Home » Author »veegam team
కరోనాపై ప్రముఖ సినీనటుడు, జనసేన నేత నాగబాబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కరోనా వైరస్ని భూమి మీదకు దేవుడే పంపించాడని కొన్ని మతాల పెద్దలు అంటున్నారు. అయినా ఈ దేవుళ్లకి కోపం ఎక్కువే సుమా.. అంటూ సెటైరికల్గా వ్యాఖ్యానించా
తెలంగాణలో కరోనా కేసులు లేకపోయిన్నప్పటికీ, ఆ భయం సామాన్యులను వెన్నాడుతున్నది. పెండ్లిండ్లు, గృహప్రవేశాలు, బర్త్డే ఫంక్షన్లు వంటి సామూహిక కార్యక్రమాలకు వెళ్లాలంటే వెనకాడుతున్నారు.
కరోనా(కొవిడ్ -19) వైరస్ నిరోధక చర్యలపై ఏపీ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. నెల్లూరు జిల్లాలో కొవిడ్ -19 పాజిటివ్ బాధితుడు కోలుకుంటున్నాడని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి తెలిపారు.
కరోనా.. ఈ మాట వింటే చాలు గుండె దడ పెరిగిపోతుంది.బీపీ సర్ మంటూ పైకి పాకుతుంది. కాసేపు మాటా మంతీ మిడిగుడ్సుకుని చూడాల్సి వస్తోంది. అదీ కరోనా అంటే అనేలా ఉంది ఇప్పుడు ప్రపంచ దేశాల పరిస్థితి. ఎవరి నోట విన్నా అనే మాట. ఎవరి మొహం చూసినా కరోనా జాగ్రత్తల క
తెలంగాణలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయింది. ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది.
దేశానికి కాంగ్రెస్ కరోనా వైరస్ లా పట్టిందని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సమావేవాల్లో కరోనా వైరస్పై మాట్లాడుతూ..మరోసారి కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. చైనాలో పుట్టిన కరోనా దేశదేశాలకు వ్యాపిస్తూ తెలంగాణ రాష్ట్
తల్లిదండ్రులు, తోడబుట్టిన వారిని కోల్పోయిన ఆ యువతీ యువకుల పెళ్లికి గ్రామస్థులే పెద్దలయ్యారు. నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రానికి చెందిన సీమ మాసన్న-మణెమ్మ దంపతులకు లావణ్యతోపాటు చిన్న కూతురు ఉండేది. వ్యవసాయంలో నష్టాలు రావడంతో అప్పుల�
కరోనాపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణకు కోసం అవసరమైతే రూ.5 వేల కోట్లు ఖర్చే చేస్తామని తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైందనీ..కరోను కట్టడి చేసేందుకు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని చర్యల్ని పటిష్టంగా అమలు చేస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. అసెంబ్ల�
కరోనాపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో మాల్స్, థియేటర్లు, విద్యాసంస్థలు మూసివేశారని చెప్పారు.
రాజస్థాన్లోని జోధ్పూర్ జిల్లాలో శనివారం (మార్చి 14,2020) ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. బలోత్రా – ఫలోడి హైవేపై అత్యంత వేగంగా వచ్చిన ఓ ట్రక్కు అదుపుతప్పి బొలెరో వాహనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు �
పోలవరం భూసేకరణ వ్యయాన్ని భరించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం 55వేల 545 కోట్లు కాగా... 48 వేల కోట్ల వ్యయానికి కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది.
బ్రెజిల్ ప్రెసిడెంట్ జెయిర్ బొల్సొనారోకు కరోనా పాజిటివ్ వచ్చింది. అమెరికాలో అధ్యక్షుడు ట్రంప్తో సమావేశం అనంతరం బొల్సొనారో బ్రెజిల్కు తిరిగి రాగానే కమ్యూనికేషన్ సెక్రటరీ ఫాబియో వాజంగార్టెన్కు కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయనకు క�
రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ లో పేలుడు కలకలం రేపింది. మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శివరాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర పేలుడు సంభవించింది.
బ్రాడ్ క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(BECIL) లో 4 వేల ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ దరఖాస్తు గడువు జనవరి 11, 2020 తో ముగుసింది. తాజాగా దరఖాస్తు గడువును మార్చి 20, 2020 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జార�
పేరు పొందిన రాజకీయ నేతలు..ప్రజలకు సేవ చేసిన నేతలు చనిపోతే వారికి గౌరవ సూచికంగా విగ్రహలను ఏర్పాటు చేస్తుంటారు. కానీ ఓ ఎమ్మెల్యే ఏకంగా తాను బతికి ఉండగానే తన విగ్రహాలను తయారు చేయించుకున్నారు. నాపై కొంతమంది కక్ష కట్టారు.నన్ను ఏ సమయంలో అయినా సరే చ
అఖిల భారతీయ హిందూ మహాసభ శనివారం (మార్చి 14,2020) గోమూత్ర పార్టీ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన పోస్టర్లు వైరల్ గా మారాయి. హిందూ మహాసభ, జన్ జాగరణ్ మంచ్, యూత్ సనాతన్ సేవా సంఘ్ ఈ పార్టీని నిర్వహిస్తున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు ఈ పార్టీ ప్రారంభమవుత�
విశాఖ వాసులను కరోనా వణికిస్తోంది. నగరంలోని చెస్టు ఆస్పత్రిలో నలుగురు కరోనా అనుమానితులు చికిత్స పొందుతున్నారు.
అగ్రరాజ్యం అమెరికా హెల్త్ ఎమర్జన్సీని ప్రటించింది. కరోనా వైరస్ విజృంభిస్తున్న క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైట్హౌజ్లో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా నియంత్రణకు ఫెడరల్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంట
అవిభక్త కవలలు వీణావాణిలు మార్చి 19 నుంచి జరుగనున్న పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. ఎవరి సహాయం అవసరం లేదని, తామే స్వయంగా పరీక్ష రాస్తామని స్పష్టం చేసినట్లు తెలిసింది.