Home » Author »veegam team
ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మారుతీరావుది ఆత్మహత్యా..హత్యా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్, వికారాబాద్ మధ్య మహిళలతో ప్రయాణించే ప్రయాణీకుల రైలును ప్రారంభించింది. ఈ రైలును సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మహిళా సిబ్బంది జెండా ఊపి ప్రారంభించారు.
ప్రణయ్ హత్య కేసు ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విషం తాగి చనిపోయినట్లు క్లూస్ టీమ్ ఆనవాళ్లు గుర్తించింది.
దేశంలోనే తొలిసారిగా కరోనా కేసు నమోదైన కేరళలో మరోసారి కరోనా కలవరం రేపుతోంది. కొత్తగా 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కల్గింస్తోంది.
స్థానిక సంస్థల్లో బీసీలు నష్టపోతున్న 10 శాతం రిజర్వేషన్లను పార్టీ పరంగా భర్తీ చేయాలని సీఎం జగన్ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లకు రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. ఈ మేరకు పురపాలక శాఖ కమిషనర్ విజయ్ కుమార్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలోని కరోనా వార్డులో మార్పులకు తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదేశాలు జారీ చేశారు. విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు 14 రోజులు ఐసోలేషన్ వార్డులో ఉండాల్సిందేనని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచయిత గజపతిరాజును సింహాచలం ఆలయం, మాన్సాస్ ట్రస్ట్కు ఛైర్మన్గా నియమించడంపై అభ్యంతరాలు మొదలయ్యాయి. సంచయిత మతంపైనా విమర్శలొస్తున్నాయి.
నిర్మల్ జిల్లాలో కరోనా వైరస్ కలకలం రేపింది. కరోనా అనుమానితుడు ఆస్పత్రి నుంచి కనిపించకుండా పారిపోయాడు.
ఇంటికో ఉద్యోగం ఇస్తామని తానెప్పుడు చెప్పలేదని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రభుత్వం వద్ద అన్ని ఉద్యోగాలు ఉండవని మొదటి నుంచి చెబుతున్నామని తెలిపారు.
మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏ బీ వెంకటేశ్వరరావుకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వెంకటేశ్వరావు పై ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ను కేంద్ర హోంశాఖ ఖరారు చేసింది.
తెలంగాణలో కరోనా లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కరోనా వస్తే నివారణకు అవసరమైతే రూ.1000 కోట్లైనా ఖర్చు చేస్తామన్నారు.
గుడి బైటే ఎందుకమ్మా..?రా..పాదాభివందం చేస్కోమ్మా..అంటూ సాక్షాత్తు పరమశివుడే ఆజ్ఞాపించినట్లు..నా స్వామి గుడి ముందుకు వచ్చి గుడి బైటి నుంచే వెళ్లిపోతావా?! ఎలా వెళతావో చూస్తానని శివుడి వాహనం నందీశ్వరుడు హుంకరించాడేమో! దానికి సంబంధించి ఓ ఘటన
CAA, NPRపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలని సీఎం కేసీఆర్ అన్నారు. CAA, NPR పై ఒక పూట సుదీర్ఘంగా చర్చించి తీర్మానం చేసి, కేంద్రానికి పంపుతామని చెప్పారు.
కాంగ్రెస్ పై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ప్రజలు నిరాకరించినా కాంగ్రెస్ కు బుద్ధి రాలేదని విమర్శించారు.
మార్చి-8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం వివిధ రంగాల్లో ఉత్తమ సేవలందించిన మహిళలకు అవార్డులను ప్రకటించి సత్కరిస్తుంది. మహిళల సేవలను..ప్రతిభాపాటవాలను గుర్తించి ఇచ్చే మార్చి-8 2020 అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది. ఈ
మహిళలకు శుభవార్త. ఉద్యోగం చేసే అర్హత ఉండి జాబు దొరకని మహిళలకు ఇది శుభవార్త. ప్రభుత్వం ఉద్యోగం రావటంలేదు. దీంతో ప్రైవేటు రంగంలో అయినా సరే ఉద్యోగం సంపాదించి ఇంటికి చేదోడువాదోడుగా ఉందమనుకనే మహిళలకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు మా
భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) లో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 150 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్దులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.(తూ�
‘‘ఆధునిక యువత చరిత్రను తిరగరాస్తుంద’’ని ఓ మహానుభావుడు అన్నాడు. ఆ మాటల్ని అక్షరాలా నిజం చేస్తోంది నేటి యువత. స్త్రీ పురుష వివక్షలకు పాతరేస్తు కొత్త పద్ధతులకు శ్రీకారం చుడుతున్నారు.అటువంటి ఓ ఆధునిక జంట ఆదర్శ ఆలోచనలతో చేసుకున్న పెళ్లి విశే
విశాఖపట్నం జీవీఎంసీ జోన్ 6 ఆఫీస్ లో కలకలం రేగింది. ఏఎంహెచ్ వో లక్ష్మీతులసిపై పెట్రోల్ దాడికి యత్నం జరిగింది. శానిటరీ సూపర్ వైజర్ అన్నామణి ఈ దాడికి పాల్పడింది. ఈ దాడి నుంచి లక్ష్మీతులసి తృటిలో తప్పించుకుంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. అన్నా