Home » Author »veegam team
రాష్ట్రంలో ఉన్న వారెవరికి కరోనా సోకలేదని మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. బయట దేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే కరోనా లక్షణాలున్నాయని చెప్పారు.
కరోనావైరస్ భయంతో మైండ్ స్పేస్ ను ఖాళీ చేయించడం సరైనది కాదని ఐటీ నిపుణులు కిరణ్ చంద్ర తెలిపారు. ఈ వ్యాధి వ్యాప్తి లక్షణాల్లో దాన్ని నియంత్రించే మంచి అవకాశాన్ని మిస్ హ్యాడింల్ చేశారని చెప్పారు.
భారతదేశంలో భయంకరమైన కరోనావైరస్ (కోవిడ్ -19) వ్యాప్తిని అరికట్టడంలో వేడి మరియు పొడి వాతావరణం పాత్ర పోషిస్తుందని వాతావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు. అధిక ఉష్ణోగ్రతలు కోవిడ్ -19 ను నియంత్రించగలిగితే భారతదేశం చాలా మెరుగైన స్థితిలో ఉంటుందని వాతావ�
విశాఖపట్నంలో కరోనా వైరస్ కలకలం రేపింది. మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు వచ్చిన ఓ కుటుంబంలో ఇద్దరికి కరోనా వైరస్ లక్షణాలున్నట్లు వైద్యులు అనుమానిస్తున్నారు.
తిరుపతి సమీపంలోని రేణిగుంట రైల్వే స్టేషన్లో ఆరు నెలల పసిబాబు కిడ్నాప్ కు గురయ్యాడు. ఓ మహిళ స్టేషన్ లో రైలు కోసం ఎదురు చూస్తున్న క్రమంలో అదను చూసిన ఓ మహిళ ఆమె దగ్గర నుంచి పసిబాబును లాక్కుని తీసుకెళ్లిపోయింది. దీంతో కంగారు పడిన తల్లి వెంటనే
చైనాలో పుట్టి భారత్ కు కూడా వ్యాపించిన కరోనా వైరస్ ప్రభావం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంపై కూడా పడింది. హైదరాబాద్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో అతి ముఖ్యమైనది మెట్రో రైల్. కరోనా భయంతో మెట్రో రైల్ ప్రయాణంపై పడకూడదనే ఉద్ధేశం�
స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు రాకపోతే మంత్రి పదవులు ఊడుతాయని సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీటు కూడా ఇవ్వనని తేల్చి చెప్పారు.
తెలంగాణ హైకోర్టులో సివిల్ జడ్జి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 87 ఖాళీలు ఉన్నాయి. వీటిలో 70 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలోను, మిగిలిన 17 పోస్టులను ట్రాన్ స్ఫర్ పద్ధ�
కరోనా వైరస్ ప్రస్తుతం భారత్ ను కూడా వణికిస్తోంది. చైనాలో పుట్టిన ఈ మహ్మమ్మారి ప్రపంచాన్ని కబాడీ ఆడేసుకుంటోంది. దీని పేరు చెబితేనే ప్రజలు వణికిపోతున్నారు. ఈ క్రమంలో కరోనా ఎఫెక్ట్ భారత పార్లమెంట్కు పాకింది. చాలా మంది ఎంపీలు కరోనా ఎఫెక్ట్�
హైదరాబాద్ లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో 74 మంది కరోనా అనుమానితులున్నట్లు తెలుస్తోంది.
చదువుకోవటానికి వచ్చిన బాలిక బాత్రూమ్లో ప్రసవించింది. పుట్టిన బిడ్డను అక్కడే ఉన్న బకెట్లో పడవేసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో చోటు చేసుకుంది. ధూలే జిల్లాలోని సాక్రి పట్టణంలోని సావిత్రిబాయి పూలే ఆదివాసీ హాస్టల్లో ఫిబ్రవర
హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కరోనా కలకం రేపుతోంది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో మరో కరోనా అనుమానితుడు వచ్చాడు.
భారతదేశంలోకి కూడా కరోనా వైరస్ ఎంట్రీ ఇచ్చింది. ప్రపంచ దేశాలను చిగురుటాకులా వణికించేసేస్తోంది. ఈ క్రమంలో ఇరాన్లో కరోనా కరాళనృత్యం చేస్తోంది. ఇప్పటి వరకు అక్కడ దాదాపు 2300 మందికి కరోనా వైరస్ సోకింది. ఈ సోకిన వారిలో 23 మంది ఎంపీలు ఉన్నారు. 290 మంది ఎ�
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి భారత్ లోనూ విజృంభిస్తోంది. మన దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు (మార్చి 4,2020) 28
జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల పాలిట కరోనా వైరస్ వరంగా మారింది. అదేంటీ కరోనా వైరస్ వరమేంటీ..ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసేస్తుంటే అనుకోవచ్చు. ఆ కరోనా వైరస్ వల్లనే ఖైదీలకు విముక్తి కలిగింది. వివరాల్లోకి వెళితే..కరోనా అంటువ్యాధి అనే విషయం �
మహిళలకు భద్రత కరువైంది. నిత్యం ఎక్కడో ఓ చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కఠిన చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల తీరులో మార్పు లేదు. లైంగిక
భారత్ లో కరోనా కేసులు నమోదు కావటంతో ఈ సంవత్సరం హోలీ పండుగ వేడుకల్లో తాను పాల్గొనటంలేదని ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం (మార్చి 4,2020) తెలిపారు. కరోనా వైరస్ తో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారనీ.. ఈ క్రమంలో సామూహిక సమావేశాలకు కూడా తాను హాజరుకావటంలే�
అనుమానం పెనుభూతమైంది. అనుమానం ఓ వ్యక్తిని హంతకుడిని చేసింది. ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తమిళనాడులో ఘోరం జరిగింది. ప్రియురాలి నోట్లో విషం పోసి ప్రియుడే
కరోనా..చైనా వాసుల్నే కాదు ప్రపంచ దేశాల ప్రజలను వణికించేస్తోంది. ఒకవైపు కరోనా వైస్ సోకుతుందనే భయం..మరోపక్క పనిచేయకపోతే గడవని పరిస్థితి. చిన్న చిన్న ఉద్యోగాల నుంచి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకునేవారి వరకూ చైనాలో కరోనా భయం వెంటాడుతోంది. దీంతో చ�
న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ పరిధిలో ఉన్న డిపార్ట్ మెంటల్ ఆఫ్ కన్జ్యూమర్ ఆఫైర్స్ కు చెందిన బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్స్(BIS) లో సైంటిస్టు B ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 150 ఖా�