Home » Author »veegam team
ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న కరోనా వైరస్ ను కట్టడి చేయటానికి టీకా తయారు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని దానికి అమెరికా ఔషధ కంపెనీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం (మార్చి 1,2020) తెలిపా�
అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సచివాలయ ఉద్యోగి, గ్రామ వాలంటీర్ ఆత్మహత్యాయత్నం చేశారు. పురుగుల మందు తాగారు. వెంటనే గమనించిన స్థానికులు
కర్నూలు మాజీ మేయర్, టీడీపీ సీనియర్ నేత బంగి అనంతయ్య ఆత్మహత్యాయత్నం చేశారు. రాజకీయంగా అందరూ తనను మోసం చేశారని మనస్తాపం చెందిన బంగి అనంతయ్య
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి.. తెలుగు రాష్ట్రాల్లోనూ పంజా విసురుతోంది. ఇప్పటికే తెలంగాణలో కరోనా కేసు నమోదైంది. దుబాయ్ నుంచి బెంగళూరు మీదు
నాకొక బాయ్ ఫ్రెండ్ కావాలి..దానికి ప్రభుత్వం సహాయం చేయాలని ఓ నర్సు ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసుకుంది. ఆ నర్స్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వివరాల్లోకి వెళితే..చైనాలోని వూహాన్ నగరంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. కరోనాను ఓ వైప
చైనాని సర్వ నాశనం చేసి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి.. ఇప్పుడు భారత దేశంపైనా ప్రతాపం చూపిస్తోంది. భారత్ లో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకి
అమెరికాలోని నాష్విల్లే..టెన్నెసీ సహా పరసర ప్రాంతాల్లో టోర్నడోలు, గాలివాన బీభత్సం సృష్టించాయి. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం (మార్చి 3,2020) తెల్లవారు జామున టోర్నడోలు సృష్టించిన బీభత్సానికి 24మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని టెన్�
కరోనా వైరస్ ను నియంత్రించటానికి వరల్డ్ బ్యాంక్ 12 బిలియన్ల డాలర్లు ( రూ.88వేల కోట్ల)సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనాను నియంత్రించేందుకు ఆయా దేశాలు నానా తిప్పలు పడుతున్నాయి. ప్రాణాంతకంగా మారిన కరోనా
కరోనా వైరస్..(కొవిడ్-19).. చైనాలోని వుహాన్ కేంద్రంగా రెండు నెలల క్రితం వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి చైనాని సర్వనాశనం చేసింది. ఇప్పుడు ప్రపంచ దేశాలపై పడింది.
కరోనా వైరస్.. చైనాలోని వుహాన్ కేంద్రంగా పుట్టిన ఈ మహమ్మారి చైనాని సర్వ నాశనం చేసింది. ఇప్పుడు ప్రపంచ దేశాలపై పడింది. 70కుపైగా దేశాల్లో వ్యాపించిన కరోనా..
చైనాని సర్వనాశనం చేసిన కరోనా వైరస్ మహమ్మారి భారత్ లోనూ ప్రతాపం చూపుతోంది. ఇప్పటికే మన దేశంలో ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి. ఇటు తెలుగు రాష్ట్రం
చైనాని సర్వనాశనం చేసిన కరోనా వైరస్ మహమ్మారి భారత్ లోనూ ప్రతాపం చూపుతోంది. ఇప్పటికే మన దేశంలో ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో తొలి కేసు
మహారాష్ట్రలోని ఓ జిల్లాలో స్యూల్ విద్యార్థిని కలెక్టర్గా ఎంపికయ్యారు. అదేలా అసలు స్కూల్ అమ్మాయి కలెక్టర్ అవ్వడమేంటని అనుకుంటున్నారా. విషయమేంటంటే.. ప్రతీ సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్న విషయం �
కరోనా (కోవిడ్-19) వైరస్ పూర్తిగా నివారించలేకపోయినా.. కనీసం దరిచేరకుండా ఉండటానికి జాగ్రత్తలు తీసుకోవాలని చైనా డాక్టర్లు చెబుతున్నారు. ఇందుకు వాళ్లు రీసర్చ్ లో కొత్త విషయాన్ని తెలుసుకున్నారు. అదేంటంటే.. విటమిన్-C తో కరోనా వైరస్ దూరంగా ఉంచచ్చని చ�
కరోనా. ఈ పేరు చెబితేనే ప్రపంచ దేశాలు వణికి పోతున్నాయి. ఇప్పటికే పలు దేశాలు కరోనా వ్యాపించింది. ఇరాన్ దేశానికి కూడా వ్యాపించింది. దీంతో కరోనా సోకుతుందనే భయంతో ఇరాన్ ప్రజలు వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. విచిత్రమైన పనులు చేస్తున్నారు. తమను
యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ సెక్యూరిటీ విధుల్లో ఓ మహిళా కానిస్టేబుల్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. సంవత్సరంన్నర వయస్సు ఉన్న కొడుకుని ఎత్తుకునే సీఎం సెక్యూరిటీ విధుల్ని నిర్వహించారు కానిస్టేబుల్ ప్రీతీరాణి. ఓ పక్క డ్యూటీ..మరోపక్క కొడుకు బు�
పాస్పోర్టు కోసం కేంద్రాల చుట్టూ తిరిగి అలసిపోతున్నారా? ఇకపై మీకు ఆ కష్టాలు ఉండవు. ఎందుకంటే.. పాస్ పోర్టు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు డైరెక్ట్ గా మొబైల్ నుంచి అప్లై చేసుకోవచ్చు. ఈ పాస్ పోర్ట్ సేవా యాప్తో దేశంలో ఎక్కడి నుంచైనా పాస్పోర్ట�
హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితుడు అందరిని టెన్షన్ పెడుతున్నాడు. గాంధీ ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది, పేషెంట్లను ఆందోళనకు గురి చేస్తున్నారు.
హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో కరోనా అనుమానితుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే కరోనా సోకి నగరానికి చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ చికిత్స పొందుతుండగా... తాజాగా
హమ్మయ్య… తిరుపతి వాసులు ఇక భయపడాల్సిన పని లేదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి తప్పింది. ఇక రిలాక్స్ అవ్వొచ్చు. హాయిగా నిద్రపోవచ్చు. రుయా ఆస్పత్రిలో కరోనా లక్షణాలతో చేరిన తైవాన్కు చెందిన వ్యక్తికి వైరస్ లేదని తేలింది. అ