Home » Author »veegam team
‘ఆటిజం’చిన్నారులకు శాపం. తల్లిదండ్రులకు తీరని మానసిక వేదన. ‘ఆటిజం’బాధిత పిల్లలు అమాయకంగా.. తమదైన లోకంలో కాలం గడిపేస్తుంటారు. చిన్నారులకు ‘ఆటిజం’ ఉందని కనిపెట్టటం కూడా చాలా కష్టం. ‘ఆటిజం’ ఒక్కో చిన్నారిలో ఒక్కోలా ఉంటుంది. కొంతమంది మైల్డ్ �
హైదరాబాద్ గచ్చిబౌలి ప్రిజమ్(PRISM) పబ్ లో బిగ్ బాస్ విన్నర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై దాడి సంచలనం రేపుతోంది. రాహుల్ పై దాడి చేసింది తాండూరు ఎమ్మెల్యే పైలెట్
కరోనా వైరస్ పై నిరంతరం సమీక్షలు చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)మరో కొత్త విషయాన్ని తెలియజేసింది. కరోనా వైరస్లో కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయని తెలిపింది. ప్రతీ రోజు కరోనాపై సమాచారాన్ని సేకరిస్తున్నామనీ..దాని ప్రభావం, లక్షణాల్లో వస్తున్�
తెలంగాణలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తుండటంతో ఆర్టీసీ అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలో పబ్లిక్ ట్రాన్స్ పోర్టులో ఆర్టీసీ బస్సులు ప్రధాన సాధనాలుగా ఉన్నాయి. పేద,మధ్యతరగతి ప్రజలకు ఆర్టీసీ బస్సులోనే ఎక్కువగా ప్రయాణిస్తుంటారు. ఈ క్రమంలో
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రిజమ్(PRISM) పబ్లో బిగ్ బాస్ విన్నర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై బీరు సీసాలతో దాడి సంచలనం రేపుతోంది. బుధవారం(మార్చి 4,2020)
కాంబాట్ వెహికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అవాడి నుంచి అప్రెంటిస్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్త
హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో ఉన్న కరోనా రోగులపై జూనియర్ డాక్టర్లు కొత్త డిమాండ్ చేస్తున్నారు. అదేంటంటే.. కరోనా రోగుల కోసం హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన ఐసోలేటెడ్ వార్డును అక్కడినుంచి తీసేయాలని కోరుతున్నారు. ఈ విషయం గురించి ఈ రోజు (మార్చి 5, 2020)న ఆ�
తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ఈ వైరస్ కారణంగా ఎంతోమంది భయాందోళన చెందుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో కూడా రెండు కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అందరూ ఈ వైరస్ కు భయపడుతుంటే.. మన కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మా మాత్
బిగ్ బాస్ సీజన్ 3 విజేత, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై పబ్ లో బీరు సీసాలతో దాడి చేసిన ఘటన సంచలనం రేపుతోంది. బుధవారం(మార్చి 5,2020) అర్థరాత్రి గచ్చిబౌలిలోని
కరోనా వైరస్ ఫోన్ స్క్రీన్లపైనే కాకుండా కరెన్సీ నోట్లకు కూడా పాకుతుందనే భయంతో ఓ మహిళ ఏకంగా డబ్బుని ఓవెన్ లో పెట్టి కాల్చేసింది.!!కరోనా పేరు చెబితే చాలా ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఖండాలకు ఖండాల్నే షేక్ చేసేస్తోంది కరోనా వైరస్. చైనాలో మొదల�
ఇలా చేస్తే కరోనా వైరస్ సోకదట..అని ఎవరైనా చెబితే చాలా ప్రజలు దాన్ని ఫాలో అయిపోతున్నారు. అంతగా భయపెట్టేస్తోంది మరి కరోనా. కరోనా సోకకుండా ఉండేందుకు ఇప్పటికే వినూత్నమైన మాస్క్ ల గురించి చూశాం. ఇప్పుడు తాజాగా ఏకంగా ఆవు పేడతో స్నానం చేసేస్తున్నార�
కరోనా వైరస్ వచ్చాక ప్రజల్లో సృజనాత్మకత పెరిగిపోయింది. చిత్ర విచిత్రమైన మాస్క్ లు వేసుకుంటున్నారు. ఎవరి తోచినట్లుగా వారు వినూత్నమైన మాస్క్ లు ధరిస్తున్నారు. ఈ మాస్క్ ఫన్నీగా కొన్ని కనిపిస్తుంటే మరికొన్ని పొలిటికల్ కు సంబంధించినవి ఉంటున�
వాడో దొంగ స్వామి. వయసు 48 ఏళ్లు. తన మాయ మాటలతో 18 ఏళ్ల అమ్మాయిని లోబర్చుకున్నాడు. ఆ తర్వాత పారిపోయి తిరుపతిలో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయ్యాక తన నిజ
కర్నాటక రాష్ట్రం రాయచూరులో దారుణం జరిగింది. 45 ఏళ్ల ఆంటీ 19 ఏళ్ల కుర్రాడితో పారిపోయింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆ మహిళ వివాహిత. భర్త ఉన్నాడు,
మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్ సత్ఫలితాలను ఇస్తోంది. ఆపదలో ఉన్న మహిళలను కాపాడుతోంది. ఇప్పటికే దిశ యాప్ ద్వారా కొందరు సేఫ్ గా
బిగ్ బాస్ సీజన్ 3 విజేత, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై పబ్ లో బీరు సీసాలతో దాడి చేసిన ఘటన సంచలనం రేపుతోంది. బుధవారం(మార్చి 5,2020) అర్థరాత్రి గచ్చిబౌలిలోని
బిగ్ బాస్ సీజన్ 3 విజేత, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై బీరు సీసాలతో దాడి చేసిన ఘటన సంచలనం రేపుతోంది. బుధవారం(మార్చి 5,2020) అర్థరాత్రి గచ్చిబౌలిలోని ప్రిజమ్(prism)
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రాంతీయ కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు.
గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. చక్రాపురంతండాలోని ఓ ఇంట్లో లూజ్ పెట్రోల్ విక్రయిస్తుండగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు కన్నుమూశారు. ఘటనా స్థలంలోనే బాలిక మృతి చెందగా… ఆస్పత్రికి తరలిస్తుండగా బ�
తెలంగాణలో కరోనా ప్రభావంపై హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించింది.