Home » Author »veegam team
తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం తొండవరం గ్రామ పంచాయతీ సిబ్బందిపై గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు సీరియస్ అయ్యారు. సీఎం జగన్ చిత్రపటాన్ని నేలపై
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ దిశ కేసు నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు భార్య రేణుక గత రాత్రి పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.
చాలా మంది రాజకీయ ఉద్దండులను అందించిన జిల్లా అది. ఒకే పార్టీలో ఉన్న ఆ నేతలిద్దరూ ఒకప్పుడు వేర్వేరు పార్టీల్లో పదవులు వెలగబెట్టి.. ఇప్పుడున్న పార్టీలోకి వచ్చిన వారే.
గూగుల్ నిబంధనలు అతిక్రమించి మరో కంపెనీలోకి వెళ్లిపోయిన ఓ ఇంజనీర్ కు గూగుల్ సంస్థ రూ.13వందల కోట్ల జరిమానా విధించింది. దీంతో సదరు ఇంజనీర్ కళ్లు తేలేశాడు. సాధారణంగా ఒక కంపెనీలో పనిచేసే ఉద్యోగికి అంతకంటే మంచి ఆఫర్ వస్తే ఠక్కుమని ఎగిరి వెళ్లిపోత�
కోల్ కత్తా ప్రధాన కేంద్రంగా ఉన్న తూర్పు రైల్వే లో 2792 అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 14, 2020 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. తాజా�
ఏపీలో పదవ తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదలైంది. మార్చి 31 నుంచి ఏప్రిల్ 17వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 వరకు పరీక్షల టైమింగ్. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వచ్చిన వెంటనే టెన్త్ పరీక్షల కొత్త షెడ్యూల్ రిలీజ్ చేశ
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) అడ్వాన్స్డ్ పరీక్ష కోసం మే 1 నుంచి 6వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు JEE నిర్వహణ సంస్థ అయిన ఐఐటీ ఢిల్లీ వెల్లడించింది. అంటే దరఖాస్తుకు 6రోజులు మాత్రమే టైం ఉందని తెలిపారు. మే 6వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మూడు దఫాలుగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు. ఒకే దశలో
కరోనా భయం కట్టుకున్న భర్త భార్యతో మనస్ఫూర్తిగా మాట్లాడని దుస్థితికి నెట్టేసింది. భర్తకు భార్య..భార్యకు భర్త..తల్లికి బిడ్డా ఇలా బంధాలను కరోనా కట్టడి చేసేస్తోంది. గాల్లోనే కరోనా భయంతో గాల్లోనే తల్లీ బిడ్డలు కౌగలించుకున్న హృదయవిదారక ఘటనను
ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్(Tik Tok) కారణంగా అనర్థాల సంఖ్య పెరుగుతోంది. టిక్ టాక్ క్రైమ్స్ కి అడ్డాగా మారుతోంది. టిక్ టాక్ లో సరదాగా మొదలైన పరిచయాలు
తాజ్మహల్ను మూసేయాలని ఆగ్రా మేయర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తాజ్ మహల్ తోపాటు ఇతర పురాతన కట్టడాలను మూసివేయాలని ఆగ్రా మేయరు నవీన్ జైన్ కేంద్రప్రభుత్వాన్ని లేఖద్వారా కోరారు. ‘‘తాజ్మహల్ను చూసేందుకు స్వదేశీలతో పాటు విదేశీ పర్యాటకులు
భారతదేశం పలుమతాల వారు కలిసిమెసి ఉంటాయి. భిన్నత్వంలో ఏకత్వం..ఏకత్వంలో భిన్నత్వం భారత్ సొంతం. అటువంటి మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది కేరళలోని కాసరగోడ్ సిటీ. హిందూ బాలికను ముస్లిం దంపతులు దత్తత తీసుకున్నారు. ఆ బాలిక పెరిగి పెద్దదైంది. కన్న�
కరోనా వైరస్ (కోవిడ్-19) రోజుకో ట్విస్ట్ ఇస్తుంది. ఇప్పటికే ప్రపంచ దేశాలు కరోనా దెబ్బుకు గజగజ వణుకుతున్నాయి. ఈ ఎఫెక్ట్ సినిమా పరిశ్రమపై దారుణంగా ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే జేమ్స్ బాండ్ సిరీస్లో వస్తున్న 25వ సినిమా ‘నో టైం టు డై’, ‘మిషన్ ఇంప�
‘ఈ మరుగుదొడ్డి బ్రాహ్మణులకు మాత్రమే’భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే అను చెప్పుకునే ప్రముఖ దేవాలయంలో బ్రాహ్మణులకు ప్రత్యేక టాయ్ లెట్.
తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ గాంధీ ఆసుపత్రిలో పర్యటించారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా పాజిటివ్ వ్యక్తిని పరామర్శించారు. అతడి యోగక్షేమాలు
బిహార్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ముజఫర్పూర్ జిల్లా కంటి పోలీస్ స్టేషన్ పరిధి జాతీయ రహదారి 28పై సంభవించిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో శనివారం తెల్లవారుజామున 11మంది అక్కడిక్కడే మృతి చెందారు. ఓ స్కార్పియో వాహనం ట్రాక్టర్ ఒకదానినొకటి బ�
ప్రముఖ టెలికాం కంపెనీ జియో తన వినియోగదారులకు మరో బిగ్ షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఫ్రీ కాల్స్ ఎత్తేసి కాల్ ఛార్జీలు విపరీతంగా పెంచిన జియో.. ఇప్పుడు
కరోనా వైరస్ భయంతో ఆస్ట్రేలియాలోని ప్రజలంతా టాయిలెట్ పేపర్లను బల్క్ లో కొని ఇళ్లల్లో పెట్టుకున్నారు. వాస్తవానికి, కొన్ని షాపుల్లో టాయిలెట్ పేపర్ల ర్యాక్ లు ఖాళీగా కనిపిస్తున్నాయి. దీంతో టాయిలెట్ పేపర్కి ఎలాంటి ప్రాబ్లమ్ లేదని అధికారులు
ఉద్యోగం మారితే ఫైన్ వేయడం ఏంటి? అదీ రూ.1300 కోట్లు చెల్లించమనడం ఏంటి? అనే సందేహం వచ్చింది కదూ. ఉద్యోగం మారడం నేరమా? అని మీరు అడగొచ్చు. కాదని మీరు
ఏపీలో పదవ తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జగన్ సర్కార్ ఎన్నికలు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.