Home » Author »veegam team
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిపై ఏపీ సీఎం తొలిసారి మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ భయంకరమైన రోగం కాదన్నారు జగన్. కరోనా గురించి అంతగా
ఏపీ సీఎం జగన్ పై మాజీ సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి వల్ల ఎలాంటి ప్రమాదం లేదని సీఎం జగన్ అనడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. కరోనా గురించి సీఎం జగన్ బాధ్యత లేకుండా మాట్లాడారని మండిపడ్డారు. పారాసిటమా�
ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. కాసేపట్లో గవర్నర్తో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్కుమార్ భేటీ కానున్నారు. ఎన్నికల వాయిదా అంశాన్ని గవర్నర్కు
ఏపీ సీఎం జగన్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ఫైర్ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఈసీ వాయిదా వేయడంపై జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈసీ
ఏపీ సీఎం జగన్ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ పై మండిపడ్డారు. ఎన్నికల కమిషనర్ తీరుని జగన్ తప్పు పట్టారు. కరోనా సాకు చూపి స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. కరోనా వైరస్ భయంకరమైన వ్యాధి కాదని సీఎం జగన్ స్పష్టం చేశారు. కరోనా వైరస్ కారణంగా
మాంసాహారం లేదా గుడ్లు తీసుకోవడం వల్ల కరోనా వైరస్ వ్యాపించదని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని 15 నెలల్లో తొమ్మిది సార్లు పెంచింది. ఈ 15 నెలల వ్యవధిలో లీటరు పెట్రోల్పై రూ. 11.77, లీటరు డీజిల్పై రూ. 13.47 ఎక్సైజ్ సుంకం పెరిగింది.
కరోనా వైరస్ పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా నివారణకు తగు చర్యలు తీసుకుంది. తెలంగాణలో నమోదైన తొలి కరోనా కేసులో బాధితునికి మెరుగైన వైద్యసేవలందించి, రోగాన్ని నయంచేసి డిశ్చార్జ్ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి, గాంధీ వైద్యులకు దక్క
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టుతో భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. భూగర్భంలో వేల అడుగుల లోతుల్లో ఉన్న పాతాళ గంగమ్మను ఉబికుబికి పైకి తెచ్చింది.
ఎన్నికలు వాయిదా వేయడం కాదు...నామినేషన్ల ప్రక్రియను రద్దు చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరగాలన్నారు.
సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు కొద్దిరోజులకే తన పైశాచిక ప్రవృత్తిని బయటపెట్టాడు. భార్య నెల జీతమంతా తనకే ఇవ్వాలంటూ ఓ వ్యక్తి వేధింపులకు గురిచేశాడు.
కరోనా ఎఫెక్ట్ తో విదేశాల్లో ఉన్న భారతీయులు స్వదేశానికి తిరిగి వస్తున్నారు. ఇరాన్, ఇటలీలో చిక్కుకున్న భారతీయులను కేంద్ర ప్రభుత్వం స్వదేశానికి తీసుకొస్తోంది.
కంచె చేను మేసిన చందంగా ఇద్దరు పోలీసులు ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన పుదుచ్చేరిలో చోటుచేసుకుంది.
కరోనా వైరస్ చాపకింద నీరులా ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు నిర్వహించిన పరీక్షల్లో కరోనా వైరస్ నెగెటివ్ వచ్చినట్టు ఆయన వైద్యులు వెల్లడించారు.
కరోనా వైరస్ విశ్వరూపం దాలుస్తోంది. ప్రపంచమంతా విస్తరిస్తూ.. రోజురోజుకూ కంగారు పెట్టేస్తున్న కరోనా.. సామాన్యులకు సైతం కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇప్పటికే మన దేశంలో కూడా కరోనా సోకుతున్న వ్యక్తుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ ప్రభ
కరోనా వైరస్ చాపకింద నీరులా ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. 4 రాష్ట్రాలు మినహా అమెరికా అంతటా కరోనా వైరస్ వ్యాపించింది.
భారత్ లోనూ కరోనా విస్తరిస్తోంది. దేశంలో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. 100 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
కరోనా వైరస్ చాపకింద నీరులా ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. 151 దేశాలకు వైరస్ పాకింది. ప్రపంచ వ్యాప్తంగా మృతుల సంఖ్య 5,821కి చేరింది.
తెలంగాణలో కరోనా కట్టడికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా సీఎం కేసీఆర్ పలు నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ భేటీ