Home » Author »veegam team
tik tok వీడియోల కోసం ఫీట్లు చేసి పలువురు ప్రాణాలమీదికి తీసుకొచ్చన ఘటనల గురించి ఇప్పటి వరకూ విన్నాం..చూశాం. tik tok వీడియోలు చేసిన ఉద్యోగాలు పోగొట్టుకున్నవారిని కూడా చూశాం. కానీ tik tok వీడియో తండ్రీ కొడుకులను కలిపిన ఘటన కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిం�
ప్రపంచాన్నే వణికిస్తోన్న కరోనా వైరస్ హైదరాబాద్నూ తాకింది. మరి ఈ వైరస్ను అడ్డుకునే శక్తి మనకు ఉందా? కరోనాను అడ్డుకోవాలంటే ఏం చేయాలి? ప్రతి ఒక్కరు ఎలాంటి
ఒక యువకుడి అజాగ్రత్త ఇప్పుడు తెలంగాణను ఉలిక్కిపడేలా చేసింది. అటు ప్రభుత్వాన్ని, ఇటు ప్రజలను వణికిస్తోంది. కరోనా సోకిన ఆ యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్… బయట తిరగడం అందరినీ కలవరానికి గురిచేస్తోంది. టెస్ట్లో కరోనా పాజిటివ్ అని తేలడంతో గాంధీలో �
వరంగల్లో సీనియర్ జర్నలిస్ట్.. బొమ్మినేని సునీల్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ములుగు జిల్లా కేంద్రంలోని పస్రా పట్టణంలో ఒక బేకరీ ముందు ఫొటో జర్నలిస్టు సునీల్ రెడ్డి,
కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి గురివింద గింజను తలపిస్తున్నారు. తనపై వచ్చిన భూకబ్జా ఆరోపణలకు ఇంతవరకూ సమాధానం చెప్పని రేవంత్.. అధికార పార్టీపై ఎదురుదాడికి
ఒకటి కాదు రెండు కాదు మొత్తం ఐదు బంగారు పతకాలు… ఒక్కొక్కటి తన మెడలో పడే కొద్ది ఆ తండ్రి కంట నీరు ఆగలేదు. మెడల్స్ వచ్చాయని సంతోష పడాలో… కొడుకు లేడని బాధ పడాలో తెలియని పరిస్థితి ఆ తండ్రిది. గుండెలు పగిలేలా ఏడవాలనిపించినా… బాధను దిగమింగుకు�
పేదోడికి ఆపన్న హస్తం. రెక్కాడితే గానీ డొక్కాడని వారికి చేయూత నివ్వడమే లక్ష్యం. అందరూ కడుపునిండా భోజనం చెయ్యాలన్నదే ఆ పథకం ఉద్దేశం. ప్రారంభించిన నాటి నుంచి
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు చెందిన సైంటిస్టు ఉద్యోగాల భర్తీకి న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్ఫర్మెటిక్స్ సెంటర్(NIC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మెుత్తం 495 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమ
రేవంత్ రెడ్డి బ్రదర్స్ భూ అక్రమాలు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. గోపన్పల్లిలో ప్రభుత్వ భూములు, చెరువులు, రోడ్లతో పాటు ప్రైవేట్ భూములను రేవంత్ సోదరులు వదల్లేదనే
ఏపీ సీఎం జగన్ మరో సలహాదారుని నియమించుకున్నారు. సీఎంకు ఆర్ధిక సలహాదారుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుభాష్ చంద్ర గార్గ్ నియమితులయ్యారు. ఈ మేరకు సీఎం కార్యాలయ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆదేశాలు జారీ చేశారు. నిధుల సమీకరణ వ్యవహారాల కోసం ప్రభ�
హైదరాబాద్ నగరంలోని హస్తినాపురంలో విషాదం చోటు చేసుకుంది. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. సంతోషిమాత కాలనీలో ఈ ఘటన జరిగింది. మృతులు
కరోనా ఇపుడు ఈ మాట వింటేనే జనం హడలెత్తి పోతున్నారు. ఎంతో మందిని బలితీసుకుంటున్న ఈ వైరస్… ప్రపంచ దేశాల్ని వణికిస్తోంది. అయితే ఇప్పుడు కరోనా వల్ల ఓ ప్రయోజనం కూడా ఉంది. అదేంటంటే, మొన్నటి వరకు ప్రపంచంలో అత్యధిక కాలుష్యం ఉన్న దేశాల జాబితా తీస్తే
హైదరాబాద్ ఎల్బీనగర్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఎల్బీనగర్ ఫ్లైఓవర్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని నరేందర్ గా పోలీసులు గుర్తించారు. కుటంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులతో నరేందర్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. కేస�
కరీంనగర్ జిల్లాలో సంచలనం రేపిన ఇంటర్ విద్యార్థిని రాధిక(16) హత్య కేసులో ఊహించని ట్విస్ట్. మిస్టరీగా మారిన రాధిక కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో
ఏపీ సీఎం జగన్ మరో సలహాదారుని నియమించుకున్నారు. జగన్ కు మరో సలహాదారును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎంకు ఆర్ధిక సలహాదారుగా రిటైర్డ్
సాధారణంగా పిల్లల విషయంలో ‘ఇద్దరు వద్దు.. ఒక్కరే ముద్దు’ అనే నినాదం నడుస్తుంది.. చాలామంది దాన్ని పాటిస్తున్నారు కూడా. అయితే కొంతమందికి ఒకే కాన్పులో ఎక్కువమంది పుట్టడం జరుగుతోంది. ఒకే కాన్పులో ఒక్కరిద్దరు లేదా ముగ్గురు పుట్టడం చూస్తుంటాం. �
అసోం రాష్ట్రంలో దారుణం జరిగింది. 10వ తరగతి విద్యార్థులు ఘాతుకానికి ఒడిగట్టారు. బుద్ధిగా చదువుకోవాల్సిన వయసులో.. ఎవరూ ఊహించని ఘోరం చేశారు. పన్నేండేళ్ల
ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక మహమ్మారి కరనో వైరస్... అగ్రరాజ్యం అమెరికాలోనూ కలకలం రేపుతోంది. అమెరికాలో తొలి కరోనా కేసు నమోదైంది. న్యూయార్క్ లో మన్ హట్టన్
కొరటాల శివ డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీని టైటిట్ పై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. టైటిల్ గురించి రకరకాల వార్తలు వచ్చాయి. దీనికి
వైసీపీలోని ఇద్దరు నేతల మధ్య ఇన్నాళ్లూ కొనసాగుతున్న ఆధిపత్య పోరు ఎట్టకేలకు బహిర్గతమైంది. మంత్రి అనిల్ తీరుపై నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ మండిపడుతున్నారు.