Home » Author »veegam team
పుదుచ్చేరి గవర్నర్ కిరణ్ బేడీ హోలీ వేడుకలను వెరైటీగా జరుపుకున్నారు. రాజ్భవన్లో నిర్వహించిన హోలీ వేడుకల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న కిరణ్ బేడీ రంగులకు బదులుగా పూలతో హోలీ చేసుకున్నారు. రాజ్భవన్ సిబ్బందిపై పూలు చల్లుతూ ఆమె ఎంజాయ్ చేశ�
ప్రపంచాన్ని కలవరపెడుతున్న ప్రాణాంతక మహమ్మారి కరోనా.. భారత్లోనూ విస్తరిస్తోంది. పంజాబ్, కర్ణాటకలో కూడా కోవిడ్ విస్తరించడంతో భారత్లో బాధితుల సంఖ్య 47కు చేరింది.
మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ముసలం రాజుకుంది. సీఎం కమల్ నాథ్ ప్రభుత్వం పడిపోయే పరిస్థితికి చేరుకుంది. పతనం అంచులో ఉండటంతో కమల్ నాథ్ కు పదవీగండం తప్పేలా లేదు. జ్యోతిరాదిత్యసింధియా తిరుగుబాటును ప్రకటించటం..తన వర్గంలోనే 17మంది ఎమ్మెల్యేలతో జంప
ఇరాన్లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరిపింది. దీంతో నేడు 58 మంది భారతీయులు ఇరాన్ నుంచి బయలుదేరారు.
మహారాష్ట్రలోని పూణెలో కరోనా వైరస్కు సంబంధించిన మొదటిసారే రెండు కేసులు ఒకేసారి నమోదయ్యారు. పూణెకు చెందిన భార్యా భర్తలకు కరోనా వైరస్ సోకినట్టు పరీక్షల్లో వెల్లడయ్యిందని ఆరోగ్యశాఖ అధికారి తెలిపారు. వీరిద్దరూ జనవరి ఒకటిన దుబాయ్ నుంచి పూణెక
హోటల్స్..రెస్టారెంట్లలో ప్రభుత్వం “బఫే నిషేధం”విధించింది. చైనాలో పుట్టిన ప్రపంచ దేశాలకు విస్తరించిన కరోనా వైరస్ యూరప్ దేశాలలో హల్ చల్ చేస్తోంది. ఈక్రమంలో స్కాట్ లాండ్ లో కరోనా బాధితులు రోజు రోజుకు పెరుగుతున్నారు. ఇప్పటికే 23 కేసులు నమోదయ�
ఏపీలో కరోనా వైరస్ నిరోధక చర్యలపై బులిటెన్ విడుదల చేశారు. ఏపీలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి అన్నారు.
మధ్యప్రదేశ్లో తలెత్తిన రాజకీయ సంక్షోభం కోసం బీజేపీ కాచుకుని కూర్చున్నట్లుగా ఉంది ప్రస్తుతం పరిస్థితి. రాష్ట్రంలో తలెత్తిని రాజకీయ సంక్షోభాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకోవటానికి పావులు కదుపుతున్నట్లుగా ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థి
నిజామాబాద్ జిల్లాలోని ఆర్య నగర్ లో దారుణం జరిగింది. మహిళను హత్య చేసి.. ఆమెపై ఒంటిపై ఉన్న 5 తులాల బంగారం ఎత్తుకెళ్లారు.
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాల భర్తీ విషయంలో ఒక స్థానానికి అభ్యర్థి పేరు దాదాపు ఖరారైంది.
రియల్టర్ మారుతీరావు బలవన్మరణానికి బలమైన రీజన్ ఉందా..?? ఆస్తి తగాదాలే ఆయన ఆయువు తీసుకునేలా చేశాయా..?
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మరో పొత్తు కుదిరింది. టీడీపీ, సీపీఐ మధ్య పొత్తు పొడిచింది.
ఇరాన్ లో కరోనా వదంతులు ప్రాణలు తీశాయి. మద్యంతో కరోనా నయమవుతుందంటూ ప్రచారం జరిగింది.
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 4 వేల 9కి చేరింది.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు మూసివేయాలని నిర్ణయించింది.
కేంద్ర ప్రభుత్వంపై కేరళ సీఎం పినరయ విజయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని విమర్శించారు.
మార్చి 28 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు ఏపీ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. నాలుగు రోజులపాటు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది.
ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు, అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య కలకలం రేపింది. మారుతీరావు మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు, అమృత తండ్రి మారుతీరావు బలవన్మరణానికి బలమైన రీజన్ ఉందా..?? ఆస్తి తగాదాలే
ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు, అమృత తండ్రి మారుతీరావు బలవన్మరణానికి బలమైన రీజన్ ఉందా..?? ఆస్తి తగాదాలే ఆయన ఆయువు తీసుకునేలా చేశాయా..?
ఏపీలో 15 కార్పోషన్లకుగానూ 12 కార్పొరేషన్లలో ఎన్నికలు నిర్వహిస్తారు. నెల్లూరు, శ్రీకాకుళం, రాజమండ్రి కార్పొరేషన్ లలో ఎన్నికలు వాయిదా పడ్డాయి.