Home » Author »veegam team
ఆన్లైన్ పెళ్లి సంబంధాల పేరుతో మోసాలకు పాల్పడిన విదేశీముఠాను నగర పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్యురాలిని పెండ్లి చేసుకుంటానని నమ్మించి..రూ.12.5లక్షలను నైజీరియన్, నేపాలీల ముఠా కాజేసింది.
వైసీపీకి నేటితో తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. ఇవాళ పదో వసంతంలోకి అడుగుపెట్టింది.
ఏపీలో తెలుగుదేశం పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్తో ఆ పార్టీ విలవిల్లాడుతోంది.
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డిపై ఓ రేంజ్లో ఫైరవుతున్నారు సొంత పార్టీ నేతలు. ఆరోపణలు వస్తే... నిరూపించుకోవాల్సింది పోయి... ఇతరులపై నిందలేయడం ఏంటని రేవంత్ను సీనియర్లు కడిగి పారేశారు.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. వైసీపీ, టీడీపీ ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి.
తెలంగాణలో టీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు వెళ్లేదెవరు..? రోజుకో పేరు తెరపైకి వస్తుండంతో ఆశావహుల్లో టెన్షన్ పెరిగిపోతుంది.
ఒక్కోసారి పొరపాట్లు జరుగుతుంటాయి. మనం భ్రమలో పడుతుంటాం. ఆ తర్వాత పొరపాటు తెలుసుకుని ఆశ్చర్యానికి గురవుతాం. కొన్ని పొరపాట్లు చాలా ఫన్నీగా ఉంటాయి. స్పెయిన్ లో జరిగిన ఒక ఘటన నవ్వులు పూయించింది. రోడ్డు పై తిరుగుతున్న కుక్కను చూసి సింహం అని అంతా �
యెస్ బ్యాంకు(Yes Bank) ఖాతాదారులకు గుడ్ న్యూస్. ఆర్టీజీఎస్ (Real time gross settlements) సర్వీసులను ఎనేబుల్ చేశారు. ఖాతాదారులు తమ క్రెడిట్ కార్డు బకాయిలు, రుణాలు ఇతర బ్యాంకు ఖాతాల నుండి చెల్లింపులు చేయడానికి ఆర్టీజీఎస్ సేవలు ప్రారంభించినట్టు ఎస్ బ్యాంక్ బుధవారం
తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఫైర్ అయ్యారు. రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై వచ్చిన
తల్లిదండ్రులు చనిపోతే కొడుకు కర్మకాండ జరిపించడం తెలిసిందే. ఇది సర్వ సాధారణం. అయితే కొడుకులే ఆ పని చేయాల్సిన అవసరం లేదని, కూతుళ్లు కూడా చేయొచ్చని
ఖమ్మం అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ఆనంద్ రెడ్డి హత్య.. తెలంగాణలో సంచలనం రేపింది. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణం అని తేలింది. ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు
గత 15 సంవత్సరాలుగా ఆ జిల్లాలో ఆ పార్టీలో ఆయన చెప్పిందే వేదం. పార్టీ అధినేతకు అత్యంత నమ్మకస్తుడిగా మెలిగారు. తన నియోజకవర్గంలో నిన్న మొన్నటి వరకూ
ఒకప్పుడు కమ్యూనిస్టులు ఏలిన ఆ ప్రాంతంలో నేడు ఎర్ర జెండాలే కనిపించని పరిస్థితి ఏర్పడింది. దశాబ్దాల పాటు తమ పట్టును నిలబెట్టుకున్న ఆ పార్టీ.. ఇప్పుడు ఉనికిని కోల్పోయే
ఏపీ స్థానిక సమరంలో ఓ ఘట్టం ముగిసింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల గడువు బుధవారం(మార్చి 11,2020) సాయంత్రంతో సమాప్తమైంది. చివరి రోజు నామినేషన్లతో ఎంపీడీవో, జడ్పీ కార్యాలయాల దగ్గర సందడి నెలకొంది. మరోవైపు పురపాలక, నగరపాలక ఎన్నికల నామినేషన్ల ప్రక్�
ఆ జిల్లా జెడ్పీ పీఠంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తొలుత ఆ సీటును ఎస్సీ మహిళకు కేటాయించగా, ఇప్పుడు జనరల్గా మార్చడం...ఆ కుటుంబం కోసమే అన్న అనుమానాలు
ఏపీలో టీడీపీ నుంచి అధికార పార్టీ వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. చంద్రబాబుకి తమ్ముళ్లు వరుస షాక్ లు ఇస్తున్నారు. ఇప్పటికే టీడీపీ నుంచి పలువురు కీలక నేతలు, చంద్రబాబు సన్నిహితులు వైసీపీలోకి జంప్ అయ్యారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి కూకట్ పల్లి కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. జన్వాడలో డ్రోన్ ఎగురవేసిన కేసులో రేవంత్ కు బెయిల్
ఏపీ నుంచి రాజ్యసభకు అవకాశం కల్పించడం పట్లపై పరిమల్ నత్వాని స్పందించారు. దీనిపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన
ఇప్పటివరకూ మనం కరోనా వైరస్కి సంబంధించి గ్రాఫిక్ ఫొటోలు మాత్రమే చూశాం. ఆ వైరస్ ఎలా ఉంటుందో మైక్రోస్కోపిక్ ఫొటోల్లో చూడండీ..ప్రపంచ దేశాల్ని హడలెత్తిస్తున్న కరోనా వైరస్ (కొవిడ్ – Covid 19) నిజంగా ఎలా ఉంటుంది. గ్రాఫిక్స్లో చూపిస్తున్నట్లే ఉంటు�
నెల్లూరులో రాజకీయాలు వేడెక్కాయి. జడ్పీ ఛైర్పర్సన్ స్థానాన్ని తొలిసారిగా జనరల్ మహిళకు కేటాయించడంతో అక్కడ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారుతున్నాయి. రెండు నెలల