Home » Author »veegam team
భారత ప్రభుత్వానికి చెందిన నవరత్నసంస్థ అయిన నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్(NLC) ఇండియా లిమిటెడ్ లో గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 259 ఖాళీలను భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్దులు ఆన్ ల�
కరోనా పేరు వింటే చాలు ప్రజలు వణికిపోతున్నారు. ప్రస్తుతం కరోనా భయంతో స్కూల్స్, థియేటర్స్, షూటింగ్స్, పెళ్ళిళ్ళు, షాపింగ్ మాల్స్ అన్నీ మూసివేశారు. అయితే ఈ మార్చి 27న రామ్చరణ్ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తన అభిమానులందరిని క�
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయం పట్టుకుంది. కరోనా గజగజలాడిస్తోంది. 160 దేశాలకు విస్తరించిన కరోనా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. చాప కింద నీరులు
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి భారత్లోనూ తన విశ్వ రూపం చూపిస్తోంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు, అనుమానితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళలో కరోనా కేసులు అధికం అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా నే�
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి భయం మాములుగా లేదు. కరోనా పేరు వింటే చాలు ప్రజలు వణికిపోతున్నారు. ప్రాణాలు మాస్క్ లో పెట్టుకుని బతుకుతున్నారు.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి గురించి రోజుకో షాకింగ్ విషయం వెలుగులోకి వస్తోంది. నిపుణుల పరిశోధనల్లో భయపెట్టే నిజాలు తెలుస్తున్నాయి. ప్రపంచాన్ని పట్టి
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పంజా విసురుతున్న నేపథ్యంలో నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(NRAI) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడిలో భాగంగా తమ ఆధీనంలో ఉన్న 5 లక్షల రెస్టారెంట్లను మూసివేయాలని ఆదేశించింది. రెస్టారెంట్లతో పాటు బార్లు, పబ్ �
తెలంగాణ రాష్ట్రంలో మార్చి 19వ తేదీ గురువారం నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా తెలుగు రాష్ట్రాల్లో కరోనా పంజా
కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం చూపిస్తోంది. రోజురోజుకి వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు 163 దేశాలకు స్ప్రెడ్ అయ్యింది. రోజు రోజుకి
కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. రోజురోజుకి కరోనా(COVID-19) పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం భారత్లో కరోనా కేసుల సంఖ్య 125కు చేరింది. అన్ని ఎయిర్పోర్టుల్లో, రైళ్లలోనూ థర్మల్ స్క్రీనింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి ప్రయ�
పశ్చిమగోదావరి జిల్లాలో ఓ ఆటో డ్రైవర్ కు దేహశుద్ధి చేశారు. అమ్మాయిని వేధిస్తుండటంతో ఆమె తల్లి ఆ యువకుడికి దేహశుద్ధి చేసింది.
ప్రపంచాన్ని వణికిస్తోన్న తెలంగాణలో కోరలు విప్పింది. రాష్ట్రంలో ఐదో పాజిటివ్ కేసు నమోదు అయినట్లు కనిపిస్తోంది. హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ఇండోనేషియా నుంచి వచ్చిన వ్యక్తికి వైరస్ సోకిన
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి గురించి భారతీయులకు ఓ బ్యాడ్ న్యూస్. ఎండా కాలం వచ్చేసింది, అత్యధిక ఉష్ణోగ్రతల్లో కరోనా వైరస్ చచ్చిపోతుంది, ఇక కరోనా భయం తప్పినట్టే అని అంతా ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ, ని�
ఏపీ సీఎస్ నీలం సాహ్నికి ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ లేఖ రాశారు. సవివర కారణాలతో 3 పేజీల లేఖ రాశారు. ఎన్నికలు వాయిదాకు కారణాలను వివరించారు.
తెలంగాణ అసెంబ్లీలో సీఏఏ(పౌరసత్వ సవరణ చట్టం)వ్యతిరేక తీర్మానంపై జరిగిన చర్చలో బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఏఏ విషయంలో కేసీఆర్
మీ పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకున్నారా? ఒకవేళ చేయకపోతే వెంటనే మీ ఆధార్-పాన్ కార్డు లింక్ చేసుకోండి. లేదంటే.. ట్యాక్స్ రిటర్న్స్ ప్రాసెస్ చేయలేరు. ఆధార్, పాన్ కార్డు లింక్ చేసుకోవడానికి మార్చి 31 వరకు మాత్రమే గడువు ఉందని ఐటి విభాగం స�
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న35 రెసిడెన్షియల్ కాలేజీల్లో 2020-2021 విద్యా సంవత్సారానికిగాను ఇంటర్మీడియట్ మెుదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు(TSRJC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపీసీ, బైపీ�
ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్ లో చుక్కెదురైంది. తన సస్పెన్షన్ పై వెంకటేశ్వరరావు వేసిన పిటిషన్ ను క్యాట్ కొట్టివేసింది.
ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ భయంతో వణికిపోతున్నాయి. ఈ వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య ఇప్పటికే 7వేలకు పైగా చేరింది. మన దేశంలో కరోనా కేసులు 125కు పెరిగాయి. అయితే ఈ నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు ఒక ముఖ్యమైన సందేశం పంపింది.&n
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం షిర్డీ పైనా పడింది. షిర్డీ ఆలయాన్ని మూసివేయనున్నారు. మంగళవారం(మార్చి 17,2020)