Home » Author »veegam team
కరోనా వైరస్ రోజురోజుకి వేగంగా విస్తరిస్తున్నందున ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. కొన్నిరోజుల పాటు తన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వీలైనంత వరకు త్వరగా మీ ముందుకు వస్తామని అందరూ సురక్షితంగా ఉం
రోజురోజుకి కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోండటంతో.. బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. దీంతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 21 రోజులు లాక్డౌన్ ప్రకటించింది. సీఎం కేసీఆర్ విదేశాల నుంచి వస్తున్న వాళ్లు తప్పకుండా హోం క్వారంటైన్లో ఉండాలన్నారు. అధికారు
కరోనావైరస్ పాజిటివ్ కేసుల్లో ప్రపంచవ్యాప్తంగా 100,000 మందికి పైగా ప్రజలు ఇప్పుడు పూర్తిస్థాయిలో కోలుకున్నారని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తాజా గణాంకాలు చెబుతున్నాయి.
కరోనా వైరస్ సోకిన రోగులకు చికిత్స అందిస్తూ, అవిశ్రాతంగా పనిచేస్తున్న వైద్యులను చప్పట్లతో గౌరవించిన మరుసటి రోజే.. కరోనా భయంతో వారిని అద్దె ఇళ్ల నుంచి గెంటివేస్తున్నారు.
కరోనా భయంతో ఎయిమ్స్ లో పని చేస్తున్న అనేక మంది వైద్యులు, నర్సులను వారి అద్దె గృహాల నుండి భూస్వాములు బలవంతంగా గెంటివేశారు. ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్ అసోసియేషన్ ప్రధాన మంత్రి కార్యాలయు, ఆరోగ్య మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేశారు.
కరోనావైరస్ బారిన పడిన ఇటాలియన్ పూజారి అనారోగ్యంతో బాధపడుతున్న రోగికి తన రెస్పిరేటర్ ను దానం చేసిన తరువాత మరణించాడు. ఇటలీలో బెర్గామోలోని లవెర్లోని ఆసుపత్రిలో అతను మరణించాడు.
కరోనా మహమ్మారి త్వరలోనే దశలవారీగా తగ్గుముఖం పడుతుందని నోబెల్ బహుమతి గ్రహీత, జీవభౌతిక శాస్త్రవేత్త మైఖేల్ లెవిట్ అంచనా వేశారు. వేగంగా విస్తరిస్తున్న కోవిడ్-19 వ్యాప్తికి త్వరలోనే తెరపడుతుందని చెప్పారు.
జర్నలిస్టులపై దాడులు చేయొద్దని సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పినా మీడియా ప్రతినిధులపై పోలీసులు వరుస దాడులకు పాల్పడుతున్నారు. విధులు నిర్వహించుకుని ఇంటికి వెళ్తున్న జర్నలిస్టులపై పోలీసులు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు.
తెలంగాణలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయింది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 37కు పెరిగింది.
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8కి పెరిగింది. చిత్తూరు జిల్లాలో తొలి కేసు నమోదైంది. శ్రీకాళహస్తికి చెందిన యువకుడికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. యువకుడికి కరోనా
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఏపీలోనూ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఏపీలో ఇప్పటివరకు 8 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క విశాఖలోనే
తెలంగాణలో లాక్ డౌన్ నేపథ్యంలో కూరగాయలు, నిత్యవసర వస్తువుల ధరలు పెంచినట్లు వస్తున్న వార్తలపై సీఎం కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. నిత్యవసర వస్తువుల ధరలను పెంచే
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఫుల్ ఫోకస్ పెట్టారు. లాక్ డౌన్ ప్రకటించినా ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పెద్ద సంఖ్యలో రోడ్లపైకి
హైదరాబాద్ ప్రగతి భవన్ లో మంగళవారం(మార్చి 24,2020) సీఎం కేసీఆర్ అధ్యక్షతన అత్యవసర సమావేశం జరుగుతోంది. సుదీర్ఘంగా ఈ సమావేశం జరుగుతోంది. లాక్ డౌన్
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి ఏపీ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించిన జగన్ సర్కార్, తెలంగాణ తరహాలో ఆంక్షలు విధించనుంది. ఉదయం, సాయంత్రం
కరోనా కట్టడికి ప్రభుత్వాలు, అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కొందరు యువకులు, వ్యక్తులు మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. లాక్ డౌన్ నిబంధనల ప్రకారం ప్రజలు ఇళ్లలోనే ఉండాలి. ఎవరూ బయటకు రాకూడదు. రోడ్లపై తిరక్కూడదు. అలా అయితేనే వైరస్ వ్యాప్త
ప్రభుత్వం నెత్తీ నోరు బాదుకుంటున్నా ప్రజల్లో మార్పు రావడం లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తమతో పాటు అమాయకుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తికి సహకారం ఇస్తున్నారు. నిబంధనల ప్రకారం విదేశాల నుంచి వచ్చిన వారు హో�
ఏపీలో 10వ తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. టెన్త్ క్లాస్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు మంత్రి పేర్ని నాని తెలిపారు. లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. మంగళవారం(మార్చి 24,2020) మీడియాతో మంత్రి మాట్లాడారు. కొత్త పరీక్షల తేదీల�
రైల్వే అనుబంధ సంస్ధ అయిన డీజిల్ లోకో మోడర్నైజేషన్ వర్క్స్ (DMW)లో అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 182 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ మార�
కరోనా వైరస్ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. కరోనాపై యుద్ధంలో ప్రభుత్వానికి పలువురు అండగా నిలుస్తున్నారు. తమవంతు సాయం అందిస్తున్నారు.