Home » Author »venkaiahnaidu
అసోం,కేరళ,పశ్చిమ బెంగాల్, తమిళనాడు, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మార్చి 7లోగా ఎన్నికల కమిషన్ తేదీలను ప్రకటించే అవకాశం ఉందని ప్రధాని మోడీ సూచనప్రాయంగా తెలిపారు. అలాగే మార్చి మొదటివారంలో పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీకి క�
bengaluru బెంగళూరులో మళ్లీ కరోనా వైరస్ కేసులు పెరిగాయి. 1500 మంది నివాసితులు ఉండే ఓ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో పది మందికి కోవిడ్ వచ్చింది. ఫిబ్రవరి 15 నుంచి 22వ తేదీ మధ్య వారంతా పాజిటివ్గా తేలినట్లు బీబీఎంపీ కమీషనర్ మంజునాథ్ ప్రసాద్ తె
Centre తూర్పు లడఖ్ లో బలగాల ఉపసంహరణ తర్వాత కూడా చైనాతో భారత్కు ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్డీఐ) నిబంధనల్లో ఎలాంటి మార్పు ఉండదని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. బలగాల ఉపసంహరణ తర్వాత చైనాపై ఆంక్షలను ఎత్తివేస్తారంటూ మీడియాలో వస�
panna వారంతా కూలీలు. రెక్కల కష్టం చేస్తే కానీ పూటగడవని పరిస్థితి. అలాంటి వారికి లక్ష్మీదేవి తలుపు తట్టింది. రాత్రికి రాత్రే లక్షాధికారులు అయ్యారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పన్నాలో ఈ ఘటన జరిగింది. భగవాన్దాస్ కుష్వాహ్ అనే కూలీ, అతని నలుగురు మి
LIC ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ).. బీమా జ్యోతి పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇది నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, వ్యక్తిగత, పొదుపు పథకం. ఈ పథకం భవిష్యత్కు భద్రతతో పాటు పొదుపునక
India allows pakistam pm imran khan aircraft:భారత గగనతలం మీదుగా వెళ్లేందుకు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విమానానికి అధికారులు అనుమతిచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. శ్రీలంకలో తొలిసారి పర్యటించేందుకు ఇమ్రాన్ భారత గగనతలం మీదుగా వెళ్తున్నారు. అయితే, 2019లో భారత ప
New Zealand వైర్లు లేకుండానే విద్యుత్ సరఫరా విధానం కొద్దిరోజుల్లోనే న్యూజిలాండ్లో అమలులోకి రానున్నది. న్యూజిలాండ్కు చెందిన అమ్రోడ్, పవర్కో, టెస్లా సంస్థలతో కలిసి ఈ విధానాన్ని అమలుచేసే పనులు చేపట్టారు. మొదట ఆక్లాండ్ నార్త్ ఐలాండ్లోని సోలార్
కరోనా ఎదుర్కొనేందుకు పతంజలి సంస్థ విడుదల చేసిన కరొనిల్ టాబ్లెట్ పై ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) విస్మయం వ్యక్తం చేసింది. తాము అభివృద్ధి చేసిన కరొనిల్ ఔషధాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ధ్రువీకరించిందని పతంజలి సంస్థ చెప్�
BMC గత వారం రోజులుగా ముంబై పరిసర ప్రాంతాల్లో కరోనా వేగంగా విస్తరిస్తోంది. కరోనా ఇంకా పూర్తిగా తగ్గలేదని ముప్పు ఉందని అందరు మాస్క్లు ధరించడం, చేతులు శుభ్రపరుచుకోవడం, భౌతిక దూరం మొదలగు మూడు సూత్రాలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచిస్తూ �
MP minister మధ్యప్రదేశ్లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ప్రజల సమస్యలు తీర్చేందుకు మధ్యప్రదేశ్ మంత్రి బ్రిజేంద్ర సింగ్ యాదవ్ జయింట్ వీల్ ఎక్కి అధికారులను సంప్రదించారు. ఆయన పర్యటించిన గ్రామంలో సరైన సిగ్నల్స్ లేకపోవడమే ఇందుకు కారణం. ఆదివారం స
Kamal Nath మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కమల్నాథ్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇండోర్లోని డీఎన్ఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ పార్టీ నేత రమేశ్వర్ పటేల్ను పరామర్శించేందుకు ఆదివారం పార్టీ నేతలు సజ�
Maharashtra మహారాష్ట్రలో మళ్లీ భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఆ రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ఛగన్ భుజ్బల్కూ కరోనా సోకింది. తనకు కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు భుజ్బల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన ఆరోగ్య�
Farmers నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు తమ ఆందోళనను ఉద్ధృతం చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 23- 27 మధ్య వరుస నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆదివారం ప్రకటించారు. ఫిబ్రవరి 23న పగాడి సంభాల్ దివస్గా, ఫిబ్రవరి 24న
odisha ఒడిశా రాష్ట్రంలోని కేంద్రపారా జిల్లాలోని ఓ గ్రామంలో ఆదివారం పెళ్లిభోజనం తిన్న 70మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులను వెంటనే హాస్పిటల్ తరలించారు స్థానికులు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… నింపుర్ గ్రామానికి చెందిన దాదాపు 70మంది పెళ్�
Maharashtra కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రోజు రోజుకి పాజిటివ్ కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కొత్త కేసుల సంఖ్య క్రమంగా పెరగడంతో మహారాష్ట్రలో మరోసారి లాక్డౌన్ అమలులోకి వచ్చింది.
CBI team వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, అభిషేక్ బెనర్జీ నివాసానికి ఆదివారం ముగ్గు సభ్యుల సీబీఐ బృందం వెళ్లింది. బొగ్గు స్మగ్లింగ్ కేసులో విచారణకు హాజరుకావాల్సిందిగా అభిషేక్ బెనర్జీ భార్య రుజిరా నరులా కు నోటీసులు అందజేసేందుకు సీబీ�
Puducherry కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజ్భవన్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీ నార
amith shah గుజరాత్లోస్థానిక సంస్థల తొలి దశ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. రాష్ట్రంలోని ఆరు (అహ్మదాబాద్, వడోదర, సూరత్, రాజ్కోట్, జామ్నగర్, భావ్నగర్) నగర కార్పొరేషన్లకు పోలింగ్ నిర్వహిస్తున్నారు అధికారులు. కొవిడ్ నిబంధనల నడుమ కట్టుది�
PRIYANKA GANDHI ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉత్తర్ ప్రదేశ్లోని ముజఫర్నగర్లో కిసాన్ మహాపంచాయత్ కార్యక్రమానికి శనివారం హాజరైన ప్రియాంక గాంధీ…పాత కథల్లో ఉండే అహంకార రాజ�
DigiLocker ఇకపై పాస్పోర్టు కోసం దరఖాస్తు చేసుకునే వారు తమ ఒరిజినల్ డాక్యుమెంట్లను పాస్పోర్ట్ ఆఫీస్ కి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. సదరు వ్యక్తి తన డిజిలాకర్లో భద్రపరిచిన పత్రాల కాపీలను పేపర్లెస్ విధానం ద్వారా పాస్పోర్ట్ క