Home » Author »veegam team
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్-BSF) మానవత్వం చూపింది. తన గొప్ప మనసు చాటుకుంది. ఢిల్లీ అల్లరల్లో(delhi riots) ఇంటిని కోల్పోయిన జవాన్ కి బీఎస్ఎఫ్ అండగా
హైదరాబాద్ మియాపూర్లో విషాదం జరిగింది. ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వీడియో గేమ్ ఆడుకునేందుకు ట్యాబ్ ఇవ్వలేదనే కోపంతో 12ఏళ్ల బాలుడు అపార్ట్మెంట్
తమిళనాడు రాష్ట్రం వేలూరు డిప్యూటీ కలెక్టర్ దినకరన్ అవినీతి బాగోతం బట్టబయలైంది. ఏసీబీ అధికారులు దినకరన్ ను అరెస్ట్ చేశారు. అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు పేరు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. పట్టణ శివారులోని మారుతీరావుకి
జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగిన కార్తీక్ హత్య రాగసుధల ఆత్మహత్య కేసులో షాకింగ్ విషయాలు బైటపడ్డాయి. వివాహేతర సంబంధమే కార్తీక్ హత్య రాగసుధల ఆత్మహత్యకు కారణమని పోలీసులు విచారణలో తేలింది. రాగసుధలు చదువుకునే రోజుల్లోనే ప్రేమించుకున్నారు.  
కరోనా వైరస్ దేశంలోని వస్తే..తీవ్ర పరిణామాలు ఉంటాయని..అటువంటి పరిస్థితి రాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. కరోనా దేశంలోని ఎంట్రీ ఇచ్చిదంటే అధికారుల్ని చంపేస్తానన్నట్లుగా ఉత్తర కొరియా అధ్యక్షుడు..సుప్రీం లీడర్..కిర
పార్కులంటే పచ్చని చెట్లు..వాకింగ్ కోసం దారి. పిల్లలు ఆడుకోవటానికి జారుబల్లలు వంటివాటితో అతి సుందరంగా ఉంటుంది. కానీ కర్ణాటకలోని తుమ్మినకట్టి గ్రామంలో ఓ పార్క్ మాత్రం చాలా చాలా డిఫరెంట్. అత్యంత అద్భుతమైన.. ‘చెత్త పార్కు’. అదేంటి అద్భుతం అంటున�
మహారాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు ఓ మహిళా డాక్టర్ సలహాలు తీసుకుంటూ హాజరవుతున్నారు. అదేంటీ అసెంబ్లీ సమావేశాలకు..డాక్టర్ సలహాలకు సంబంధమేంటి అనుకుంటున్నారా? ఎందుకంటే ఆ ఎమ్మెల్యే 8 నెలల గర్భణి. ఆమె పేరు నమితా ము
అహ్మదాబాద్ ఎయిర్పోర్టులో ఎయిర్ గోకు చెందిన G-8702 విమానంలో శనివారం (ఫిబ్రవరీ 29, 2020) ఉదయం ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. అదేంటంటే.. టేకాఫ్కు సిద్ధంగా ఉన్న విమానం సరిగ్గా టేకాఫ్ అయ్యే సమయానికి ఒక్కసారిగా ఎక్కడి నుంచి ఓ పావురం రివ్వున విమానంలోకి వ
ఆ జాతరలో అదే ఆచారం..ముద్దులు పెడుతూ డ్యాన్స్ జాతర అంటే చాలు…డప్పులు..మొక్కులు హంగామా. కానీ కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లాకు ఆనుకుని ఉన్న దావణగెర జిల్లా పరిధిలోని మాగానహళ్లి గ్రామంలో 10 సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతర మాత్రం చాలా చాలా ప్ర�
ముంబయి ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. 218 అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులకు అర్హతగల అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్�
స్టూడెంట్స్ వీధి రౌడీళ్లా మారారు…నడి రోడ్డుపై ఘర్షణకు దిగి నానా రచ్చే చేశారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణంలోని తమ్మినాయుడు కాలేజీకి చెందిన ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు…ఫస్ట్ ఇయర్ విద్యార్థులపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్�
ఈరోజు ఫిబ్రవరి 29. అంటే ఈరోజు నాలుగు సంవత్సరాలకు ఒకసారి అదురుగా వస్తుంది. ఈ రోజు ఎంతో మందికి ప్రత్యేకం కూడానూ. సాధారంగా ప్రతిఏటా క్యాలెండర్లో 365 రోజులు ఉంటే.. ఈ ఏడాది మాత్రం 366 రోజులు ఉంటాయి.అందుకే దీన్ని లీపు సంవత్సరం అంటున్నాం. అసలు లీప్ ఇయర�
తెలంగాణలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీల్లో చైర్మన్, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు జరిగాయి.
హర్యానాలోని అంబాలలోని ఓ గవర్నమెంట్ స్కూల్లో ప్యూన్ విద్యార్ధులకు లెక్కల పాఠాలు చెబుతున్నారు. పిల్లలు కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ వింటున్నారు. ఇదేంటి ప్యూన్ లెక్కల లెసన్స్ చెప్పటమేంటి? అతనికి అంత సామర్థ్యం ఎక్కడిది? దీనికి అధికారులు ఏ
సినిమాల్లో పెళ్లి మండపంలో పెళ్లి సీన్ జరుగుతుంటుంది. సడెన్ గా ఓ కేక వినిపిస్తుంది. ఆపండీ..అంటూ. అది పెళ్లి ఆపటానికి వచ్చినవాళ్లు అనే మాట. కానీ కాసేపట్లో తాళి మెడలో పడుతుంది అనగా పెళ్లికూతురు సడెన్ గా ‘‘ఆపండీ..నాకీ పెళ్లి వద్దు’’అంటూ అరిచింది. �
పరిక్షల్లో తోటి విద్యార్ధికి సాయం చెయ్యడం నేరం.. ఆ విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇతరులకు సాహాయం చేయాలనే ఒక మంచి ఆలోచనను మాత్రం తప్పు పట్టలేం కదా? ఓ విద్యార్ధి పరీక్ష పేపర్ పై టీచర్ కు చేసిన విజ్ఞప్తి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్
రాజ్యసభ ఎన్నికలు టీఆర్ఎస్లో ఉత్కంఠ రేపుతున్నాయి. రోజుకో పేరు తెరపైకి రావడంతో అటు రాజ్యసభ సీటును ఆశిస్తోన్నవారితో పాటు వారి అనుచరుల్లోనూ టెన్షన్ పెరుగుతోంది. తెలంగాణలో రెండు స్థానాలే ఖాళీగా ఉన్నా.. దాదాపు 15 మంది పోటీపడుతున్నారు. ఆ ఇద్దరు అ�
రాజస్థాన్లోని భీల్వాడా జిల్లా నుంచి సంగమ్లో స్నానం చేయించేందుకు ఊరేగింపుగా తరలివచ్చిన 64 టన్నుల హనుమాన్ విగ్రహం 18 రోజుల తరువాత ప్రయాగ్రాజ్ చేరుకుంది. సాక్షాత్తు గంగమ్మ చెంతనే హనుమంతుడు తరలివచ్చారు. గంగాజలంతో అభిషేకింపబడ్డాడు. ఈ అపురూప�
చనిపోయిన తమ పెంపుడు కుక్క కోసం ఓ కుటుంబం 50వేల డాలర్లు (రూ.35 లక్షల)ఖర్చు చేసేందుకు సిద్ధమైంది ఓ కుటుంబం. ప్రాణప్రదంగా పెంచుకున్న కుక్క చనిపోయింది. దాంతో ఆ దంపతులిద్దరు తల్లడిల్లిపోయారు. దాన్ని మరచిపోలేకపోతున్నారు. దీంతో ఆ కుక్క జ్ఞాపలను మరిచి�