Home » Author »veegam team
ఖమ్మం లేబర్ అసిస్టెంట్ కమిషనర్ హత్యకేసులో పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు... రాంపూర్ అడవుల్లోని ఘటనా స్థలానికి తీసుకువెళ్లారు.
కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలోకి చేరటం ఖరారైపోయింది. కాంగ్రెస్ కు రెబల్ మారటమే కాక తనతో పాటు 17మంది ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరనున్న జ్యోతిరాదిత్యసింధియా కాంగ్రెస్ సీనియర్ నేత సింధియాపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ‘‘మోడీ, ష�
ఆయిల్ కంపెనీలు వాహనదారులకు శుభవార్త అందించాయి. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి.
ఖమ్మం జిల్లా అసిస్టింట్ లేబర్ కమిషనర్ హత్య తీవ్ర కలకలం రేపింది. ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు కిడ్నాప్ స్నేహితుడే హత్య చేశాడు.
తెలంగాణలో నూతన విమానాశ్రయాల నిర్మాణానికి మార్గం సుగమమైంది. క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన అధికారుల బృందం ఆరు ప్రాంతాల్లో విమానాశ్రయాల నిర్మాణానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు నివేదికను ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మరో 4 ఓడరేవులు అందుబాటులోకి రానున్నాయి. మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడు పోర్టులను నిర్మించడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
కేరళలో సుప్రసిద్ధ శబరిమల పుణ్యక్షేత్రంపైనా కరోనా ప్రభావం పడింది. భక్తులు అయ్యప్ప దర్శనానికి రావొద్దని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) తెలిపింది.
అమెజాన్ ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థినులకు వార్షిక వేతనం 27 లక్షలు ప్రకటించింది.
టీడీపీకి వరుస షాకులు తప్పటంలేదు. టీడీపీ నుంచి వైసీపీలోకి నేతలు క్యూ కడుతున్నారు. సీఎం జగన్ నియోజకవర్గం నుంచి పులివెందుల నుంచి టీడీపీ తరపున కీలక నేతగా ఉన్న సతీష్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధం అయ్యారు. ఆయన బాటలోనే కడప జిల్లా జ�
ఓ మందుబాబుకు ఎక్కిన మద్యం కిక్కు ఊరంతటినీ హడలెత్తించేసింది. పరుగులు పెట్టించింది. వీడు మనీషేనా? మనిషి మాంసంతో కూర వండేసిన వీడసలు మనిషేనా? లేక నరమాంస భక్షకుడా? అంటూ ఊరు ఊరంతా హడలిపోయింది. వివరాల్లోకి వెళితే..ఉత్తర్ప్రదేశ్లోని బిజ్నూర్ జ
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఏసీ షాపు యజమాని భార్గవ్పై గొడ్డలితో దాడికి పాల్పడ్డారు కొందరు దుండగులు. భార్గవ్ పై ఏసీ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సుబ్బరాజు కొంతమంది వ్యక్తులతో కలిసి వచ్చి దాడికి పాల్పడ్డాడు. ఏసీ అమ్మకాల విషయంలో సిం�
భారతదేశంలో మెుదటిసారిగా జైపూర్లో కరోనా సోకిన ఇటాలియన్ జంటకు చికిత్సకు హెచ్ఐవి మందులు Lopinavir, Ritonavir వాడుతున్నారు. వాళ్ల నుంచి అనుమతి తీసుకున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, కరోనా వైరస్ సోకిన వ్యక్తులపై హెచ్ఐవి మందులను వాడటాన�
2019 ఎన్నికల్లో ఓటమిపాలైన టీడీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా నుంచి టీడీపీకి మరో షాక్ తగలనుంది. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రాణ స్నేహితుడు కదిరి బాబూరావు వైఎస్సార్సీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్�
ప్రభుత్వం విధించిన ఆంక్షలను ఉల్లంఘించి ప్రజలు బైటకు వస్తే జైలుశిక్ష తప్పదని ఇటలీ ప్రభుత్వం ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ఇటలీలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తునన క్రమంలో ప్రభుత్వం ప్రజలకు పలు ఆంక్షలు విధించింది. ఇటలీలో రోజు రోజుకూ కరోనా �
ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా భారత్ లోనూ విస్తరిస్తోంది. తాజాగా మరో 9 కేసులు నమోదు అయ్యాయి.
నెల్లూరులో కరోనా అనుమానిత కేసు నమోదైంది. లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో ఓ స్టూడెంట్ కు జీజీహెచ్ లో ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ జెండా రంగులు వేయడంపై ఏపీ హైకోర్టు తీర్పునిచ్చింది. పంచాయతీ భవనాలకు వేసిన రంగులను తొలగించాలని ఆదేశించింది.
కేంద్ర మంత్రి వర్గంలోకి జ్యోతిరాదిత్యసింధియా ఎంటర్ కానున్నారా?మధ్యప్రదేశ్ లో ముదిరిన రాజకీయ సంక్షోభం జోతిరాదిత్యాను కేంద్ర కేబినెట్ లో కూర్చోబెడుతుందా? సీఎం కమల్నాథ్కు రెబల్ గా మారిన సింధియా 17మంది ఎమ్మెల్యేలతో సహా ప్రభుత్వం ను�
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసులో పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. 1200 పేజీలతో కూడిన ఛార్జ్ షీట్ ను పోలీసులు నల్గొండ కోర్టులో దాఖలు చేశారు.
ప్రైవేటు రంగానికి చెందిన యెస్ బ్యాంక్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. వినియోగదారులు తన తక్షణ డబ్బు బదిలీ సేవలు నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (NEFT), తక్షణ చెల్లింపు సేవ (IMPS) ద్వారా కొన్ని చెల్లింపులు చేయవచ్చని యెస్ బ్యాంక్ యాజమాన్యం �