Home » Author »veegam team
ప్రకాశం జిల్లా చీరాలో కరోనా కేసు వెలుగు చూడటం కలకలం రేపుతోంది. భార్యభర్తలకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. కాగా, కరోనా పాజిటివ్ వచ్చిన ఆ దంపతులు 280 మంది
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. దీంతో ప్రజలంతా భయంతో వణికిపోతున్నారు. ఈ సమయంలో బంధువులు ఎవరైనా చనిపోయిన గాని చూడటానికి వెళ్లే అవకాశం లేకుండా పోయింది. లాక్ డౌన్ కారణంగా ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండాల్సి వస్తుంది. దీంతో చని�
ఏపీ సీఎం జగన్ మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. వయసు పైబడిన, అనారోగ్యంతో బాధపడుతున్న పోలీసు సిబ్బందిపై దయ చూపించారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి లాక్డౌన్ విధులు అప్పగించొద్దని పోలీస్ అధికారులకు సీఎం జగన్ ఆదేశాలిచ్చారు. క్షేత్రస�
భారతదేశంలోని రిలయన్స్ జియో వినియోగదారులు తమ మొబైల్ నెంబర్ను దగ్గరలోని ఏటీఎం నుంచి రీఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. ఈ ఫీచర్ను భారతదేశంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ICICI బ్యాంక్, HDFC బ్యాంక్, IDBI, స్టాండర్డ్ చార్టర�
కరోనా వైరస్ మహమ్మారి విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పరీక్షల కోసం 47 ప్రైవేట్ ల్యాబ్ లకు అనుమతి ఇచ్చింది. ఇకపై ఆ ల్యాబ్ లలో కరోనా
అగ్రరాజ్యమైన అమెరికా కరోనా దెబ్బకు వణికిపోతుంది. కరోనా వైరస్ సోకి వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీని ప్రభావం న్యూయార్క్ సిటీలో ఎక్కువగా ఉంది. న్యూయార్క్ లో కరోనా బాధితులకు,కరోనాను కట్టడి చేసేందుకు సహాయం చేయటానికి జార్జియా నుంచి �
ప్రముఖ బాలీవుడ్ సింగర్ కనికా కపూర్కు కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఉత్తరప్రదేశ్లోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చికిత్స పొందుతోంది. డాక్టర్లు చికిత్స చేస్తున్నా కనికా
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. కరోనా దెబ్బకు వేల సంఖ్యలో చనిపోయారు. ఆ దేశం ఈ దేశం అని కాదు.. ప్రపంచవ్యాప్తంగా కరోనా పంజా విసురుతోంది. తాజాగా కోవిడ్ 19 వైరస్ మహమ్మారి అమెరికాకు చెందిన ప్రముఖ కంట్రీ సింగర్ జో డిఫీని బలి�
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మన దేశంలోనూ ప్రతాపం చూపిస్తోంది. రోజురోజుకి కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మన దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1071కి పెరిగింది. కరోనాతో 29మంది చనిపోయారు. 942మంది వివిధ ఆసుపత్రుల్�
కరోనా వైరస్ రోజురోజుకి మరింత వ్యాప్తి చెందుతుండటంతో భారత్ లో కూడా మరణాల సంఖ్య పెరిగిపోతుంది. కానీ పెరిగిపోతున్న కేసులకు చికిత్స చేయడానికి వైద్య పరికరాలు సరిపోవట్లేదు. ముఖ్యంగా మాస్కుల కొరత పెరిగిపోయింది. అందుకని భారత్ కు 3.8మిలియన్ల మాస్�
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉండటంతో మద్యం షాపులు బంద్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో షాపులన్నీ మూతపడ్డాయి. ఎక్కడైనా మద్యం అమ్మకాలు జరిగితే పట్టుకోవాల్సిన సీఐ తన కారులో మద్యం సీసాలతో తరలిస్తూ అడ్డంగా బుక్కయ్య
కరోనా వైరస్ వ్యాప్తిచెందకుండా ఉండేందుకు మనకోసం పోలీస్ అధికారులు ఎన్నో కష్టాలు పడుతున్నారు కానీ మనం ఏ మాత్రం పట్టించుకోకుండా బయట తిరుగుతున్నాం. ఇదిలా ఉంటే లాక్ డౌన్ ఇంకొన్ని రోజులు పొడిగిస్తున్నారని అందరూ అనుకుంటున్న విషయం తప్పు అని �
భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్ధ మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ శనివారం(మార్చి 28, 2020) న కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు వెంటిలేటర్స్, మాస్క్ ల తయారీ చేపట్టనుంది. ప్రాణాలను రక్షించే వైద్య పరికరాల కొరతను తీర్చటానికి నెలకు 10000 వెంటిలేటర�
ప్రపంచవ్యాప్తంగా 32,000 మందిని బలి తీసుకున్న కరోనావైరస్ COVID-19 వ్యాధిని ఎదుర్కోవడానికి ఒక నూతన మార్గాన్ని అభివృద్ధి చేసినట్లు చైనా శాస్త్రవేత్తల బృందం తెలిసింది.
చెట్టుపైన ఐదు రోజులుగా క్వారంటైన్ లో ఉన్న బెంగాల్ యువకులను ఐసోలేషన్ కోసం ICDS కేంద్రానికి తరలించారు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించడంతో మార్చి 24 న యువకులు గ్రామానికి తిరిగి వచ్చారు.
కరోనాపై ఎన్నో అపోహలు చక్కర్లు కొడుతోన్న వేళ రష్యా తన కొత్త సాంకేతికతతో వాటికి అడ్డుకట్ట వేసే పనిలో పడింది. ప్రపంచంలోని ఏ దేశం చేయని విధంగా.. ఫేషియల్ రికగ్నైజేషన్ని వాడి వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తోంది.
కరోనా వైరస్ టెస్ట్లు ఎలా ఉంటాయి..? వైరస్ సోకినట్టు ఎలా గుర్తిస్తారు..? పేషెంట్ నుంచి ఏమేం సేకరిస్తారు..?
భయంకరమైన కరోనా వైరస్ మొదట ఎవరికి సోకింది..? ఆ పేషెంట్ ఎవరు..? ప్రస్తుతం ఆ పేషెంట్ పరిస్థితేంటి..?
కోవిడ్ -19 వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇక కరోనా బాధితుల సంఖ్య దాదాపుగా ఏడు లక్షలకు చేరువైంది. ఇందులో 32వేల 239 మంది మరణించారు.
ఏపీలో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తోంది. తాజాగా మరో రెండు కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21కి చేరింది.