (మార్చి 16, 2020)న శ్రీనగర్, జమ్మూ క�
ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి కమ్మేస్తోంది. అక్కడా ఇక్కడా అని కాదు ప్రపంచంలోని అన్ని దేశాలకూ వేగంగా విస్తరిస్తోందీ మహమ్మారి. 157 దేశాలకు పాకిన ఈ భూతం
నార్తరన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ లో ఆపరేటర్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 307 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్దులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విభాగ
బ్యాంక్ కస్టమర్లు ఒక ముఖ్య గమనిక. మీరు క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగిస్తున్నారా? అయితే మీ డెబిట్, క్రెడిట్ కార్డుల సైబర్ మోసాలను నియత్రించటానికి, కార్డుల భద్రతను మరింత పెంచటం కోసం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొన్ని కొత్త రూల్స్ ను జారీ చ�
ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వ విద్యాలయం (IGNOU)లో MBA, PHDల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షకు దరఖాస్తులు ప్రారంభిస్తున్నట్లు డాక్టర్ ఎస్ ఫయాజ్ అహ్మద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 23వ తేదీ లోగా ఆన్లైన్ విధానంల
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ప్రారంభమైంది. ఇవాళే బలపరీక్ష అని గవర్నర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయిదే దీనిపై స్పీకర్ ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు
కరోనా వైరస్ రోజురోజుకి వ్యాపిస్తోంది. ఇప్పటికే 157 దేశాలకు స్ప్రెడ్ అయ్యింది. ఈ వైరస్ కారణంగా రోజు రోజుకి మృతుల సంఖ్య పెరుగుతోంది. అందుకని కరోనా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఇప్పటికే థియేటర్స్, స్కూల్స్, బార్
ఏపీలో కరోనా కలకలం రేపుతోంది. అనంతపురం, కడప జిల్లాలో కరోనా లక్షణాలతో ప్రజలు వణికిపోతున్నారు. మార్చి 6న పుట్టపర్తికి వచ్చిన రష్యా యువకుడు.. తీవ్ర అనారోగ్యంతో
తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం మంగళవారం (మార్చి 17, 2020) నుంచి దివ్యాంగులు, వయోవృద్దులకు ప్రత్యేక దర్శనం ప్రారంభం కానుంది. వారికోసం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. తొలిదశలో 65 సంవత్సరాలకు పైబడి వయస్సు ఉన్న వయోధిక వృద్ధుల�
ఏపీ రాజకీయం వేడెక్కింది. స్థానిక ఎన్నికల వాయిదా దుమారం రేపుతోంది. కరోనా కారణంగా ఎన్నికలను 6 వారాల పాటు వాయిదా వేశారు ఎస్ఈసీ రమేష్ కుమార్. దీనిపై సీఎం
ఏపీలో స్థానిక ఎన్నికల రద్దు నిర్ణయం వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా స్థానిక ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ ఏపీ ఎన్నికల
వాళ్లంతా ప్రభుత్వ డాక్టర్లు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో వారిని డాక్టర్లుగా అపాయింట్ చేశారు. ప్రభుత్వ డాక్టర్ అంటే సాలరీ కూడా భారీగానే ఉంటుంది. నెల నెల ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్నా, డ్యూటీలకు మాత్రం రావడం లేదు. విధు�
ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఏ నిమిషానికి ఏం జరుగునో అని అనేది అందుకే. అతడిది దురదృష్టమో మరో కారణమో తెలియదు కానీ, అతడి BMW కారుని
కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం చూపిస్తోంది. రోజురోజుకి కరోనా వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు 157 దేశాలకు స్ప్రెడ్ అయ్యింది. రోజు
కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం చూపిస్తోంది. రోజురోజుకి కరోనా వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు 157 దేశాలకు స్ప్రెడ్ అయ్యింది. రోజు
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి కొత్తేమీ కాదని తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సార్స్ కు మరో రూపమే కరోనా అని చెప్పారు. కరోనా వస్తే చావే అనే
రోజురోజుకి కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. మన దేశంలోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం