Home » Author »veegam team
ముస్లింల పెళ్లి శుభలేఖలపై తెలుగు దేవుళ్ల బొమ్మలు ముద్రించిన వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం..ఏకత్వంలో భిన్నత్వాన్ని చాటే అపురూపమైన దేశం. హిందూ ముస్లిం భాయీ..భాయీ అనే మత సామరస్యం చాలా సందర్భా�
జేసీబీని తవ్వకాలకు..మట్టిన చదును చేయటానికి వాడతారు. పదిమంది ఒక రోజంతా చేసే పని జేసీబీ ఒక్క గంటలో చేసేస్తుంది. కానీ జేసీబీని తవ్వకాల కోసమే కాదు మరోలా కూడా ఉపయోగించవచ్చనే ఐడియా గుజరాతీయులకు వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వై
ఆరేళ్ల చిన్నారిని పోలీసులు అరెస్ట్ చేసి సంకెళ్లతో బంధించి..వ్యాన్ ఎక్కించి తీసుకెళ్లారు. దాంతో చిన్నారి ప్లీజ్..నన్ను వదిలిపెట్టండి అంటూ పోలీసులు ఏడుస్తూ వేడుకున్నా ఆ పోలీసులకు కనికరం కలగలేదు. ఉగ్రవాదుల్ని..కరడుకట్టిన నేరస్థుల్ని తీసుకెళ�
వైసీపీ సర్కార్తోపాటు పోలీసుల తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతిచ్చిన ప్రోగ్రామ్కు ఆటంకాలు సృష్టించడమేంటని మండిపడ్డారు. పోలీసుల తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉందన్నారు. శుక్రవారం అమరావతి టీడీపీ నేతలతో చంద్రబా�
ఢిల్లీలో సీఏఏకు వ్యతిరేకంగా చేపట్టిన అల్లర్లు అత్యంత హింసాత్మకంగా మారాయి. ఈ హంసల మధ్య ప్రాణాలు దక్కించుకోవటానికి ఢిల్లీ వాసులు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. సీఏఏ వ్యతిరేకంగా కొందరు..అనుకూలంగా కొందరు చేస్తున్న ఈ ఆందోళనకు మహిళలు..చిన్న�
రాజోల్ సొసైటీ సభ్యులు రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళను కలిశారు. సొసైటీ భూమిని రేవంత్రెడ్డి సోదరులు కబ్జా చేశారని ఆర్డీవోకి వివరించారు. తమ దగ్గర ఉన్న ఆధారాలను సొసైటీ సభ్యులు ఆర్డీవోకి అందజేశారు. 2016లో తాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు రేవంత్రెడ్
ఢిల్లీలో సీఏఏకు వ్యతిరేకంగా చేపట్టిన అల్లర్లు హింసాత్మకంగా మారాయి. ఈ అల్లర్ల మధ్య ఓ గర్భిణి పడిన మానసిక..శారీరక వేదన గురించి వింటే హృదయం ద్రవించిపోతుంది. కారణం ఏదైనా..మనుషులపై మనుషలే దాడులు చేసుకునే ఇటువంటి అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఢిల్
ఈ గుహలు కొన్ని మిలియన్ ఏళ్ల కిందట ప్రకృతి సిద్ధంగా ఏర్పడినవి. నీటిప్రవాహం వల్ల కరిగిన రాళ్లు ఇక్కడ శిలలుగా ఏర్పడి ఎంతో అందంగా కనిపిస్తాయి. ఇవి విశాఖపట్నానికి 125.6 కిమీల దూరంలో అనంతగిరిలో ఉన్నాయి. భారతదేశంలో అత్యంత పొడవైన, లోతైన గుహలు ఇవే. ఓసార�
స్టాక్మార్కెట్లకు కరోనా సోకింది. వైరస్ విస్తరణ భయాలతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్మార్కెట్లు నష్టాల్లో నడుస్తున్నాయి. భారతీయ మార్కెట్లు కూడా భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ముదుపరులకు నిమిషాల్లో సుమారు రూ.5 లక్షల కోట్ల నష్టం వచ్చింది. సెన్�
ఆస్ట్రేలియాలోని బ్రిస్ బేస్ కు చెందిన 9ఏళ్ల క్వాడెన్ మరుగుజ్జుతనం కారణంగా ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ వీడియో అమెరికా కమెడియన్ బ్రాడ్ విలియమ్సన్ ని ‘గోఫండ్ మీ’ పేజీని ప్రారంభించటానికి ప
ఓ వృద్ధుడు భార్యపట్ల చేసిన అరాచకపు పనికి ఆమెను ఇంటిలోనే 8 నెలలనుంచి బందీని చేసింది. భార్యను ఇంట్లో పెట్టి తాళం వేసి పత్తా లేకుండా పోయాడు ఓ వృద్ధ భర్త. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే..గంగాధర్, బేబీ భార్యా భర్తలు. వారు వృద్ధులు. హై
ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రమాదకరమైన వ్యాధి కరోనా వైరస్. ఈ వ్యాధి పై ప్రజల్లో చాలారకాల భ్రమలు కలుగుతున్నాయి. అవేంటంటే.. చికెన్, గుడ్లు తినడం వల్ల కరోనా వైరస్ వస్తోందని అందరూ భ్రమపడుతున్నారు. అయితే అదంతా నిజం కాదని.. చికెన్, గుడ్లు తినడం వలన క�
అరకు ఎన్టీఆర్ గ్రౌండ్లో శనివారం (ఫిబ్రవరి 29)న అరకు ఉత్సవ్-2020 ప్రారంభం కానుంది. ఈ ఉత్సవం రెండురోజులు (ఫిబ్రవరి 29, మార్చి 1) జరగనుంది. ఈ ఉత్సవాన్ని ప్రతీ సంవత్సరం గిరిజనుల అభివృద్ధి, ఆనందం కోసం నిర్వహిస్తారు. ఇక్కడ గిరిజన వంటకాలన్నీటిని రుచి చూడవ�
గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ లాభాల బాట పట్టింది. ఆర్టీసీ సమ్మె సమయంలో జరిగిన చర్చలు, సీఎం కేసీఆర్ చేసిన దిశానిర్దేశంతో అధికారులు చేపట్టిన సంస్కరణలు ఆర్టీసీ చరిత్రలో గ్రేటర్ హైదరాబాద్ను లాభాల బాట పట్టిస్తోంది.
ప్రేమించి పెళ్లి చేసుకుంటానని యువకుడు మోసగించాడంటూ ఓ గే పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పరిశీలించడానికి సీఎం జగన్ ఇవాళ వెళ్లనున్నారు.
రుణగ్రహీతలకు సంబంధించి క్రెడిట్ స్కోరు (రుణ చెల్లింపుల చరిత్ర)ను గుడ్డిగా నమ్మొద్దని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కేవలం ఓ సూచికగానే పరిగణించాలని ప్రభుత్వరంగ బ్యాంకులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్ లో విలేజ్ క్లినిక్ లు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో ప్రతి రెండు వేల జనాభాను ఒక యూనిట్గా తీసుకుని అక్కడి పరిస్థితులకు అనుగుణంగా విలేజ్ క్లినిక్ను అందుబాటులో ఉంచాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ హబీబ్నగర్లో విషాదం నెలకొంది. గోడకూలి ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
గుంటూరు మిర్చి ఘాటు వైసీపీలోనూ కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు కలిసి పనిచేసిన నేతలంతా ఇప్పుడు నేనంటే నేనే గొప్పంటూ ఆధిపత్య పోరులో బిజీ అయిపోయారు.