Home » Author »veegam team
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపుపై కొనసాగుతోన్న సస్పెన్స్కు తెరపడుతోంది. నియోజకవర్గాల పునర్విభజన చేసే అవకాశం లేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి తేల్చారు. దీంతో ఇక గడువు ప్రకారమే అసెంబ్లీ నియోకవర్గాల పునర్విభజన జరిగ�
పాకిస్తాన్లో ఓ బస్సు రైలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 20మంది మృతి చెందారు. మరో 55మందికి గాయాలయ్యాయి. కరాచీ నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుక్కూర్ జిల్లాలోని కంధ్రా పట్టణంసమీపంలోని రోహ్రీ ప్రాంతంలో కరాచీ నుంచి సర్గోధా వెళ్తున్న బస్సు మానవరహిత �
టీడీపీ నేత నన్నపనేని లక్ష్మీనారాయణ ఇంటికి సీఐడీ అధికారులు నోటీసులు అంటించారు. అమరావతిలో భూముల కొనుగోలుపై సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించేందుకు వచ్చారు. టీడీపీ హయాంలో లక్ష్మీనారాయణ అల్లుడు శ్రీనివాసరావు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్గా ఉన్న�
అమరావతి ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్పై సిట్ దర్యాప్తు చేపట్టింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేతల బంధువుల ఇళ్లలో సిట్ బృందం సోదాలు చేసింది.
తెలంగాణలో జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ల ఎన్నికపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. అన్నీ అధికార పార్టీ ఖాతాలోనే పడడంతో.... జిల్లా బ్యాంకు చైర్మన్ పదవులు ఎవరిని వరిస్తాయన్న చర్చ సాగుతోంది.
ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించడంపై ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) పరిశీలన చేస్తోంది.
ఫేస్ బుక్ చాటింగ్ ఇద్దరి ప్రాణాలు తీసింది. ఫేస్బుక్ చాటింగ్.. ఒకరి హత్య.. మరొకరి ఆత్మహత్యకు కారణమైంది.
రాజధాని పేరుతో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్పై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తొలి గురిపెట్టింది. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అక్రమాలపై విచారణకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సిట్ ప్రత్యేకాధికారి, �
కేజీఎఫ్(KGF) సినిమా హీరో యశ్ హత్యకు కుట్రపన్నిన నేరస్తుడు, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.. స్లమ్ భరత్(slum bharath) ఎన్ కౌంటర్ లో హతమయ్యాడు. తీవ్రమైన నేరచరిత్ర ఉన్న
వైసీపీ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ప్రమాదం తప్పింది. స్వల్ప గాయాలతో ఆయన బయటపడ్డారు. శుక్రవారం(ఫిబ్రవరి 28,2020) గుంటూరు జిల్లా తాడేపల్లి
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ లో దారుణం జరిగింది. అనుమానం పెనుభూతమైంది. ఓ కుటుంబాన్ని బలితీసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. భార్య, ఇద్దరు
జీవితంలో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. అదృష్టం ఏ రూపంలో అయినా వరించొచ్చు. రాత్రికి రాత్రి సెలబ్రిటీ అయిపోవచ్చు, నిరు పేద కోటీశ్వరుడు అవ్వొచ్చు. అందుకే.. ఏ నిమిషానికి ఏం
మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే నరేంద్ర మెహతాపై అత్యాచారం, వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. థానే జిల్లా
భారత దేశం ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉంది. దేశంలో ఆర్థిక మందగమన పరిస్థితులు ఉన్నాయి. గత పదేళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఆర్థిక వ్యవస్థ సంక్షోభాన్ని
నక్క తోక తొక్కాడో మరొకటి తొక్కాడో తెలియదు కానీ.. ఆ వ్యక్తి జాక్ పాట్ కొట్టాడు. లక్షీదేవి అతడిని కరుణించింది. కనక వర్షం కురిపించింది. ప్రముఖ ఆన్ లైన్ పేమెంట్ యాప్
ఇద్దరు బాలికలతో వెట్టిచాకిరీతో పాటు బాడీ మసాజ్ చేయించుకుంటున్న ఓ టీవీ యాంకర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ లో ఈ ఘటన జరిగింది. శిశు సంక్షేమ కమిటీ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ యాంకర్ కేసు నమోదు చేశారు. బాలికలను కృష్ణా జిల్లా నూజివీడు చై
ప్రముఖ టెలికాం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా(vodafone idea) షాకింగ్ ప్రతిపాదనలు చేసింది. డేటా, కాల్ ఛార్జీలు(call rates, data prices0 భారీగా పెంచాలంటోంది. ఏకంగా 8
స్టార్టింగ్ లో అంతా ఫ్రీ ఫ్రీ అని ఊదరగొట్టిన రిలయన్స్ జియో(reliance jio) క్రమంగా ఛార్జీల బాదుడు షురూ చేసింది. లాంచింగ్ సమయంలో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, అన్
చైనాలో పుట్టిన కరోనా వైరస్(corona virus) మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. వేలాది మంది ప్రాణాలు బలితీసుకుంది. సుమారు 80వేల మంది కరోనా(covid19) బారిన
రోగుల కోసం డాక్టర్లు ఎదురు చూడాలి కానీ డాక్టర్ల కోసం రోగులు ఎదురు చూడకూడదు అటువంటి పరిస్థితి రాకూడదు అని ఓ గొప్ప డాక్టర్ అన్నారు. కానీ కొంతమంది డాక్టర్లు రోగులపైనా..ఆఖరికి పురిటి నొప్పులతో హాస్పిటల్కు వచ్చే గర్భిణులతో వ్యవహరించే విధానం చూ�