Home » Author »veegam team
కరోనా వైరస్ ప్రపంచదేశాలను వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 5,417కు కరోనా మృతుల సంఖ్య చేరింది.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎయిరో ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 30 వరకు ఇటలీ, దక్షిణ కొరియా, కువైట్ వెళ్లే విమానాలు రద్దు చేసింది.
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మ్యాచ్ అంటే మామూలుగా అభిమానులతో స్టేడియం కిక్కిరిపోతుంది. కానీ శుక్రవారం ఈ రెండు జట్ల మధ్య జరిగిన తొలి వన్డే ఒక్క అభిమాని కూడా లేకుండా ఖాళీ స్టేడియంలో జరిగింది.
ఫాస్టాగ్ విషయంలో హెచ్జీసీఎల్ కఠినంగా వ్యవహరించనున్నది. ఇందులో భాగంగా 158 కిలోమీటర్ల పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై రెండు రంగుల్లో ఉండే ప్రత్యేక లేన్లను ఏర్పాటు చేశారు.
కోడి మాంసం తింటే కరోనా (కోవిడ్) వైరస్ రాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ స్పష్టం చేసింది. దీనిపై వస్తున్న పుకార్లను నమ్మొద్దని సూచించింది.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మరోసారి కరోనా కలకలం చెలరేగింది. నగరంలో మరో ఇద్దరికి కరోనా లక్షణాలున్నాయన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ డైరెక్టర్స్ బోర్డు నుంచి తప్పుకున్నారు. ఆయన మైక్రోసాఫ్ట్ సలహాదారుగా కొనసాగనున్నారు.
కరోనా వైరస్ పేరు చెబితే ప్రపంచమంతా వణికిపోతోంది. దాన్ని నియంత్రించటానికి ఆయా దేశాల ప్రభుత్వాలో ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. కరోనాను నియంత్రించుకోవటమే తప్ప దానికి ఇప్పటి వరకూ మెడిసిన్ రాలేదు. కానీ ఓ సంస్థ కరోనా ను ఇంజెక్షన కనిపెట్టింది. ద�
తెలంగాణాలో మార్చి 19, 2020 నుంచి జరగబోయే పదో తరగతి పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ఆన్ లైన్ విధానంలో…. హాల్ టికెట్లను రిలీజ్ చేసింది. విద్యార్దులు అధికారికక వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్స్ ను డౌన్
తెలంగాణ కాంగ్రెస్లో ఎంపీ రేవంత్ రెడ్డి వ్యవహారం రచ్చ రచ్చను రాజేసింది. సీనియర్ నేతలంతా రేవంత్రెడ్డిపై ఫైర్ అవుతున్నారు.గోపన్నపల్లి భూ దందాలపై రేవంత్ రెడ్డిపై వచ్చిన తీవ్ర ఆరోపణలపై అతను ఇంతవరకూ సమాధానం చెప్పకపోవటం..కనీసం నోరెత్తకపో�
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ ఎంపీ నామానాగేశ్వర రావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ఎంపీ నామా లోక్సభలో ప్రస్తావించారు.నిబంధనలు ఉల్లంఘించి పోలీసుల కళ్లు గప్పి రేవంత్ రెడ్డి డ్రోన్ కెమెరాలతో
అనంతపురం జిల్లా నేతలు టీడీపీకి షాక్ ఇవ్వనున్నారు. ఎమ్మెల్సీ శమంతకమణి చేయనున్నారు.
విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సర్పంచ్ ను సస్పెండ్ కలెక్టర్ చేశారు. స్థానికంగా ఉండకుండా హైదరాబాద్లో నివాసం ఉంటూ, అభివృద్ధి పనులను పరిశీలించకపోవడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో వందశాతం వైకుంఠధామాలు నిర్మిస్తామని కేసీఆర్ చెప్పారు. స్మశాన వాటికలు, డంప్ యార్డులపై దృష్టి పెట్టామని చెప్పారు.
రాష్ట్రంలో చట్టం ప్రకారం పనిచేయకుంటే సర్పంచు పదవులు ఊడుతాయని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. సర్పంచులు, మున్సిపల్ చైర్మన్లు ఫ్రేమ్ వర్క్ లో పనిచేయాలని లేకపోతే పదవులు పోతాయని..అందుకు చట్టం తీసుకొచ్చినట్లు తెలిపారు.
ఏపీలో వలసల రాజకీయం కొనసాగుతోంది. అధికారం ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీలోకి తక్కెట్లో కప్పల్లా గెంతుతున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీలోకి ప్రతిపక్ష టీడీపీలోంచి వలసలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కడప జిల్లాలో టీడీపీకి మరోషాక్ తగిలింది. మైన
రాష్ట్ర అభివృద్ధికి పల్లె ప్రగతి దోహదపడుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. పల్లె ప్రగతిలో గ్రామాల్లో మార్పు వచ్చిందన్నారు.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపుకోసం నేతలు ఎంతకైనా దిగజారుతున్నారు. ప్రత్యర్ధులను ఇరికించటానికి చేయకూడని పనులు చేస్తున్నారు. ఏపీలో జెడ్పీసీటీ…ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతున్న ఈ క్రమంలో సినిమా సీన్లు తలపించేలా కొన్ని పరిణామాలు జరుగ�
కరోనా మహమ్మారి తెలుగు రాష్ట్రాలనూ వణికిస్తోంది. అనంతపురం జిల్లాలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది.
చైనా నుంచి భారత్ లోకి ఎంటర్ అయిన కరోనా వైరస్..తెలుగు రాష్ట్రాలకు పాకింది. ఈ క్రమంలో కరోనా వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అప్పమత్తమైంది. శ్రీవారి మెట్టు..అలిపిర మార్గాల్లో కరోనా వైరస్ కౌన్సెలింగ్ సెంటర్లను ఏర�