Home » Author »veegam team
భారత్ లో కరోనా భయం మామూలుగా లేదు. కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావటంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆరు రాష్ట్రాలకు శుక్రవారం (మార్చి6,2020) హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమబెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ�
విశాఖ తీరంలో ఒక్కసారిగా కరోనా కలకలం సృష్టించింది. కరోనా కరాళ నృత్యం చేసిన చైనా దేశం నుంచి ఏపీలోని విశాఖపట్నం సముద్ర తీరానికి ఓ షిప్ రావటంతో అధికారులు కలవరం చెందారు. చైనాకు చెందిన ‘ఫార్చూన్ హీరో’ షిప్ తీరానికి సమీపంలోకి రావడంతో పోర్ట్కి �
TS POLYCET-2020 ఎగ్జామ్ డేట్స్ ను అధికారులు రిలీజ్ చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్సిటీలో వివిధ వ్యవసాయ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే పాలిసెట్-2020 ప్రవేశ పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తుకు ఏప్రిల్ 4 చివరితేదీ అని రిజిస్ట్ర�
క్యాన్సర్ రోగుల కోసం 80మంది అమ్మాయిలు తమ జుట్టును దానం చేశారు. తమిళనాడులోని కోయంబత్తూరు ఓ ప్రైవేటు కాలేజ్ లో చదువుతున్న 80 మంది ఇంటర్ విద్యార్ధినిలు క్యాన్సర్ రోగుల కోసం జుట్టును దానం చేశారు. ఈ సందర్భంగా వినోదిని అనే విద్యార్ధిని మాట్లాడ�
హైదరాబాద్ కు టెన్షన్ తప్పింది. గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు అనుమానితులకు కరోనా సోకలేదు. ఇద్దరు అనుమానితులకు నెగెటివ్ రిపోర్టులు వచ్చాయి.
విధుల్లో అలసత్వం వహించిన గాంధీ ఆస్పత్రి వైరాలజీ హెచ్ వోడీపై ప్రభుత్వం సీరియస్ అయింది. కరోనా వైరస్ నెగెటివ్ కు బదులు పాజిటివ్ రిపోర్టు ఇచ్చిన అధికారినిపై బదిలీ వేటు వేసింది.
మహారాష్ట్రలో సెక్స్ రాకెట్ గుట్టురట్టు అయింది. గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న హైటెక్ వ్యభిచారాన్ని పోలీసులు చేధించారు.
పుట్టి పెరిగిన చైనాలో తగ్గి మిగిలిన దేశాల్లో చెలరేగిపోతోంది కరోనా వైరస్. చైనాలో రోజురోజుకూ మరణాలు తగ్గుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ పెట్టుబడి దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. వైయస్సార్ కడప జిల్లాలో మరో భారీ స్టీల్ప్లాంట్ పెడతామంటూ ప్రముఖ స్విస్ కంపెనీ ఐఎంఆర్ ఏజీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది.
కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు. పోలీసులు ఆయన్ను చర్లపల్లి జైలుకు తరలించారు.
తెలంగాణ గడ్డ మీద ఏ ఒక్కరికీ కరోనా రాలేదని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి మాత్రమే కరోనా ఉందన్నారు. రాష్ట్రంలో కరోనా ప్రభావం అంతగా లేదన్నారు. ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేస్తుందని చెప్పారు. కరోనాపై ఆయన సమీక్షిం�
శంషాబాద్ లో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేటీఆర్ ఫామ్ హౌస్ పై డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన కేసులో రేవంత్ రెడ్డిని నార్సింగ్ పోలీసులకు అరెస్టు చేశారు. కేటీఆర్ లీజుకు తీసుకున్న ఫాంహౌస్ ను డ్రోన్ కెమెరాతో చిత్రీకర
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్గా, మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్(మాన్సాస్) ట్రస్ట్ చైర్పర్సన్గా ఆనందగజపతి కుమార్తె సంచయిత గజపతిరాజున�
దుబాయ్లోని 16ఏళ్ల భారతీయ విద్యార్థి అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్తే.. కొరోనా పాజిటీవ్ అని తేలింది. ఈ బాలుడికి వారి తల్లిదండ్రుల నుంచి ఈ వైరస్ సోకిందని గల్ఫ్ న్యూస్ గురువారం దుబాయ్ హెల్త్ అథారిటీ (DHA)ను పేర్కొంది. దీంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ల
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ (కొవిడ్-19’ అందరూ అనుకుంటున్నట్టుగా ఒకటి కాదా? రెండు వైరస్ లా? అనే అనుమానాలకు ఔననే సమాధానమిస్తున్నారు చైనా శాస్త్రవేత్తలు. కరోనా వైరస్ జన్యు ఉత్పరివర్తనాలు జరిగి రెండు రకాల వైర్సలు వ్యాపిస్తున్నాయా?చై�
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ సహ వ్యవస్థాపకుడిగా పేరు ప్రఖ్యాతలు..వందల కోట్లు గడించిన సచిన్ బన్సల్ పేరు మారుమోగిపోతుంటుంది. సచిన్ బన్సల్ అంటే ఒక ఇన్పిరేషన్గా భావించేవారు. కానీ అతను కూడా ఓ సాధారణ వ్యక్తిలా..భార్యను అధిక కట్నం క�
నిర్భయ దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ అయింది. మార్చి 20న ఉదయం 5.30 గంటలకు నలుగురు దోషులను ఉరితీయాలని పటియాల కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
ముంబైలో 10th పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షా కేంద్రానికి వెళ్లాలంటే ప్రతీరోజు ఒక యుద్ధమే. ముంబైలో ఉండే రద్దీ గురించి తెలియనిది కాదు. ఈ క్రమంలో ఓ విద్యార్ధిని 0th పరీక్ష రాయటానికి ఇంటి నుంచి బయలుదేరింది. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. రిక్షాలో వె�
టిక్ టాక్ లో ఇప్పటివరకు ఉన్న చాలెంజ్లు సరిపోవనట్లు.. సాల్ట్ చాలెంజ్ పేరుతో మరో కొత్త చాలెంజ్ వచ్చి చేరింది. దీనివల్ల ఏరికోరి ప్రమాదాలను తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఛాలెంజ్ లో నోటి నిండా ఉప్పు వేసుకోవాలి. జొనాథన్ అనే టిక్టాక్
కరోనా వైరస్.. చైనాలోని వుహాన్ లో వెలుగు చూసిన ఈ మహమ్మారి ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. రెండు నెలల్లో చైనాని సర్వ నాశనం చేసిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచంపై