Home » Author »venkaiahnaidu
mamata benerjee నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు,ఒక కేంద్రపాలిత ప్రాంతానికి ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది.అయితే, బెంగాల్ లో ఎనిమిది దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషనర్ చేసిన ప్రకటనపై మమత తీవ్ర ఆగ్రహం వ్�
AAP సూరత్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన కిక్ తో మంచి జోష్ మీదున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు తన దృష్టిని 2022లో జరుగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వైపు మళ్లించింది. శుక్రవారం సూరత్ లో ఆప్ అధినేత,ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పర్యటించారు. స్థానిక ఆప్
Election Commission ఒక కేంద్రపాలిత ప్రాంతం,నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం విడుదల చేసింది. మే మరియు జూన్ లో నాలుగు రాష్ట్రాల(వెస్ట్ బెంగాల్,కేరళ,తమిళనాడు,అసోం)అసెంబ్లీల గడువు ముగియనుంది. 126 స్థానాలున్న అసోం అస�
Congress హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దాడి చేశారు. శుక్రవారం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ స్పీచ్ అనంతరం సీఎంతో కలిసి బయటకు వెళ్తోన్న దత్తాత్రేయపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దాడి చేశారు. గవర్నర్ తన
INDIA-CHINA చైనాతో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడాలంటే సరిహద్దులో ప్రశాంత వాతావరణం నెలకొంటేనే సాధ్యమవుతుందని భారత్ మరోమారు స్పష్టం చేసింది. వాస్తవాధీన రేఖ, సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితులపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భారత విదేశీ వ్యవహార�
Kashmir భారత్ – పాక్ మధ్య ఉన్న సమస్య కేవలం కశ్మీరేనని, భారత్ తో తమకున్న వివాదాలు దానిపైనేనని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఆ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని చెప్పారు. శ్రీలంకకి రెండు రోజుల పర్యటన కోసం వెళ్లిన ఇమ్రాన్ ఖాన్… కొలంబో
corruption మహారాష్ట్ర డీజీపీ హేమంత్ నాగ్రలే కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రోజుల నాగ్ పూర్ పర్యటనలో ఉన్న డీజీపీ రాష్ట్ర పోలీస్ శాఖలో ఖాళీలు,ఇతర ఇష్యూలపై గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ ప్రశ్నకు సమాధానంగా.. అవినీతి అనేది మన వ్యవస్థ
Vehicle భారతదేశపు నెం.1 ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాల కలకలం సృష్టించాయి. గురువారం ముంబైలోని ముఖేష్ ఇంటికి దగ్గర్లో పేలుడు పదార్థాలు ఉన్న ఓ స్కార్పియో కారును గుర్తించారు పోలీసులు. ఈ వాహనాన్ని
NSA Doval కార్గిల్ యుద్ధం తర్వాత సరిహద్దులో శాంతి స్థాపనే ధ్యేయంగా భారత్- పాకిస్తాన్ దేశాల మధ్య 2003లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం అందరికీ తెలిసిందే. అయితే, ఆ ఒప్పందానికి తూట్లు పొడుతూ ఎల్ఓసీ వెంబడి తరచూ పాక్ సైన్యం కాల్పులకు తెగబడుతుండటం, భ�
modi దేశంలో నిరుద్యోగ యువకుల సంఖ్య పెరిగిపోతుంది. చదువులు పూర్తి చేసుకున్న యువతకు ఉద్యోగాలు కరువయ్యాయి. దేశం మొత్తంమీద ఉద్యోగుల సంఖ్య 40.6 కోట్లు కాగా..వారిలో 30 ఏళ్లలోపు వారు కేవలం ఐదో వంతు మాత్రమే ఉన్నారు. అంటే ప్రతి ఐదుగురిలో ఒక్కరు మాత్రమే యువత
Social media సోషల్ మీడియాలో హద్దులు మీరిన స్వేచ్ఛకు నిబంధనల పేరిట కేంద్రం అడ్డుకట్ట వేసింది. సోషల్ మీడియాలో,డిజిటల్ మీడియా వస్తోన్న కంటెంట్ను,ఓటీటీ ప్లాట్ఫాంలను నియంత్రించే వ్యూహంలో భాగంగా కొత్త మార్గదర్శకాలను గురువారం ప్రకటించింది. టెక్ కంప
Nirav Modi పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)కి దాదాపు రూ.14 వేల కోట్లు ఎగ్గొట్టి.. విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి లండన్ కోర్టు షాకిచ్చింది. నీరవ్ ను భారత్ కు అప్పగించే కేసుపై రెండేళ్లుగా కొనసాగుతున్న విచారణలో లండన్ కోర్టు గురువారం క�
Scooter ఆయిల్ ధరలు రోజురోజుకి ఆకాశాన్ని తాకుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర వంద దాటింది. పెరుగుతున్న ఆయిల్ ధరలపై ఇటు సమాన్యప్రజలు,అటు విపక్ష పార్టీల నేతలు తమదైన శైలిలో మోడీ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో పలువు
Indian Railways ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జి నిర్మాణం జమ్ముకశ్మీర్లో జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. రియాసీ జిల్లాలో చీనాబ్ నదిపై ఈ రైల్వే బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. మూడేళ్ల కిందట దీని నిర్మాణం ప్రారంభం కాగా.. ప్రస్తు�
tamilnadu కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది కూడా 9, 10, 11వ తరగతి పరీక్షలను రద్దుచేసినట్లు సీఎం పళనిస్వామి ప్రకటించారు. ఆ మూడు తరగతుల విద్యార్థుల్ని పరీక్షలు లేకుండానే ఇంటర్నల్ అసెస్ మెంట్ ఆధ
phase 2 of Covid vaccination దేశంలో 60 ఏళ్లు పైబడిన వారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న 45 ఏళ్లు పైబడిన వారికి మార్చి 1 నుంచి కరోనా టీకా ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. భారత టీకా పంపిణీ పురోగతి, కార్యాచరణపై బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కే
Brazil ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా ఐడెంటికల్ ట్విన్స్… లింగమార్పిడి సర్జరీతో ఆడవాళ్లుగా మారారు. బ్రెజిల్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. బ్రెజిల్కు చెందిన ఐడెంటికల్ ట్విన్స్ .. మాల్యా, సోఫియా(19)లు పుట్టుకతో అబ్బాయిలు. అయితే పెరుగుతున్న కొద్�
corona control:దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తున్న వేళ కేంద్రం అత్యున్నత స్థాయి బృందాలను ఏర్పాటు చేసింది. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న కేరళ, గుజరాత్, పంజాబ్, జమ్ముకశ్మీర్, కర్ణాటక రాష్ట్రాలకు కేంద్రం ఉన్నత స్థాయి బృందాలను పంపింది. ముగ్గురు సభ్యులుండ�
puducherry పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలనకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం కూలిన తర్వాత కొత్తగా ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో రాష్ట్రపతి పాలన విధించాలంటూ ఇన్చార్జి లెఫ్టినెంట్ గవర�
police sub inspector :బీహార్లో ఇవాళ ఓ సబ్ ఇన్స్పెక్టర్ను కాల్చి చంపారు. సీతామఢి జిల్లా మజోర్గంజ్లో ఈ ఘటన జరిగింది. అక్రమ మద్యం అమ్మకాల కేసులో నిందితుడిని అరెస్టు చేసేందుకు అతని ఇంటికి పోలీసులు వెళ్లారు. అయితే పోలీసులు ఇంట్లోకి ప్రవేశిస్తున�