Home » Author »veegam team
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు కలవరపెడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరంలోని సత్యప్రసన్న నగర్ లో కరోనా వైరస్ కలకలం రేపింది.
గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన ఆర్మీ ఉద్యోగికి కరోనా లక్షణాలున్నట్లు గుర్తించారు. అతన్ని ప్రభుత్వ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు.
కరోనా వ్యాప్తి కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించిన ప్రభుత్వం, తాజాగా లాక్ డౌన్ నిబంధనలు మరింత కఠినతరం చేసింది. కొత్త
దేశంలో ఇంకా కరోనా పూర్తిగా స్థాయిలో చెలరేగలేదు. ఏప్రిల్ 15నాటికి దేశంలో లక్షల్లో ఇన్ఫెక్షన్స్ రావచ్చన్నది ఓ అంచనా. దానికి మనం సిద్ధంగా ఉన్నామా? కరోనా కట్టడికి
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా 7వ కేసు నమోదైంది. విశాఖకు చెందిన 25ఏళ్ల యువకుడికి కరోనా సోకింది. అతడు ఇటీవలే యూకే నుంచి విశాఖపట్నం వచ్చాడు. కరోనా లక్షణాలు కనిపించడంతో అప్రమత్తమైన అధికారులు ఆ యువకుడిని ఆసుపత్రికి తరలించార�
ఏపీలో తొలి కరోనా బాధితుడు కోలుకున్నాడు. నెల్లూరు యువకుడు కరోనాను జయించాడు. అతడికి కరోనా పూర్తిగా నయమైంది. సోమవారం(మార్చి 23,2020) రాత్రి డాక్టర్లు ఆ
ప్రపంచ దేశాలను కరోనా వైరస్(COVID-19) మహమ్మారి వణికిస్తోంది. భారత్ లో కూడా చాపకింద నీరులా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేరళలో కరోనా కేసులు సంఖ్య 90దాటింది. ఇప్పటివరకు దేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 400దాటింది. అయితే భారతదేశంలో ఉన్న 130కోట్లు కాగా,దేశ�
కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చేందుతుండటంతో ఇప్పటికే పదోతరగతి పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు లైఫ్ ఇన్సురెన్స్ కార్పరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ప్రిలిమినరీ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. కొద్దిరోజుల క్రితం అసిస్టెంట్ సిస్టెంట్ ఇంజనీర్
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఏపీలోని రాయలసీమలోనూ కలవరం రేపింది. ఉపాధి కోసం నాలుగు జిల్లాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారిలో 3వేల 833మంది
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో విశేష అధికారాల కోసం అమలు చేసే అంటురోగాల
హైదరాబాద్ లో కలకలం రేగింది. కరోనా లక్షణాలు ఉన్న ఓ మహిళ క్వారంటైన్ సెంటర్ నుంచి తప్పించుకుంది. ఆమె కోఠిలోని డీఎంఈ కార్యాలయానికి వచ్చినట్లు పోలీసులు
కరోనావైరస్ కట్టడికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం, తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔట్ పేషెంట్ (ఓపీ) సేవలు
కోవిడ్-19 ప్రభావం ఆర్ధిక వ్యవస్థలపై భాగా పడింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో చాలా కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయాలని కోరుతున్నాయి. ఈ క్రమంలో భారత్లో ఈ నెల 25 వరకూ స్మార్ట్ఫోన్ల తయారీని నిలిపివేయాలని Samsung, Oppo, Vivo మొబైల్�
కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కొత్తగూడెం డీఎస్పీపై కేసు నమోదైంది. లండన్ నుంచి వచ్చిన తన కొడుకుని క్వారంటైన్
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. అయినా హైదరాబాద్ లో ప్రజలు లెక్క చేయడం లేదు. యథేచ్చగా రోడ్లపైకి వస్తున్నారు.
ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ తో వణికిపోతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా అన్ని దేశాలు దాదాపుగా లాక్ డౌన్ చేయబడ్డాయి. అలా లాక్ డౌన్ చేయబడిన సమయంలో స్పెయిన్ లో పోలీస్ అధికారులు మాత్రం పాటలు పాడుతూ, డాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా సోమవారం(మార్చి 23,2020)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ తో ఇప్పుడు భారత్ పోరాడుతోంది. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు దేశమంతా షట్ డౌన్ దిశగా కొనసాగుతోంది. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు,హైదరాబాద్ వంటి నగరాలు పూర్తిగా లాక్ డౌన్ అయ్యాయి. 
లాక్ డౌన్ ఉన్నా హైదరాబాద్ లో ప్రజలు లెక్క చేయడం లేదు. భారీ సంఖ్యలో ప్రజలు వాహనాలతో రోడ్డెక్కుతున్నారు. నగరంలో ఏ రోడ్డుపై చూసినా వాహనదారులే కనిపిస్తున్నారు. దీంతో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని అంతా ఆందోళన చెందుతున్నారు. ప
కరోనా వైరస్ మహమ్మారి విస్తరించకుండా ముందు జాగ్రత్తగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం(మార్చి 22,2020) దేశవ్యాప్తంగా జనతా