Home » Author »veegam team
కరోనా వైరస్ కారణంగా కరోనా వైరస్ గురించి జరగాల్సిన సమావేశం క్యాన్సిల్ అయ్యింది. అమెరికాలోని న్యూయార్క్ లోను..వాషింగ్టన్ లోను ‘‘డూనింగ్ బిజినెస్ అండర్ కరోనా వైరస్’’పేరుతో బుధవారం (మార్చి 11) నుంచి ఏప్రిల్ 3వరకూ జరగాల్సిన కరోనాపై చర్చయించే
ఎప్పుడూ జనంతో బిజీ బిజీగా ఉండే ఆ ప్రాంతం ఇప్పుడు బోసిపోతోంది. పనులు కావాలంటే అక్కడికి వెళ్లాల్సిందే.. అయినా ఎవరూ రావడం లేదు. చివరకు మంత్రులు, ఎమ్మెల్యేలు,
హ్యూమన్ ఇమ్యునో వైరస్ (HIV) ఎయిడ్స్.. ఈ పేరు చెబితే చాలు అందరికి దడ. కారణం మందు లేకపోవడమే. ఎయిడ్స్ సోకితే చావాల్సిందే. మరో దారి లేదు. ఎన్నో ఏళ్లుగా
కరోనా భూతం ఏ సంస్థలను విడిచిపెట్టటంలేదు. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థలతో పాటు విద్యా రంగంపై కూడా పడింది. కరోనా భయంతో స్కూల్స్ కాలేజీలతో పాటు ఏకంగా యూనివర్శిటీలను కూడా మూసివేస్తున్నారు. దీంతో విద్యార్దులు సకాలంలో కోర్స్ లు పూర్తికావని..దీంతో పర�
ఏపీలో సంచలనం సృష్టించిన సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. వైఎస్ వివేకా హత్య కేసు విచారణను కోర్టు సీబీఐకి
సెయింట్ ఆండ్రూస్ విశ్వవిద్యాలయం చేసిన పరిశోధనలలో పూట్ర్స్, కూరగాయలు తినటం, వ్యాయామం చేయటం, ఒత్తిడి లేకుండా ఎక్కువ సేపు నిద్రపోవటం వల్ల చర్మం బంగారు వర్ణంలో మిలమిలా మెరిసిపోతుందని వారు కనుగొన్నారు. తాజాగా చేసిన పరిశోధనల వల్ల చర్మం రంగు మార�
స్థానిక సంస్థల ఎన్నికల్లో నేతలకు వైసీపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తల కుటుంబీకులు, బంధువులకు బి-ఫారాలు ఇవ్వబోమని వైసీపీ తెలిపింది.
గుంటూరు జిల్లా మాచర్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ నేతల కార్లపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధమైనట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తెలిపారు. అన్ని జిల్లాల్లో అధికారులను మోహరించామని తెలిపారు.
బీజేపీ బ్యాక్ డోర్ (దొడ్డిదారి) రాజకీయాలు చేసి అధికారాన్ని చేజిక్కించుకోవటమే తప్ప రాజ్యాంగపరంగా ఎన్నికల్లో ప్రత్యర్ధులను ఎదురొడ్డి అధికారంలోకి రావటం చేతకాదని మాజీ కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా సరిగ్గా ఎనిమిది నెలల క్రితం BJPపై తీవ్�
ఏపీలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ఇటలీ నుంచి వచ్చిన నెల్లూరు యువకుడికి కరోనా లక్షణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ప్రధాని మోడీ కార్యాలయాన్ని ట్యాగ్ చేస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన ట్విట్టర్ వేదికగా బీజేపీ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలల్లో ప్రభుత్వాన్ని అస్థిరపరిచి..కూల్చేటంపై బీజేపీ దృష్టి పెట్టి బిజీ బ�
విశాఖలో టీడీపీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం (మార్చి 11, 2020) మీడియాతో మాట్లాడుతూ విశాఖ ప్రజలు ఆకాంక్షను అడ్డుకోవడం సరికాదని రమేష్ బాబు అన్నారు. విశాఖ పాలనా రాజధానిగా
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు టీడీపీకి రాజీనామా చేశారు.
ఖమ్మం జిల్లా అసిస్టింట్ లేబర్ కమిషనర్ ఆనందరెడ్డి హత్య విషయంలో కుటుంబ సభ్యులు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆనంద్ రెడ్డిని పక్కా ప్లాన్ ప్రకారమే చంపేశారని 10టీవీతో మాట్లాడుతూ ఆరోపించారు. ఈ హత్యలో సీఐ ప్రశాంత్ రెడ్డి ప్రమేయం కూడా ఉందని..సీఐ సోదరుడ
హైదరాబాద్ ను కరోనా వైరస్ టెన్షన్ పెడుతోంది. శంషాబాద్ విమానాశ్రయంలో కరోనా కలకలం రేపింది. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా లక్షణాలు కనిపించాయి.
సెక్యూరిటీ అండ్ ఎక్స్ ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా(SEBI)లో అసిస్టెంట్ మేనేజర్ ఆఫీసర్ గ్రేడ్ A ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 147 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్దులు ఆన్ లైన్ ద్వారా �
ఆకలికి రాజు పేద తేడా తెలీదు. అలాగే రోగాలకు కూడా పేద గొప్పా తేడా తెలీదు. కరోనా వైరస్ కు కూడా సమానత్వాన్ని పాటిస్తోంది. చైనాలో పుట్టిన కరోనా ఇప్పటికే ఎన్నో దేశాలకు వ్యాపించింది. ఇరాన్ లో ఏకంగా 29మంది ఎంపీలకు..పలువురు మంత్రులకు సోకింది. తాజాగా ఇ�
కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని సెంట్రల్ బ్యాంక్లో బంగారం విషయంలో మొత్తం రూ.6.71 కోట్ల కుంభకోణం జరిగినట్లుగా అధికారులు నిర్ధారించారు. గత కొంతకాలంలో గోల్డ్ లోన్స్ మంజూరు చేసే విషయంలో బ్యాంక్ అప్రైజర్ చేతివాటం చూపించినట్లుగా విచారణలో తేలింది. �
భారత్లో కరోనా పడగ విప్పుతోంది. రోజురోజుకు విస్తరిస్తూ దేశాన్ని కమ్మేస్తోంది. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 62కి చేరింది.