Home » Author »veegam team
తెలంగాణ ఐసెట్-2020 షెడ్యూల్ విడుదల అయింది. ఈ మేరకు శుక్రవారం (మార్చి 6, 2020) ఐసెట్ కన్వీనర్ రాజిరెడ్డి, కేయూ రిజిస్ట్రార్ షెడ్యూల్ విడుదల చేశారు.
తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకానికి రూ.333.29 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు శుక్రవారం (మార్చి 6, 2020) రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ట్యూషన్ కోసం ఇంటికి వచ్చిన మైనర్ బాలికపై సదరు ట్యూటర్ అత్యాచారం చేశాడు. ఈ ఘటన ముజఫర్నగర్లో వెలుగుచూసింది.
స్థానిక సంస్థలను కైవసం చేసుకునేందుకు సీఎం జగన్ స్పెషల్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించారు.
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జిల్లా పరిషత్ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. రాష్ట్రంలోని 13 జిల్లాలకు చైర్మన్ల రిజర్వేషన్లను ఖరారు చేసింది. అందులో మహిళలకు పెద్దపీట వేశారు. ఎనిమిది జిల్లాల్లో మహిళలే జెడ్పీ చైర్ పర
భారత దేశంలో ఇప్పుడున్న ఆర్ధిక పరిస్దితులు అంత గొప్పగాలేవు. ఆర్ధికవ్యవస్థ ఇంకా నేల చూపులు చూస్తోంది. ప్రస్తుతం భారత దేశంలో 30 మిలియన్ డాలర్ల ఆదాయం కలిగిన వ్యక్తుల అత్యంత ధనవంతుల సంఖ్య తక్కువే. ఇండియాలో 2019లో అల్ట్రా హై నెట్ వర్త్ ఇన్డ్ఇవిడ్యుల�
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
టీడీపీ నేత అవినాశ్ ఆత్మహత్యాయత్నం వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఆత్మహత్యాయత్నానికి కొద్ది నిమిషాల ముందు అవినాశ్ తీసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. రెండు విడతల్లో స్థానిక ఎన్నికలు జరుగనున్నాయి.
100 సంవత్సరాలు బ్రతికుండి..పుట్టిన రోజు జరుపుకోవటమంటే మాటలు కాదు.అంతకాలం బ్రతికి ఉండటం చాలా పెద్ద విషయం. అలా పుట్టిన రోజు జరుపుకుంది నార్త్ కరోలినాకు చెందిన 100 సంవత్సరాల వృద్ధురాలు. ఆమె పేరు రుత్ బ్రయాంట్. ఆమె ఓ వృద్ధాశ్రమంలో ఉంటోంది. బామ్మగా�
అతడు-ఆమె- ఓ రైలు ప్రయాణం. ఇది సినిమా కాదు నిజం జీవితంలో జరిగింది. అతను రైలులో పరిచమయ్యాడు. ప్రేమ అన్నాడు. ఆమెను నమ్మించాడు. ఆమె నమ్మేసింది. పెళ్లి చేసుకోకుండానే గర్భవతిని చేశాడు. ఆ విషయం తెలుసుకని పెళ్లి కూడా చేసుకున్నాడు. తరువాతే మొదలైంది అసలు
జనగామ ప్రభుత్వాస్పత్రిలో కరోనా కలకలం రేపుతోంది. కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తి ఆస్పత్రి నుంచి పరార్ అయ్యారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అంటే ఫైర్ బ్రాండ్. కానీ ఆమెలో మరోకోణం కూడా ఉంది. ఎప్పుడూ సీరియస్ గా కనిపించే దీదీ..నిరంతరం రాజకీయ కార్యక్రమంలో బిజీ బిజీగా ఉండే దీదీ ఓ పెళ్లి వేడుకలో డ్యాన్స్ వేసి..ఔరా..దీదీ ఇలా కూడా ఉంటారా? అనిపించారు. మ�
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడ్కోలులో దారుణం జరిగింది. ముగ్గురు కూతుళ్లను ఓ కసాయి తండ్రి హత్య చేశాడు.
పంజాబ్లోని మోగాకు చెందిన ఓ వ్యక్తికి ఈ మధ్య దగ్గు బాగా రావడంతో ఆస్పత్రికి వెళ్లాడు. అయితే డాక్టర్లు అన్నీ టెస్టులు చేసిన ఆ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నటు చెప్పారు. దీంతో వెంటనే మీడియా వాళ్లు ఆ వ్యక్తిని ఫొటోలు తీస్తుండటంతో అతనికి భయంవేసి
చైనాలో ఓ వ్యక్తి డ్రైవింగ్ టెస్ట్ పాసై 10నిమిషాలు కూడా కాకముందే ప్రమాదం భారీన పడ్డాడు. అలా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడో లేదో.. ఇలా యాక్సిడెంట్ చేశాడు. అతని పేరు జాంగ్, ఈ వ్యక్తి డ్రైవింగ్ టెస్ట్కు వెళ్లి తిరిగోస్తుండగా.. ఓ బ్రిడ్జి మీద�
ఓ బిడ్డను దత్తత తీసుకోవాలంటే ఆరోగ్యంగా..అందంగా ఉన్న బిడ్డను తీసుకుంటారు. కానీ లోపం ఉందని తెలిసీ ఎవరైనా బిడ్డను దత్తత తీసుకుంటారా? అలా తీసుకున్న తరువాత తమ జీవితాన్నే త్యాగం చేసి తానే తల్లీ దండ్రీ అన్నీఅయి ఆ బిడ్డే లోకంగా జీవించేవాళ్లును ఏమనా
స్పైడర్మ్యాన్ సినిమాలో టామ్ హోలాండ్ పెద్ద పెద్ద రిస్కీ ఫీట్లు చేసి అందరిని అక్కట్టుకున్న విషయం తెలిసిందే. రీల్లైఫ్ లో ఎవరైనా చేస్తారు. కానీ రియల్ లైఫ్ లో ఫీట్స్ చేయడం అనేది ఓ గొప్ప విషయం. అసలు రియల్ లైఫ్ లో రిస్కీ ఫీట్లు చేస్తే ఎలా ఉంట
సాధారణంగా పక్షులు, జంతువులు ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వలస వెళ్తాయని మనకి తెలుసు. సీజన్ లో వచ్చే మార్పుల వల్ల గాని, జీవనం సాగించటం కోసం గాని వలసపోతాయి. తాజాగా ఓ పులి తన తోడును వెతుకుంటూ ఒకటి, రెండు కాదు ఏకంగా 2వేల కిలోమీటర్లు నడిచిన పులి ఫ�
కరోనా వచ్చిన రోగి ఇక హాస్పిటల్ లో బందీ కావాల్సిందే. చైనాలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. కరోనా వచ్చిందనే అనుమానం వస్తే చాలు వారిని అధికారులబలవంతంగా హాస్పిటల్ కు తరలించేస్తున్నారు. అలా వారికి పరీక్షలు చేసిన తరువాత పాజిటివ్ గా తేలితే వారు ఇక హా