Home » Author »venkaiahnaidu
30% Pay తల్లిదండ్రులను పట్టించుకోని ఏడుగురు ఉద్యోగులకు జీతాల్లో కోత విధించింది మహారాష్ట్ర లోని లతుర్ జిల్లా పరిషత్. ఏడుగురు తమ ఉద్యోగులు వారి వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణ చూసుకోకపోవడంతో వారి నెల జీతాల్లో 30శాతం కోత విధించినట్లు లతుర్ జిల్లా పరి�
SWAMI VIVEKANANDA స్వామి వివేకానంద అమెరికాలోని చికాగో నగరానికి వెళ్లక ముందు 1893 ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు హైదరాబాద్లో పర్యటించిన విషయం తెలిసిందే. స్వామి వివేకానంద నగర పర్యటన సందర్భాన్ని పురస్కరించుకుని..శనివారం సికింద్రాబాద్లోని మహబూబ్ కాల
Abhishek Banerjee త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వెస్ట్ బెంగాల్ లో రాజకీయ వాతావరణం ఇప్పటికే వేడెక్కింది. నేతల ఆరోపణలు-ప్రత్యారోపణలతో బెంగాల్ రాజకీయం వేడెక్కింది. తాజాగా బీజేపీ వాళ్లను బయటి వ్యక్తులు(OUTSIDERS)అంటూ మరోసారి ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో ఫైర�
గత నెలలో బాలికలపై లైంగికదాడి కేసుల్లో బాంబే హైకోర్టు నాగ్ పూర్ బెంచ్ జడ్జి జస్టిస్ పుష్ప గనేదివాలా వివాదాస్పద తీర్పులు ఇచ్చి దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే ఆ తీర్పులే ఇప్పుడు ఆమె పదోన్నతికి ఎసరు పెట్టాయి. ఆమెకు పద�
Rahul Gandhi రాజస్థాన్ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. రూపన్గఢ్లో రైతుల ర్యాలీ సందర్భంగా కార్యకర్తల సమక్షంలో రైతులకు మద్దతుగా కొద్దిసేపు ట్రాక్టర్ నడిపారు. రాహల్.. ట్రాక్టర్�
ajit dovals: ఇండియన్ జేమ్స్ బాండ్ గా పేరుపొందిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ కు భద్రతను పెంచారు అధికారులు. జమ్మూ పోలీసులు అరెస్ట్ చేసిన జైషే మహ్మద్కు చెందినన హిదాయత్ ఉల్లా మాలిక్ అనే ఓ ఉగ్రవాది నుంచి స్వాధీనం చేసుకున్న వీడియోలో.. డోభ�
MapmyIndia దైనందిన కార్యక్రమాల్లో గూగుల్ మ్యాప్స్ ఒక భాగమైపోయింది. అయితే ప్రకటనల ఆదాయం కోసం గూగుల్ మన సమాచారాన్ని కంపెనీలకు ఇస్తోండటం…వ్యక్తిగత సమాచార భద్రతకు చాలా ముప్పు ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో గూగుల్ మ్యాప్స్కు ప్రత్యామ్నాయంగా పూర్త�
bus accident విశాఖ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అరకు ఘాట్ రోడ్డులో.. అనంతగిరి మండలం డముకులో 5వ నంబర్ మలుపు వద్ద శుక్రవారం రాత్రి 7గంటల సమయంలో దాదాపు 30మంది ప్రయాణికులతో వెళ్తోన్న దినేష్ ట్రావెల్స్ బస్సు లోయలోకి దూసుకెళ్లింది. సుమారు 300 అడుగుల లో�
Twitter ఢిల్లీ సరిహద్దుల్లో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతోన్న రైతు ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించేలా ఉన్న అకౌంట్లను తొలగించాలన్న కేంద్రం ఆదేశాలను ఎట్టకేలకు ట్విట్టర్ పాటించినట్లు తెలుస్తోంది. కేంద్రప్రభుత్వం సూచించిన వాటిలో 97 శాతం �
Defence Ministry ఈశాన్య లడఖ్ లోని పాంగాంగ్ ఏరియాలో భారత భూభాగం ఫింగర్ 4 వరకేనంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అసత్యమని భారత రక్షణశాఖ శుక్రవారం(ఫిబ్రవరి-12,2021) ప్రకటించింది. భారత భూభాగం ఫింగర్ 8 వరకు ఉందని స్పష్టంచేసింది. భారతదేశ చి�
up ఉత్తర్ప్రదేశ్లో ఓ మహిళా బస్ కండక్టర్ తన ఐదు నెలల పసికందును చంకనెత్తుకుని విధులు నిర్వర్తిస్తున్నారు. గోరఖ్పుర్ నుంచి పద్రౌనా మధ్యలో నడిచే బస్సులో పసికందును చంకనెత్తుకుని టికెట్లు ఇస్తోంది. మహిళా బస్ కండక్టర్ పాట్లు అందరినీ ఆలోచ
Tamil Nadu తమిళనాడులోని ఓ బాణసంచా కర్మాగారంలో భారీ పేలేడు సంభవించింది. శుక్రవారం మధ్యాహ్నాం విరుదునగర్ జిల్లాలోని అచంకులం గ్రామంలోని ఓ బాణసంచా కర్మాగారంలో ఉన్నట్లుండి ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 11మంది మృతిచెందగా,22మంది తీవ్ర గాయా
Madhya Pradesh హెలికాఫ్టర్ కొనేందుకు లోన్ ఇప్పించాలని అదేవిధంగా ఫ్లయింగ్ లైసెన్స్ ఇప్పించాలని కోరుతూ ఓ మహిళ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కి లేఖ రాసింది. ఈ లేఖ సోషల్ మీడియా లో వైరల్ అవడంతో చివరకి ఆ మహిళ కోరుకున్నది జరిగింది. అసలు ఇంతకీ ఏం జరిగింది? ఆమె
Rahul Gandhi ప్రధాని మోడీ లక్ష్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. చైనాను ఎదుర్కోవటంలో ప్రధాని విఫలమయ్యారనన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం రాహుల్ గాంధీ రాజస్థాన్ వెళ్లారు. మధ్యాహ్నం శ్రీగంగానగర్ ప్రాంతంలోని
‘Rail Roko’ నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్పై రైతు సంఘాలు తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేశాయి. ఇటీవల దేశవ్యాప్త రహదారుల ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన రైతు సంఘాల నేతలు తదుపరి ఉద్యమ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశ
Congress కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ తెలిపారు. బుధవారం ఉత్తరప్రదేశ్ లోని సహరాన్పూర్ లో నిర్వహించిన కిసాన్ మహాపంచాయత్ లో ప్రియాంకగాంధీ పాల్గొన్నారు. పెద్ద ఎత్తున
Chinese Defence Ministry చైనా రక్షణశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తూర్పు లఢఖ్ లోని పాంగాంగ్ సరస్సు వద్ద ఉన్న తమ బలగాలను ఉపసంహరించుకుంటున్నట్లు లేదా వెనక్కి తీసుకుంటున్నట్లు బుధవారం(ఫిబ్రవరి-10,2020)చైనా రక్షణశాఖ ప్రకటించింది. పాంగాంగ్ తో సరస్సుకి దక్షిణ మరియు ఉ�
swami vivekananda హైదరాబాద్ చరిత్రలో ఈరోజుకి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. సరిగ్గా 128ఏళ్ల క్రితం ఇదే రోజున(ఫిబ్రవరి-10)స్వామి వివేకానంద హైదరాబాద్ లో అడుగుపెట్టారు. చికాగో సర్వమత సమ్మేళనంలో పాల్గొనడానికి కొద్దిరోజుల ముందు స్వామి వివేకానంద 1893 ఫిబ్రవరి-10న హైద�
Modi కంటికి కనిపించని శత్రువు “కరోనావైరస్”పై పోరాడి ప్రపంచానికి భారత్ ఆశాకిరణంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం(ఫిబ్రవరి-10,2021) లోక్సభలో మోడీ మాట్లాడారు. రాష్ట�
INS Virat భారత నౌకాదళంలో మూడు దశాబ్దాలకుపైగా సేవలందించిన ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విరాట్ నౌకను తుక్కుగా మార్చాలన్న కేంద్రం నిర్ణయంపై సుప్రీం కోర్టు స్టే విధించింది. దీనిని ముక్కలు చేయడానికి ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన సంస్�