Home » Author »veegam team
బహ్రెయిన్లో పనిచేస్తున్న ఇద్దరు భారతీయ నర్సులకు కరోనావైరస్(కొవిడ్-19) సోకింది. కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్లుగా అనుమానం వచ్చినవారు బ్లడ్ టెస్ట్ లు చేయించుకోగా..వారికి కరోనా సోకినట్లుగా పాజిటివ్ వచ్చింది. (భారత్ లో తొలి కరోనా మృతుడు…హైదర
కరోనా రోగులకు సేవ చేస్తన్న నేనో నర్సును.నేనిప్పుడు మెడికల్ ఎమర్జెన్సీని ఎదుర్కొంటున్నాను. నాకు చాలా భయంగా ఉంది. ఎందుకంటే నేను పెట్టుకున్న మాస్క్ జారిపోతుందేమోనని..ఒక్కసారి కోటు, గ్లౌవ్స్ ధరించిన తరువాత ఏకధాటిగా ఆరు గంటల పాటు..అవసరాన్ని బట్�
తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పైలట్ అవతారం ఎత్తారు. పైలెట్గా మారిన కేటీఆర్ శంషాబాద్లో విమానం నడిపారు. కొత్త అనుభూతిని పొందారు. విమానంలో మెయిన్ పైలట్ సూచనలతో విమానం నడిపి.. గాల్లో కాసేపు చక్కర్లుకొట్టారు. గురువారం (మార్చి 12,2020)శంషాబాద్ ఎయ�
కరోనా మహమ్మారి భారత్లో ఒకరిని బలితీసుకుంది. సౌదీ నుంచి అతడు నేరుగా హైదరాబాద్ పాతబస్తీలోని బంధువులు ఇంటికి వచ్చాడు.
బెంగళూరులో మరో కరోనా కేసు నమోదు అయింది. గూగుల్ ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చింది.
ఇటలీలో కరోనా మృత్యుఘోష ఆగడం లేదు..అంతకంతకూ పెరిగిపోతోన్న కేసులతో అల్లాడిపోతోంది. నిన్న ఒక్కరోజే 189 మంది చనిపోయారు.
ఇరాన్లో కరోనా వైరస్ మరణ మృదంగం వాయిస్తోంది. వైరస్ కారణంగా ఇక్కడ ఒక్క రోజే 75మంది చనిపోయారు.
ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. 127 దేశాలకు కరోనా వైరస్ సోకిందింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మృతుల సంఖ్య 4 వేల 973కి చేరింది.
హైదరాబాద్ ఎస్ ఆర్ నగర్ లో వ్యక్తి దారుణ హత్యకు గావించబడ్డాడు. స్నేహితుడు అతని గొంతుకోసి హత్య చేశాడు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయం పట్టుకుంది. అంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి కరోనా వైరస్ అటాక్ చేస్తుందోనని
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా భయం పట్టుకుంది. కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. కరోనా భయం ఏ రేంజ్
ఇటీవలే టీడీపీని వీడి వైసీపీలో చేరిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు.. నమ్ముకున్న
కరోనా వైరస్ ను డబ్ల్యూహెచ్ వో ప్రపంచ మహమ్మారిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం ఉంది. ఈ క్రమంలో పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో కరోనా వైరస్
అసలే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు దగ్గరగా ఉన్న నియోజకవర్గం. అంతేనా.. భాగ్యనగరానికి కూత వేటు దూరం.. ఇక్కడ రాజకీయాలు కూడా ఎప్పుడూ హాట్ టాపిక్గానే
విలువలు, సంబంధాలు మంట కలుస్తున్నాయి. వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు రేపుతున్నాయి. తమ సుఖం కోసం భర్తని భార్య, భార్యని భర్త మోసం
ఏదైనా కష్టమొస్తే.. రాముడికి చెప్పుకుంటాం.. కానీ రాముడి వల్లే కష్టమొస్తే.. సరిగ్గా ఇలాగే ఉంది వర్ల రామయ్య పరిస్థితి. అడిగినప్పుడు వరమీయకుండా.. అవసరం లేని
భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. క్రమంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా వైరస్ ను ప్రపంచ మహమ్మారిగా డబ్ల్యూహెచ్ వో అనౌన్స్ చేసింది. దీంతో భారత్
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ విజృంభిస్తోంది. ఏపీలో తొలి కరోనా కేసు నమోదైంది. నెల్లూరులో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడికి కరోనా పాటిటివ్ వచ్చింది. ఆ యువకుడు రెండు వారాల క్రితం ఇటలీ నుం�
ఆవిడో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. వయసు 50 ఏళ్లకు పైబడే ఉంటుంది. ఏం జరిగిందో ఏమో కానీ ఆ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది.
కరోనా పేరు చెబితే చాలా ప్రపంచదేశాల్లోని ప్రజలంతా వణికిపోతున్నారు. కానీ ఓ మహిళ మాత్రం కరోనా వచ్చిందని కంగారుపడలేదు..భయపడలేదు. బేజారవ్వలేదు.శాంతంగా ఆలోచించింది. తగు జాగ్రత్తలు తీసుకుంది. కరోనాను జయించింది. ఆమె పేరు ఎలిజబెత్ ష్నీడర్.అమెరికాల�