Home » Author »veegam team
వందకుపైగా దేశాల్లో కరోనా బాధితులున్నా ఇంతవరకు వ్యాక్సిన్ తయారు కాలేదు. రెండేళ్ల వరకు పట్టొచ్చని అంచనా. ఇప్పుడు ట్రీట్మెంట్ గురించి పరిశోధనలు సాగుతున్నాయి. ఇంతకీ కరోనా లక్షణాలు కనిపిస్తే… ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు? ఎలాంటి చికిత్స �
కరోనా పాజిటివ్ కేసు నమోదవడంతో ఏపీలోని నెల్లూరు జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. స్కూళ్లకు మార్చి 18వరకు సెలవులు ప్రకటించారు. ఇప్పటికే సినిమా థియేటర్లు
ఎట్టకేలకు అమృత తన తల్లిని కలిసింది. తండ్రి మారుతీరావు ఆత్మహత్య తర్వాత అమృత తొలిసారి తన తల్లి గిరిజా దగ్గరకు వెళ్లింది. శనివారం(మార్చి 14,2020) నల్లొండ జిల్లా
తెలంగాణలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. జగిత్యాల జిల్లాలో మరో కరోనా అనుమానిత కేసు వెలుగులోకి వచ్చింది. బుగ్గారం మండలం గోపులాపురానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా
సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు పరిధిలోని మైహోమ్ పరిశ్రమ మహా సిమెంట్స్ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా
ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. చైనీయులపై ఫైర్ అయ్యాడు. చైనీయుల ఆహారపు
ప్రాణాంతకమైన కరోనా వైరస్ను కేంద్ర ప్రభుత్వం ఓ విపత్తుగా(notified disaster) గుర్తించింది. అలాగే కరోనా బాధితులను ఆదుకోవాలని కేంద్రం నిర్ణయించింది. కరోనా వైరస్తో
దేశ రాజధాని ఢిల్లీలోని ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం (మార్చి 14,2020)వడగళ్ళ వాన కురిసింది. ఉదయం నుంచి మేఘావృతమై, మధ్యాహ్నం పెద్ద ఎత్తున వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. दिल
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి విస్తరించకుండా స్కూళ్లు, కాలేజీలు,
పొత్తిళ్లలో పసిబిడ్డ కరోనా సోకింది. బిడ్డ పుట్టిందని ఆ తల్లి సంతోషంతో మురిసిపోతున్న సమయంలో బిడ్డకు కరోనా సోకిందని తెలిసి ఆ తల్లి తల్లడిల్లిపోతున్న ఘటన లండన్లో నార్త్ మిడిల్సెక్స్ విశ్వవిద్యాలయ హాస్పిటల్ లో చోటుచేసుకుంది. అప్పుడే ప�
జిల్లా రాజకీయాలతో ఆయనది విడదీయరాని బంధం.. ఇంకా సూటిగా చెప్పాలంటే టీడీపీతో ఆయనది మూడున్నర దశాబ్దాల అనుబంధం.. అలాంటి బంధాన్ని ఒక్క రోజులో పేగు
రక్త మరిగిన రహదారులు మనుషుల ప్రాణాలను బలిగొంటున్నాయి. ఎన్నో కుటుంబాల్లో తీరని వేదనను మిగులుస్తున్నాయి. ఆత్మీయులను పోగొట్టుకుని ఆవేదనకుగురవుతున్న కుటుంబాలు ఎన్నో..ఎన్నెన్నో. మద్యం సేవించి వాహనాలు నడపటం..అతి వేగం. నిర్లక్ష్యం, నిద్రలేమి &nbs
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించింది.
ప్రపంచదేశాలు కరోనా భయంతో వణికిపోతుంటే.. ఇప్పుడు మరో వైరస్ వెలుగులోకి వచ్చింది. అదే, బర్డ్ ఫ్లూ. ఈ వైరస్ కారణంగా వేల కోళ్లను చంపేయాలని కేరళా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ వ్యాధి వల్ల మనిషి చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో.. ఈ
తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాలలో కరోనా కలకలం రేగింది. నస్పూర్ వాసికి కరోనా లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. వారం రోజుల క్రితం ఆ వ్యక్తి ఇటలీ నుంచి వచ్చాడు. ఆ వ్యక్తి
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను క్రమక్రమంగా కమ్మేస్తోంది. కరోనా దెబ్బకు ప్రపంచం అబ్బా అంటోంది. దాన్ని నియంత్రించటానికి ఆయా దేశాలు హెల్త్ ఎమర్జన్సీన ప్రకటిస్తున్నాయి అంటే కరోనా తీవ్రత ఏస్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. ఈ క్రమంలో కరోన�
కరోనా వైరస్ దెబ్బకి యావత్ ప్రపంచం వణికిపోతోంది. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అలాగే మరణాల సంఖ్యా పెరుగుతోంది. దీంతో భయాందోళనలు
తెప్పలుగా చెరువులు నిండిన కప్పలు పదివేలు చేరున్.. మీకూ నాకే కాదు.. చంద్రబాబుకూ తప్పదు. అధికారంలో ఉన్నప్పుడు ఆయన చెంత చేరి.. పదవులు అనుభవించిన
కరోనాను నియంత్రించటానికి ఆయా దేశాల ప్రభుత్వాలు ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఏదో ఒక మూల కొత్త కేసు నమోదు కావడంతో అధికారులు సైతం తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్రలోని నాగ్పూర్ హాస్పిటల్ నుంచి నలుగురు కరోనా అనుమానితులు పరారయ్�
ప్రాజెక్టు గేట్లు తెరిస్తే నీళ్లు దూకినట్టు.. వైసీపీ గేట్లు తెరవగానే టీడీపీ నుంచి వలసలు ఎగిసిపడుతున్నాయి. ప్రాజెక్టుల నీటిని క్యూసెక్కుల్లో లెక్కేస్తే.. ఇక్కడ పదుల సంఖ్యలో లెక్క