Home » Author »venkaiahnaidu
Karnal హర్యానాలోని ఓ స్కూలోలో పెద్ద సంఖ్యలో విద్యార్ధులు కరోనా బారినపడ్డారు. కర్నాల్ సిటిలోని ఓ స్కూలోలో 54మంది విద్యార్ధులకు కరోనా పాజిటివ్ గా తేలినట్లు కర్నాల్ సివిల్ సర్జన్ యోగేష్ కుమార్ శర్మ తెలిపారు. సోమవారం ముగ్గురు విద్యార్థులకు కరోనా స�
Himachal Pradesh హిమాచల్ ప్రదేశ్లో ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతుండటం కలకలం రేపుతోంది. ధర్మశాల సమీపంలోని సిద్బరి పట్టణంలోని గైటో తాంత్రిక్ మఠంలో 154 మంది సన్యాసులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంద
IndiGo Flight షార్జా నుంచి లక్నో వెళ్తున్న ఇండిగో 6E1412 విమానాన్ని పాకిస్తాన్ లోని కరాచీ ఎయిర్ పోర్ట్ లో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. విమానంలోని 67 ఏళ్ల హిబీర్ ఉర్ రెహ్మాన్ అనే ప్రయాణికుడి ఆరోగ్య పరిస్థితి విషమించిన కారణంగా కరాచీకి మళ్లిం
priyanka మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఈశాన్య రాష్ట్రం అసోంలో కాంగ్రెస్ ప్రచారం జోరుగా సాగుతోంది. ఒకప్పుడు అసోంలో వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ పూర్వవైభవం కోసం ప్రయత్నిస్తోంది. మార్చి-27నుంచి ఏప్రిల్-6వరకు మూడు దశల్లో అస�
Home Minister కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఢిల్లీలోని మేదాంత హాస్పిటల్ లో నరేష్ త్రీహాన్ నేతృత్వంలోని డాక్టర్ల బృందం సమక్షంలో కరోనా వ్యాక్సిన్ మెదటి డోస్ తీసుకున్నారు. కాగా,గతేడాదిఆగస్టులో కరోనా బారినపడ్డ అమిత్
france అవినీతి కేసులో ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీకి ఆ దేశ కోర్టు 3ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఇందులో రెండు ఏళ్లను కోర్టు సస్పెండ్ చేసింది. దీంతో దీంతో ఆ దేశ నిబంధనల ప్రకారం నికోలస్ సర్కోజీ ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించాల్సి
Chinese Hackers భారత వ్యాక్సిన్ దిగ్గజ సంస్థలను చైనా టార్గెట్ చేసింది. భారత్లో తయారవుతున్న కరోనా వ్యాక్సిన్ వివరాలను సేకరించేందుకు..చైనా ప్రభుత్వ మద్దతున్న ఓ హ్యాకింగ్ గ్రూప్ భారత్ బయోటెక్,సీరం ఇన్స్టిట్యూట్ ఐటీ వ్యవస్థల్లోకి మాల్ వేర్ ప్రవేశప�
China గతేడాది గల్వాన్ లో భారత-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణకు మూలకారకుడైన టాప్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(PLA) అధికారి జనరల్ జావో జోంగ్కికి చైనా ప్రభుత్వం అత్యున్నత పదవిని కట్టబెట్టింది. పీఎల్ఏ నిబంధనల ప్రకారం. సైన్యం యొక్క టాప్ జనరల్ పదవీ విరమణ వ�
Madurai MP గాంధీ శాంతి బహుమతికి సంబంధించి రికమండేషన్లు కోరుతూ మధురై ఎంపీ వెంకటేషన్ కి కేంద్ర సాంస్కృతిక శాఖ ఓ లేఖను పంపగా..ఆ లేఖను ఎంపీ తిరిగి కేంద్ర మంత్విత్వశాఖకు పంపారు. దీనికి కారణం ఆ లేఖలో అక్షరాలు హిందీలో ఉండటమే. ఫిబ్రవరి-27న కేంద్ర సాంస్కృతిక
Prashant Kishor వచ్చే ఏడాది పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను అమరీందర్ సింగ్ తన సలహాదారుగా నియమించుకున్నారు. ఈ విషయాన్ని సీఎం స్వయంగా ట్వ�
puducherry పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ వేడి రాజుకుంది. ఫిబ్రవరి-28న పుదుచ్చేరిలో బీజేపీ ఎన్నికల ర్యాలీ సందర్భంగా.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు మాజీ సీఎం నారాయణ స్వామి. పుదుచ్చేరిలో కాంగ్రెస్ భ�
Covishield’s efficacy సీరం సంస్థ ఉత్పత్తి చేసిన కోవాగ్జిన్ సామర్థ్యంపై అనుమానం వ్యక్తం చేశారు ఏఐఏఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. ఇవాళ నుంచి దేశంలో రెండో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడ�
Power Facilities భారత్ లోని విద్యుత్ కేంద్రాలను చైనా టార్గెట్ చేసింది. 9నెలలుగా తూర్పు లడఖ్ సరిహద్దుల్లో భారత్-చైనా మధ్య నెలకొన్న సైనిక ప్రతిష్ఠంభణ క్రమంగా తొలుగుతున్న సమయంలో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. సరిహద్దుల్లో జగడం కొనసాగుతున్న సమయంలో
usa అమెరికా అంటే ప్రపంచ పెద్దన్న. ప్రపంచంలోని చాలా దేశాలకు అప్పులిస్తుంది. అయితే, ఆ దేశం కూడా అప్పులు చేస్తుంది. భారీ ఎత్తున అప్పులు చేస్తోంది. అగ్రదేశం అమెరికా ఇప్పుడు భారీ అప్పుల ఊబిలో చిక్కుకుంది. వివిధ దేశాల వద్ద అమెరికా అప్పు పడిన మొత్తం 27.9
kejriwal కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలన బ్రిటీషర్లను మించిపోయిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. సాగు చట్టాల పేరుతో కేంద్రం రైతుల పాలిట మరణశాసనాలు రాస్తోందన్నారు. బ్రిటీషర్లు కూడా రైతులను ఈ విధంగా ఇబ్బంది పెట్టలేదని, రోడ్ల �
Ghulam Nabi Azad శనివారం జమ్మూలో నిర్వహించిన ఓ పబ్లిక్ మీటింగ్ లో గాంధీల నాయకత్వ విధానాన్ని ప్రశించిన జీ-23గా పిలువడే అసమ్మతి సీనియర్ కాంగెస్ నేతలతో కలిసి వేదిక పంచుకున్న కాంగ్రెస్ లీడర్ ఆజాద్ ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ప్రశంసల వర్షం కురిపి�
PM Modi మరికొద్ది రోజుల్లో( ఏప్రిల్ 6న) తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ తమిళ బాషపై ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసలు కురిపించారు. తమిళ భాషను నేర్చుకోలేకపోయానని బాధగా ఉందని పశ్చాత్తాపం తెలియజేశారు. ఆదివారం నిర్వహించిన “మన్ కీ బాత్”లో మాట�
Army ఆర్మీలో సాధారణ సిబ్బంది(general duty personnel)ని నియమించేందుకు దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రవేశ పరీక్షను ఆర్మీ రద్దు చేసింది. ప్రశ్నాపత్రం లీకైనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆదివారం(ఫిబ్రవరి-28,2021) అధికారులు తెలిపారు. ఆర్మీ రిక్రూట్మెంట్ విధానంలో అవి�
CONGRESS కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారిపోతోంది. గతేడాది.. పార్టీలో సమూల సంస్కరణలు కోరుతూ గళమెత్తిన 23 మంది(జీ-23) తిరుగుబాటు నేతల్లో కొందరు శనివారం జమ్మూలో ప్రత్యేక సమావేశం నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాన్ని… పా
poll schedule శుక్రవారం సాయంత్రం భారత ఎన్నికల సంఘం.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లయింది. అయితే ఎలక్షన్ కమిషన్.. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి కాసేపటి ముందు వెస్ట్ బెంగాల్, తమిళనాడు సీఎంల