Home » Author »veegam team
పవన్ కల్యాణ్.. రాజకీయాల్లో ప్రత్యామ్నాయం అనుకుంటే.. ఇప్పుడు రాజకీయాలే ఆయనకు ప్రత్యామ్నాయంగా మారాయి. దూకుడు మీద ఉన్న సమయంలో ఒక్కసారిగా రాజకీయ రణక్షేత్రం నుంచి దూరమయ్యారు. నిజానికి ఆయన దూరమయ్యారా? దూరం చేశారా? ఆయనే దూరమైతే ఎందుకు దూరమయ్యారు
ఎవడైనా తిడితే... ఎదురు తిట్టడమో.. లేదా బాధపడే వాళ్లను చూశాం. ఏంటో.. ఎన్ని తిట్లు తిడితే అంత సంతోషించే వారూ ఉన్నారు. ఈ విచిత్ర జీవులు ఎవరని ఆశ్చర్యపోతున్నారా?
మద్యం తాగే అలవాటున్న మహిళలకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. కమల్ నాథ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల కోసం ప్రత్యేకంగా మద్యం షాపులు
నిర్భయ, దిశ లాంటి చట్టాలు ఎన్ని వచ్చినా మహిళలు, బాలికలపై లైంగిక దాడులు మాత్రం ఆగడం లేదు. మానవ మృగాల్లో మార్పు రావడం లేదు. కామంతో కళ్లు మూసుకుపోయి
ఏపీకి మూడు రాజధానులు ఉంటాయని, విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ కేపిటల్ కానుందని జగన్ ప్రభుత్వం ఇప్పటికే అనౌన్స్ చేసింది. రాజధాని వికేంద్రీకరణ బిల్లుకి ఏపీ అసెంబ్లీ
దొంగతనం అంటే మామూలు విషయం కాదు. దానికి చాలా ధైర్యం కావాలి. ఎంతో అటెన్ష్ గా ఉండాలి. ఏ మాత్రం దొరికినా ప్రాణాలకే ప్రమాదం. దొంగలు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాకే
భారతదేశంలో మానవ సంచారం ఎప్పుడు మొదలైందన్న దానిపై పురావస్తు శాస్త్రవేత్తలు ఓ క్లారిటీకి వచ్చారు. దాదాపు 80 వేల ఏళ్ల క్రితమే.. సెంట్రల్ ఇండియాలో మానవులు సంచరించినట్లు అంచనాకు వచ్చారు.
రాయలసీమ కరువు నివారణకు అవసరమైన ప్రాజెక్టులకు సంబంధించి వెంటనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించాలని సీఎం జగన్ అన్నారు. గురువారం (ఫిబ్రవరి 27, 2020) ఇరిగేషన్ ప్రాజెక్టులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
దేశంలోనే తొలిసారిగా టిక్టాక్, ట్విటర్, వాట్సప్ యాజమాన్యాలపై కేసులు నమోదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. దేశానికి వ్యతిరేకంగా మత పరమైన వీడియోలు ఉద్దేశ పూర్వకంగా వైరల్ చేస్తున్నారని సీనియర్ జర్నలిస్ట్ ఎస్. శ్రీశై
కేసీఆర్ పేరుతో మరో పథకం ప్రవేశ పెడుతున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కేసీఆర్ ఆపద్బంధు పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించాలని బీసీ సంక్షేమ శాఖ నిర్ణయించిందన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. చంద్రబాబు తన పద్ధతి మార్చుకోనంతకాలం ఇవే పరిస్థితులు ఎదురవుతాయని అన్నారు.
చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహి అని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ప్రజలను రెచ్చగొట్టి రాష్ట్రంలో గందరగోళం సృష్టించాలని కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. తన బినామీ ఆస్తులను కాపాడుకోవడం కోసమే ఆయన ఆరాటపడుతున్నారని మండిపడ్డారు. ఉత�
ఆంధ్రప్రదేశ్ లో విలేజ్ కోర్టులు రానున్నాయి. రాష్ట్రంలో 42 గ్రామ న్యాయాలయాల(విలేజ్ కోర్టులు)ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం (ఫిబ్రవరి 27, 2020) ఉత్తర్వులు జారీ చేసింది.
వైసీపీ నేతలు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు డబ్బులు ఇచ్చి మూకలను తీసుకొచ్చి తమపై దాడులు చేయించారని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన డ్రైవర్లు ఎస్టీ డ్రైవర్ల సాధికారత(ఎంపవర్మెంట్) పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా గిరిజన అభివృద్ధి శాఖ అధికారులు ప్రకటించారు.
మక్కాకు వెళ్లే భక్తులపై కరోనా (కోవిడ్-19) వైరస్ ఎఫెక్ట్ పడింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో మక్కా వెళ్లే భక్తులకు సౌదీ ఆరేబియా తాత్కాలిక వీసాలను రద్దు చేసింది.
కేకును కట్ చేయాలంటే ఏం చేస్తారు? అదో పెద్ద విషయమా ఏంటీ..టేబుల్ పై పెట్టి కట్ చేస్తారు. కానీ షాండియర్ లా గాల్లో వేలాడుతూ..ఏదో అద్భతం కిందకు దిగుతున్నట్లుగా గాల్లో తేలియాడే కేక్ గురించి బహుశా చూసి ఉండరు. వినికూడా ఉండరు. మలేషియాకు చెందిన ఓ వెడ్డిం
ఓ శాడిస్ట్ భర్త భార్యను పెట్టిన హింసల గురించి తెలుసుకుంటే ఒళ్లు జలదరిస్తుంది. వీడు మనిషేనా? లేక మనిషి రూపంలో ఉన్న రాక్షసుడా? అనే అనుమానం వస్తుంది. భార్యను అమానుషంగా కొట్టి..తలపై ఇనుపరాడ్డుతో బలంగా బాది..తలనుంచి రక్తం ధారగా కారుతున్నా ఆ రాక్షస
అర్ధరాత్రి దారుణం జరిగింది. 10 సంవత్సరాల చిన్నారి జీవితాన్ని ఓ కామాంధుడు నలిపేశాడు.కృష్ణాజిల్లా నూజివీడులోని ట్రిపుల్ ఐటీ సమీపంలో బాలికపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారానికి తెగబడ్డాడు. కామాంధుడు చేసిన అఘాయిత్యానికి తట్టుకోలేని బాలిక
61 ఏళ్ల వయస్సులో మోడలింగ్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చి సూపర్ ఫిట్ నెస్ తో నేటి యువతకే సవాల్ విసుతున్నారు దినేష్ మోహన్. మోడలింగ్ అంటే అందమైన ఆకృతితో యువతే ఉంటారనే మాటకు చెల్లుచీటీ ఇచ్చేశారు దినేష్ మోహన్. దినేష్ మోహన్ సీనియర్ ఏజ్ ఫ్యాషన్ మోడల్గ�