Home » Author »veegam team
ప్రపంచంలో 30 సంవత్సరాల తరువాత తొలిసారి ఇన్విట్రో టెక్నిక్ సాయంతో సరోగేట్ మదర్గా మారిన చిరుత రెండు కూనలకు జన్మనిచ్చింది. ఈ తల్లి చిరుత పేరు కిబీబీ. దానికి ఆరు సంవత్సరాలు. ఈ చిరుత పులి ఇప్పటివరకూ తల్లికాలేకపోయింది. దీనికితోడు ప్రాకృతికంగానూ �
ఓ కుక్క పోలీస్ స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. నేను తప్పిపోయాను నన్ను నా యజమాని దగ్గరకు చేర్చరా అంటూ పోలీసులకు వేడుకుంది. అదేంటీ కుక్కేంటీ పోలీస్ స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ చేయటమేంటి?అదేమన్నా మాట్లాడుతుందా? చోద్యం కాకపోతే అనుకుంటున్న�
భూ సేకరణ చేసే విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సీఎం జగన్ కలెక్టర్లకు సూచించారు. భూ యజమానిని సంతోష పెట్టి భూమి తీసుకోవాలే గానీ వారిని బాధ పెట్టి భూమిని తీసుకోవద్దనీ..అవసరమైతే భూమి గలవారికి ఒక రూపాయి ఎక్కువ ఇచ్చి తీసుకోవాలని సూచించారు
ఏదైనా ఊహించని ప్రమాదం నుంచి తప్పించుకుంటే వీడికి భూమ్మీద ఇంకా నూకలున్నాయిరా..భలే తప్పించుకున్నాడు అంటారు. అదృష్టం కలిసి వస్తే అలాగే జరుగుతుంది..లేదంటే అరటిపండు తిన్నా పన్ను విరుగుతుంది అంటారు. అటువంటి ఘటనే జరిగింది ఓ వ్యక్తికి. పెద్ద ప్రమా�
రాజస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. కోటలాల్ సోట్ వద్ద హైవేపై నుంచి ఓ బస్సు నదిలో పడిపోయింది. టలాల్ సోట్ వద్ద హైవే పైనుంచి ఓ పెళ్లి బస్సు వెళుతుండగా అదుపు తప్పి బస్సు నదిలో పడిపోయింది. ఈ ప్రమాదం సమయంలో బస్సులో 40మంది ఉండగా వారిలో 24మంది మృతి చెందార
తెలంగాణ రాజధాని హైదరాబాద్లో బర్త్ సర్టిఫికెట్ల కావాలంటూ GHMC అధికారులకు భారీ సంఖ్యలో అప్లికేషన్లు వస్తున్నాయి. అంటే హైదరాబాద్లో జననాల సంఖ్య పెరుగుతోందని అనుకోవటానికి వీల్లేదు. కానీ తాము హైదరాబాద్ లోనే పుట్టామని నిరూపించుకోవాటానికి కావ�
కేంద్ర ప్రభుత్వంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ B, గ్రూప్ C పోస్టులను భర్తీ చేయటానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) ఫేజ్-8 కింద నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా అసిస్టెంట్ కమ్యూనికేషన్ ఆఫీసర్, ఇన్వెస్టిగేటర్, డిఇఓ, వివిధ రకాల ఖాళీల
గ్యాంగ్ స్టర్ నయీం పేరు మరోసారి వార్తల్లోకొచ్చింది. పోలీసులకు ముప్పు తిప్పలు పెట్టిన చివరికి పోలీసులు చేతిల్లోనే దారుణంగా ఎన్కౌంటర్కు గురైన గ్యాంగ్స్టర్ నయీం ఆస్తుల చిట్టాను చూసి పోలీసులే విస్తుపోయారు. భూ కబ్జాలు హత్యలు..బెదిరింపులు, క�
రెక్కలు తెగి ఎగరలేని పరిస్థితిలో ఉన్న ఓ రామచిలుకకు ఓ మహిళా డాక్టర్ వైద్యం చేసిన తిరిగి ఎగరటం నేర్పింది. రామచిలుక యజమాని చేసిన అఘాయిత్యానికి డాక్టర్ క్యాథరీన్ అపులీ తిరిగి మరోజన్మనిచ్చారు. ఎగరటం నేర్పించారు. దీంతో ఈ చిట్టి చిలకమ్మ చక్కగా ఎగ�
పరీక్షహాల్లో ఓ బాలిక పరీక్ష రాస్తున్న దృశ్యం చూస్తే అయ్యో..బిడ్డా ఎంత కష్టమొచ్చింది..అయినా సరే పట్టుదలతో పరీక్ష రాస్తున్నావు..నీ పట్టుదలకు హ్యాట్సాఫ్ అనాలని పిస్తుంది. ముక్కులో ఆక్సిజన్ పైప్. పక్కనే ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని ఇంటర్ పరీక్�
దేశ వ్యాప్తంగా నేరాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.కానీ హర్యానాలోని ఓ గ్రామంలో గత 50 సంవత్సరాల నుంచి ఒక్కటంటే ఒక్క పోలీస్ కేసు కూడా నమోదు కాలేదు. అంటే అక్కడ నేరాలు జరగవని కాదు. అయినా సరే ఎటువంటి నేరం జరిగినా ఆ గ్రామస్తులు మాత్రం ఎట్టి పరి�
ఆయనకేమో వస్తుందనుకున్న కొనసాగింపు ఆర్డర్ అందలేదు. ఇంతలో మరో వ్యక్తి తనకున్న శక్తినంతా ఉపయోగించి ఆ పీఠం మీద కూర్చుందామని ప్లాన్స్ వేస్తున్నారు. ఈయనకు
ఆయనేమో ప్రముఖ పారిశ్రామికవేత్త.. రాజకీయాలంటే ఆసక్తి. ఏదో ఒక పదవిలో సెటిల్ అవ్వాలనుకున్నారు. కాలం కలసి రాలేదు. ఒకసారి టికెట్ దక్కలేదు. మరోసారి టికెట్
అందరిలోనూ ఆశలే.. కానీ అక్కడ ఉన్నవి నాలుగే. పోటీలో మాత్రం ఎందరో.. ఎవరికివ్వాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే. చాలా లెక్కలు వేయాల్సిందే. అయినా ఎవరికో ఒకరికి ఇవ్వక తప్పదు. ఆ నాలుగింటి కోసం ఏడుగురిని లైన్లో పెట్టారు. వారిలో నుంచి నలుగురి�
మిత్రపక్షంగా ఉంటూనే ఎన్డీఏకు షాక్ ఇచ్చారు బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్. ఎన్ఆర్సీకి(National Register Of Citizens) వ్యతిరేకంగా బీహార్ అసెంబ్లీ
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI) కీలక నిబంధన తీసుకొచ్చింది. ఇకపై స్వీట్ షాపుల యజమానులు, మిఠాయి తయారీదారులు .. షాప్ లో లూజ్
స్కాట్లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల మెరుగైన ఆరోగ్యానికి పెద్ద పీట వేసింది. దేశవ్యాప్తంగా మహిళలందరికి శానిటరీ ఉత్పత్తులు ఉచితంగా ఇవ్వాలని స్కాట్లాండ్
వివాహేతర సంబంధాలు ప్రాణాలు తీస్తున్నాయి. చేస్తున్నది తప్పు అని తెలిసినా ఆగడం లేదు. తప్పు మీద తప్పు చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. కొన్ని సార్లు ప్రాణాలు
మహిళలకు రక్షణ కరువైంది. వీధుల్లోనే కాదు.. ఇంట్లోనూ కూడా భద్రత లేకుండా పోయింది. ఎప్పుడు ఏ కామాంధుడు ఎటువైపు నుంచి విరుచుకుపడతాడో అనే భయంతో మహిళలు
గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గోపనపల్లిలోని విలువైన భూముల్లో అక్రమ లావాదేవీలపై తెలంగాణ సర్కార్ కొరడా ఝులిపించింది. గోపనపల్లి భూ అవకతవకలపై ప్రభుత్వం సీరియస్