Home » Author »veegam team
వైసీపీ రాజ్యసభ సభ్యుల పేర్లను ఆ పార్టీ నేత ఉమ్మారెడ్డి ప్రకటించారు. మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమాల్ నత్వాని ఖరారు చేశారు.
మహిళా శక్తిని చాటి చెబుదామని సింహాచలం దేవస్థానం, మాన్సాస్ చైర్పర్సన్ పూసపాటి సంచయిత గజపతిరాజు అన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందన్నారు.
హైదరాబాద్ లోని ఆదిత్య ఆస్పత్రి ఎండీ రవీందర్ కుమార్ గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమంటూ సూసైట్ లెటర్ రాశారు.
మిర్యాలగూడ వ్యాపారవేత్త మారుతీరావు ఆత్మహత్య తరువాత ఆయన తమ్ముడు శ్రవణ్ పై మారుతీరావు కుమార్తె..అమృతాప్రణయ్ సంచలన ఆరోపణలు చేసింది. మారుతీరావును కనీసం నా తండ్రి అని కూడా సంబోధించిన అమృత ‘‘మారుతీరావు’’అంటూ మాట్లాడింది. ఈ క్రమంలో మారుతీరావుక�
నలుగురు వైసీపీ రాజ్యసభ సభ్యుల ఎంపిక దాదాపు ఖరారు అయింది. రాజ్యసభ బరిలో మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని ఉన్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
కడప జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్ తగలబోతుంది. టీడీపీకి చెందిన సీనియర్ నేతలు ఆ పార్టీని వీడనున్నారు.
మిర్యాలగూడ వ్యాపారవేత్త మారుతీరావు ఆత్మహత్య తరువాత మీడియా సమావేశంలో కూతురు అమృత పలు సంచలన విషయాలను వెల్లడించింది. నా భర్త ప్రణయ్ చనిపోయిన తరువాత నాకు పుట్టిన బిడ్డను చూడటానికి మా అమ్మ ఒకసారి నా దగ్గరకు వచ్చింది. బాబుని చూపించమని అడిగింద
రాష్ట్రంలో సంచలనం కలిగించిన మిర్యాలగూడ వ్యాపారవేత్త మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నవిషయం తెలిసిందే. ఆత్మహత్య తరువాత తండ్రి భౌతకి కాయాన్ని చూసి వచ్చిన తరువాత అమత మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలను వెల్లడించింది. తన వివాహం తరువాత జరిగి�
చనిపోయినవారికి మర్యాదు ఇవ్వాలి. వాళ్లు మనకు శతృవులైనా సరే మిత్రులైనా సరే..అందుకే నా భర్తను చంపిన నా తండ్రి భౌతిక కాయాన్నిచూడటానికి వెళ్లాననీ..కానీ నన్ను మా నాన్న మారుతీరావు బంధువులు కనీసం శవం వద్దకు కూడా రానివ్వలేదని అమృత వాపోయింది. కానీ తం�
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు, నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన వ్యాపారవేత్త మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కూతరు కులాంతర ప్రేమ పెళ్లి చేసుకుని వెళ్లిపోవటం..బంధువర్గాలల్లో ప�
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు, నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన వ్యాపారవేత్త మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు మిర్యాలగూడలోని హిందూ శ్మశాన వాటిలో జరుగుతున్న అంత�
కరోనా వైరస్ కారణంగా ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి. ఈ కరోనా వైరస్ పేరు వినబడితే చాలు ప్రజలు భయపడిపోతున్నారు. అలాంటి కరోనా వైరస్ రాకుండా కొన్ని రకాల జాగ్రత్తలను తీసుకుంటున్నాం. అలాంటి వాటిలో ముఖ్యంగా హ్యాండ్ వాష్ చేసుకోవటం. వాటి కోసం కొన్�
102 ఏళ్ల భారత్ స్వాతంత్ర్య సమరయోధుడు నేను భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నాను..దేశం కోసం నాప్రాణాలకు సైతం అర్పించేందుకు పోరాడాను అని నిరూపించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. క్విట్ ఇండియా ఉద్యమం, వినోభా భావే హూదాన్ ఉద్యమం వంటి ఉద్యమం వంటి
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వాప్తి చెందుతోంది. ఈ పేరు చెబితేనే అందరూ వణికిపోతున్నారు. రోజురోజుకీ ఈ వైరస్ లక్షణాలతో సంఖ్య పెరిగిపోతున్నారు. ఈ సందర్భంగా Flipkartలో హ్యాండ్ శానిటైజర్ రేట్లు విపరీతంగా పెరిగిపోతుంది. 30ml బాటిల్ రేటు దాదాపు 16రెట్లు �
జలుబు,దగ్గు,జ్వరం ఉన్నవాళ్లు తిరుమల శ్రీవారి దర్శనానికి రావద్దని టీటీడీ అధికారులు భక్తులను కోరారు. భారీ సంఖ్యలో తిరుమల వెంకన్నను దర్శించుకోవటానికి భక్తులు వస్తుంటారు. ఈ క్రమంలో కరోనా వైరస్ ప్రభావం తిరుమల వెంకన్నపై కూడా పడింది.కరోనా లక్�
ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ లక్షణాలతో దేశంలో ఇప్పటి వరకు నిర్ధారణ అయినవారి సంఖ్య 39కి చేరింది. తాజాగా కరోనా లక్షణాలతో లద్దాఖ్లో ఒకరు, పశ్చిమ బెంగాల్లోని ముర్షీదాబాద్ లో ఒకరు మృతి చెందారు. శనివారం స్థానిక ఆస్పత్రుల్లో చే
తెలంగాణ రాష్ట్ర ప్రజలపై అప్పుల మోత మోగుతోంది. తలసరి అప్పు ప్రతీసంవత్సరం పెరిగిపోతునే ఉంది. ప్రాధాన్య కార్యక్రమాలతో పాటు మూలధన వ్యయం కింద వెచ్చించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం FRBM చట్టానికి లోబడి తీసుకొస్తున్న అప్పులు పెరిగి పోతుండటంతో తలస�
ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్యకు పలువురు బంధువులు, సన్నిహితుల ఒత్తిడే కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలో 103 మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. బీసీలు, మహిళలకు ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేసింది.
అమరావతి రాజధానిలోని 29 గ్రామాలు స్థానిక సంస్థల ఎన్నికలకు దూరంగా ఉండనున్నాయి. పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహనను నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం ఎస్ఈసీని కోరింది.