Home » Author »veegam team
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్.. హైదరాబాద్ లోనూ భయాందోళనకు గురి చేస్తోంది. హైదరాబాద్ లో కరోనా వైరస్ కలకలం రేగింది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఇద్దరు వ్యక్తులకు కరోనా వైరస్ ఉందని అనుమానిస్తున్నారు. వీరు ఆదివారం (మార్చి 1, 2020)న �
హైదరాబాద్లో ఒకేరోజు రెండుచోట్ల సిలిండర్లు పేలాయి. సరూర్నగర్, మలక్పేటల్లో భారీ శబ్దంతో పేలిన సిలిండర్లు పేలాయి. ఈ రెండు ఘటనల్లో ఆరుగురు గాయాలపాలయ్యారు.
కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఫైరయ్యారు. రేవంత్ సోదరులు భూకబ్జాలకు పాల్పడినట్లు తెలుస్తోందన్నారు.
ఏపీ సీఎం జగన్ ఆదేశాలతో తొలిరోజే పెన్షన్లు పంపిణీ దాదాపు పూర్తిచేయడానికి అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగానే లబ్ధిదారుల ఇంటి వద్దకే పింఛన్ పంపిణీ కార్యక్రమం శరవేగంగా సాగుతోంది.
ప్రస్తుతం పర్యావరణాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో ప్లాస్టిక్ ఒకటి. ప్లాస్టిక్ కారణంగా ఎన్నో ప్రాణులు మృత్యువాత పడుతున్నాయి. ఉదయం పాల ప్యాకెట్ తో మొదలెడితే పడుకునే వరకూ ప్రతీది ప్లాస్టికే. అందుకని సిక్కిం ప్యాకేజీ తాగునీటి బాటిళ్లను ప�
కరోనా వైరస్ ప్రపంచ దేశాల్లో కల్లోలం సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాకాటుకు 2,978మంది బలవ్వగా... బాధితుల సంఖ్య 87వేలకు చేరింది.
టైగర్ ష్రాఫ్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన సినిమా Baaghi-3 ప్రమోషన్స్లో భాగంగా వరుణ్ ధావన్ తన మనసులో మాటను బయటపెట్టాడు. అదేంటంటే.. అతనికి శ్రద్ధా అంటే చాలా ఇష్టమని. అది ఈ మధ్యలో పుట్టిన ప్రేమ కాదండోయ్.. చిన్ననాటి క్రష్ అట. కానీ, ఆయన శ్రద్ధాను ప్రేమి�
ఢిల్లీ అల్లర్లలో కనీవిని ఎరుగని స్థాయిలో విధ్వంసం అయింది. జరిగిన విధ్వంసం చూస్తుంటే ఒంట్లో వణుకు పుడుతోంది.
సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి శుభవార్త. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలకు గ్రూప్-B,C లలో దాదాపు 1.40లక్షల ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ సందర్భంగా చైర్మన్ బ్రజ్ రాజ్ శర్మ మాట్లాడుతూ.. నాన్ టెక్నికల్ తో �
తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. పట్టణప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొంటారు.
మార్చి 6 వ తేదీ నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. ఈసారి బడ్జెట్ 2 లక్షల కోట్లకే పరిమితమయ్యే అవకాశాలున్నాయి.
స్కూల్ మొదలుకొని ఇంటర్ వరకు యూట్యూబ్లో పాఠాలు చెప్పేందుకు తెలంగాణ విద్యాశాఖ రంగం సిద్ధం చేస్తోంది.
ఏపీలో శాసన మండలి ఫ్యూచరేంటి? పెద్దల సభ రద్దయినట్టేనా? లేకపోతే యథావిధిగా కొనసాగుతుందా? బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీతో పాటు మండలి కూడా జరుగుతుందా?
కరోనా వైరస్ స్టోరీలో ఇప్పుడు కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. చైనా నుంచే కాదు..ఈ మహమ్మారి ఏ దేశంలోనైనా తనంతట తానే విజృంభించే అవకాశం ఉందని తేలింది. అమెరికాలోని ఓ మహిళకి ఇప్పుడు కోవిడ్ 19 వైరస్ సోకడం ఇదే అనుమానాన్ని కలగజేసింది..దీంతో అమెరికాలో హై అ
సింగిల్స్ అంటే నో ఇంట్రెస్ట్.. బంతిని బాదితే బౌండరీ.. షాట్ కొడితే సిక్సర్ .. టీమ్ విక్టరీల్లో మేజర్ రోల్.. ఏజ్ మాత్రం జస్ట్ సిక్స్టీన్.. స్ట్రెయిట్గా చెప్పాలంటే.. లేడీ సెహ్వాగ్.. ఇంత ఇంట్రడక్షన్ ఇస్తోంది ఎవరికో తెలుసా… షెఫాలీ వర్మ. వరల్డ్క�
అమెరికా, తాలిబన్ మధ్య రెండేళ్లుగా జరుగుతున్న చర్చలు ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చాయి. ఇద్దరి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఒప్పందం నిబంధనలను తాలిబన్లు పూర్తిగా
అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్పై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దూకుడు పెంచింది. రాజధానిగా అమరావతి ప్రకటనకు ముందు భూములు కొన్నదెవరు..? ఎవరెవరు ఎంత మొత్తంలో ఎప్పుడు కొనుగోలు చేశారనే వివరాలను అతి రహస్యంగా సేకరిస్తోంది. దీంతో ఏ అధికారి ఎప్పు
మేజర్ జనరల్ మాధురి కనిత్కర్ అరుదైన ఘనత సాధించారు. పదోన్నతిలో భాగంగా లెఫ్టినెంట్ జనరల్ హోదా పొందారు. భారత సైన్యంలో ఈ పదోన్నతి పొందిన మూడవ మహిళగా
అగ్రరాజ్యం అమెరికా కొత్త అధ్యయానికి శ్రీకారం చుట్టింది. ఆఫ్ఘనిస్తాన్ లో శాంతి స్థాపనకు చర్యలు చేపట్టింది. తాలిబన్లతో అమెరికా శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా
చిత్తూరు జిల్లా తిరుపతిలో కరోనా వైరస్ కలకలం రేపింది. కరోనా లక్షణాలతో తైవాన్కు చెందిన వ్యక్తి రుయా ఆసుపత్రిలో చేరాడు. బంగారుపాళ్యెంలోని ఓ ఫ్యాక్టరీలో మరమ్మతుల కోసం