Home » Author »veegam team
మూడు రాజధానుల నిర్ణయం అస్సలు నచ్చలేదన్నారు. అంతకంటే దుర్మార్గం లేనే లేదన్నారు. అసలు జగన్ నిర్ణయమే సరైనది కాదని తెగేసి చెప్పేశారు. అమరావతి రైతులకు
ఉత్కంఠ వీడింది. రాజ్యసభకు టీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యయి. కే.కేశవరావు, దామోదర్ రావు పేర్లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్న
రంగారెడ్డి జిల్లాలో భూఆక్రమణలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. గంధంగూడలో 3.22 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. భూ
చైనాలోని వుహాన్ లో వెలుగు చూసిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. మనుషుల ప్రాణాలు తీస్తోంది. వేలాది మంది మృత్యువాత పడ్డారు. లక్షలాది మంది కరోనా
అప్పు తీసుకున్న పాపానికి వడ్డీ కోసం వ్యాపారులు వేధింపులు భరించలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ముగ్గురు పిల్లల్ని అనాధలుగా మార్చి వేసిన ఘటన కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం బీరవోలులో చోటుచేసుకుంది. బీరవోలుకు చెందిన రామానుజమ్మ అవసరం కోసం వ�
కొన్ని పిల్లులు చాలా క్యూట్గా ఉంటాయి. కొన్ని పిల్లులు గంభీరంగా భారీ సైజులో ఉండి ఇది పిల్లా? పులా అనిపించేలా ఉంటాయి. కానీ ఇదిగో ఇక్కడ కనిపించే పిల్లిని చూస్తే..ఇది నిజంగా పిల్లేనా..దెయ్యమా?..లేదా సైన్స్ ఫిక్షన్ లో చూపించే వింతజీవా? అనుకుంటారు.&nb
హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సివరేజ్ బోర్డు (HMWSSB) లో మేనేజర్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మెుత్తం 93 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ మార్చి 16 నుంచి ప్రారంభం కానుంది.
కేరళంలో ఓ వ్యక్తిని రూ.60లక్షలు విలువ చేసే లాటరీ వరించినా.. దాన్ని పొందడానికి ముందే గుండెపోటుతో మృతి చెందాడు. అతని మృతి కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. వివరాల్లోకి వెళ్తే.. అలప్పుళ జిల్లా మావెలికర గ్రామానికి చెందిన సి.తంబి దుకాణం నిర్వహ�
ఖమ్మం జిల్లాలో కరోనా టెన్షన్ నెలకొంది. ఓ మెడిసిన్ విద్యార్థిలో కరోనా లక్షణాలు బయటపడ్డాయి.
ఛత్తీస్ గఢ్ లోని దంతెవాడ జిల్లాలో స్పెషల్ టాస్క్ఫోర్స్ (ఎస్టిఎఫ్) జవాన్ రామస్వామి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అరన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పొటాలి క్యాంప్ లో గురువారం (మార్చి 12,2020) తెల్లవారుఝామున రామస్వామి నత సర్వీస్ AK-47 తో కాల్చుకుని ఆత్మహ
ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు, అమృత తండ్రి మారుతీ రావు ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పుడు వ్యవహారమంతా అతడి ఆస్తుల చుట్టే తిరుగుతోంది.
రేవంత్రెడ్డి ఎపిసోడ్ తెలంగాణ కాంగ్రెస్లో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. విషయం తెలుసుకోకుండా రేవంత్రెడ్డిని సమర్ధిస్తూ ఎలా లేఖ రాస్తారంటూ ఆజాద్పై ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు.
కరోనా వైరస్ మహమ్మారికి ఉత్తర కొరియాలో దాదాపు 200 మంది సైనికులు చనిపోయారనీ..మరో 4వేల మంది కరోనా సోకినట్లుగా వార్తలు సంచలనం రేపుతున్నాయి. దేశం మాత్రం ఈ విషయాన్నీ అధికారికంగా వెల్లడించలేదు. కరోనా సోకింది అని తెలిసి ఆ వ్యక్తి ని కాల్చి చంపినట్ల�
ఆత్మరక్షణ కోసం కరాటే..జూడో వంటి బాలికల చాలా ఉపయోగపడతాయి. కానీ ఆ విద్యలు నేర్చే వ్యక్తే బాలికలపై కామపు కన్నేస్తే..వారి పరిస్థితి ఏంటీ?ఆత్మరక్షణ కోసం కరాటే జూడో వంటివి నేర్చుకుంటే తమను తాము కాపాడుకోవటమే కాక ఇతరులకు కూడా ఉపయోగపడుతుందనే ఉద్ధేశం
ఏపీలోని కురిచేడు ఎంపీపీ పదవి ఓసీ మహిళకు రిజర్వ్ అయింది. కానీ పోటి చేయించేందుకు అర్హత కలిగిన మహిళ లేదు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయించేందుకు అప్పటికప్పుడు ఓ వ్యక్తి వేరే ఊరి మహిళతో నిశ్చితార్థం పెట్టుకున్నారు. బుధవారం 11న నామిన�
బాలీవుడ్ పాపులర్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటారు. అంతేకాకుండా ఆమెకి నిజ జీవితంలోను, సోషల్ మీడియాలోను ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఈ బ్యూటీ అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనాస్ని ప్రేమించి పెళ్
త్వరలో రాజకీయ పార్టీ పెడుతున్నట్లు రజనీకాంత్ ప్రకటించారు. సీఎం పదవిపై తనకు వ్యామోహం లేదని...పార్టీ అధ్యక్షుడిగానే కొనసాగుతానని చెప్పారు.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్కు సామాన్యుడు, సెలబ్రిటీ అనే బేధం లేకుండా అందరినీ గడగడలాడించేస్తోంది. హాలివుడ్ ప్రముఖ సినీనటుడు టామ్ హంక్స్, అతని భార్య రీటా విల్సన్లకు కరోనా వైరస్ సోకిందని వైద్యపరీక్షల్లో తేలింది. ప్రఖ్యాత అమెర�
కెన్యా దేశంలో అరుదైన తెల్లటి జిరాఫీ లను కొందరు వేటగాళ్లు హతమార్చినట్లు తెలుస్తుంది. దీనితో ఆఖరి తెల్ల జిరాఫీ అంతరించి పోయింది. ఇటీవల కెన్యా దేశంలో తెల్లని ఓ అరుదైన ఆడ జిరాఫీ ఒక కూనకు జన్మనిచ్చింది. అయితే దానిని జాగ్రత్తగా ప్రపంచంలోనే అత్�
ఓ యువకుడు పక్కింటి వ్యక్తి భార్యతో పారిపోయాడు. యువకుడి తండ్రి మరణవార్త తెలియగానే తిరిగి ఇంటికి వచ్చారు.