Home » Author »venkaiahnaidu
Twitter ట్విట్టర్కు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదం ముదురుతోంది. ఢిల్లీలో రైతు నిరసనల నేపథ్యంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్న 1178 ట్విటర్ అకౌంట్లను తొలగించాలని ప్రభుత్వం ఆదేశించినా.. ట్విటర్ మాత్రం 500 వరకు మాత్రమే తొలగించింది. మిగత�
TRP, OTT ఓటీటీ(OTT) ఫ్లాట్ ఫామ్స్ కి సంబంధించి గైడ్ లైన్స్ ను అతి తర్వలోనే విడుదల చేస్తామని ఇవాళ లోక్ సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంలో భాగంగా కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ తెలిపారు. ఓటీటీల విషయంలో తమకు చాలా సలహాలు,అదేవ�
Mamata Banerjee వెస్ట్ బంగాల్ లో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. బెంగాల్ సంస్కృతికి మమతా బెనర్జీ పాలనలో ముప్పు వాటిల్లిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వ్యాఖ్యానించగా..బంగాల్లో మత విభజన ఉండదని, అన్ని వర్గాల ప్రజలు సామరస్యంగా కలిసే ఉంటారని బీజేపీప
Rajinikanth ఏఐఏడీఎంకే బహిషృత నాయకురాలు వీకే శశికళకు సూపర్ స్టార్ రజినీకాంత్ ఫోన్ చేశారు. ఆమె ఆరోగ్యం గురించి వాకబు చేశారు. శశికళ ఇటీవల కరోనాని జయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేసినవారిలో మొదటివ్యక్తి రజనీకా�
Bihar Cabinet బీహార్ ముఖ్యమంత్రి నితీష్కుమార్ మంగళవారంనాడు కేబినెట్ విస్తరణ చేపట్టారు. కొత్తగా 17 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు.గత ఏడాది నవంబర్లో నితీష్ కుమార్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన తొలి క్యాబినెట్ విస్తరణ ఇది. రాజ్
WHO Team కరోనా ఆవిర్భావంపై WHO కీలక ప్రకటన చేసింది. కరోనా వైరస్ వుహాన్ లోని ల్యాబ్ నుంచి లీక్ అయి ఉండకపోవచ్చని..ఇతర జంతువుల నుంచే మానవుల్లోకి ప్రవేశించి ఉండొచ్చని WHO ఫుడ్ సేఫ్టీ అండ్ ఎనిమల్ డిసీజ్ నిపుణుడు పీటర్ బెన్ ఎంబారెక్ తెలిపారు. చైనా నిపుణు�
4-day work per week కొత్త లేబర్ కోడ్ ను తీసుకువచ్చేందుకు కేంద్రప్రభుత్వం రెడీ అవుతోంది. ఈ కొత్త కార్మిక చట్టాలు అమలులోకి వస్తే.. కంపెనీలు వారానికి 4 రోజులు మాత్రమే ఉద్యోగులతో పని చేయించుకునే వీలు కలుగుతుంది. అయితే వారానికి మొత్తం పని గంటలు మాత్�
Azad రాజ్యసభ ఎంపీగా పదవీ విరమణ ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్. హిందుస్థానీ ముస్లింగా ఉండటం పట్ల గర్వంగా ఉందన్నారు. ఇండియా ఎప్పుడూ స్వర్గం అని తాను భావిస్తుంటానన్నారు. స్వాతంత్ర్యం తర్వాత తాను పుట్టాన�
Kharge ప్రధానమంత్రి నరేంద్రమోడీ సోమవారం రాజ్యసభలో చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ సీనియర్ లీడర్ మల్లికార్జున్ ఖర్గే విమర్శలు గుప్పించారు. అయితే విమర్శలు చేసిన అనంతరం తనకు బెదిరింపు కాల్ వచ్చినట్లు ఖర్గే తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఎందు�
PM Modi వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు ఆందోళన విరమించి, చర్చలకు రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజ్యసభలో కోరిన నేపథ్యంలో రైతు సంఘాలు స్పందించాయి. చర్చలకు సిద్ధమేనని రైతు సంఘాలు తెలిపాయి. అయితే.. తదుపరి దశ చర్చల కోసం.. ప్రభు�
Kejriwal’s daughter ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కుతురు హర్షిత కేజ్రీవాల్ సైబర్ మోసానికి గురయ్యారు. ఆన్లైన్ సంస్థ ఓఎల్ఎక్స్లో ఆమె అమ్మకానికి పెట్టిన ఓ వస్తువును కొనుగోలు చేసిన వ్యక్తి డబ్బు చెల్లించకపోగా.. ఆమె ఖాతా నుంచే నగదు బదిలీ చేసు�
Glacier burst ఉత్తరాఖండ్లోలో ఆదివారం సంభవించిన ఆకస్మిక వరదలు కారణంగా చమోలీ జిల్లాలోని తపోవన్ పవర్ ప్రాజెక్టులో పనిచేస్తోన్న కార్మికుల్లో కొంతమందికి ఓ మొబైల్ ఫోన్ లో సిగ్నల్ ఆశా కిరణమైంది. వరదల్లో చిక్కుకొని ప్రాణాలపై ఆశలు వదులుకున్న 12మంది కార్మ
Modi in Rajya Sabha రాజ్యసభలో ఇవాళ ప్రధాని ప్రసంగంపై కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే పెదవి విరిచారు. ప్రధాని ప్రసంగం అనంతరం మీడియాతో మాట్లాడిన ఖర్గే..మోడీ ప్రసంగంలో విషయం ఏమీ లేదని కొట్టిపారేశారు. రైతు చట్టాల్లో లోపించిన వాటిపై కాంగ్రెస్ చేసిన ప్రత�
Sasikala’s convoy అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ స్వాగత వేడుకలో అపశ్రుతి జరిగింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దాదాపు నాలుగేళ్లు బెంగళూరు జైల్లో శిక్ష అనుభవించి ఇటీవల విడుదలైన శశికళ ఇవాళ(ఫిబ్రవరి-8,2021) ఉదయం హోసూరు మీదుగా చెన్నైకి బయల్దే�
Covid Positive కరోనా కేసులు దేశవ్యాప్తంగా క్రమంగా తగ్గుముఖంపట్టడంతో దాదాపు చాలా రాష్ట్రాల్లో స్కూళ్లు తెరుచుకున్న విషయం తెలిసిందే. గత నెల నుంచి కేరళో 10,12వ తరగతి విద్యార్థులు స్కూల్స్ కి భౌతికంగా హాజరవుతున్నారు. అయితే ఇప్పుడు కేరళలోని స్కూల్స్ లో పె
Sasikala ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష ముగించుకుని ఇటీవల విడుదలైన ఏఐఏడీఎంకే బహిష్కృత నాయకురాలు, జయలలిత సన్నిహితురాలు వీకే శశికళ సోమవారం(ఫిబ్రవరి-8,2021) చెన్నైలో అడుగుపెట్టనున్నారు. నాలుగేళ్లు బెంగళూరులో జైలు శిక్ష అనుభవించిన శశికళ ఇట�
Railway తెల్లవారుజామున రావాల్సిన రైలు కాస్తా ఆలస్యం అవుతుండటంతో, పరీక్షకు హాజరు కాలేనేమోనని భయపడిపోయిన ఓ యువతి కష్టాన్ని రైల్వేశాఖ తీర్చింది. ఒకే ఒక్క ట్వీట్ తో రెండున్నర గంటల ఆలస్యంగా వస్తున్న రైలు కాస్తా జెట్ స్పీడ్ తో దూసొకొచ్చింది. ఆ యువతిన
Uttarakhand glacier burst ఉత్తరాఖండ్ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబానికి రూ. 4 లక్షల పరిహారం ప్రకటించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్. ఇక పీఎం సహాయ నిధి నుంచి మోడీ.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడినవారికి రూ.50 వేలు ప
Modi in Assam త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న అసోంలో ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యటించారు. సోనిత్పుర్ జిల్లాలోని ధెకియాజులిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ‘అసోం మాల’ పేరుతో అభివృద్ధి చేసిన రాష్ట్ర హైవేలు, వంతెనలను జ�
Raj Thackeray కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో వేలాది మంది రైతలు చేస్తోన్న నిరసనలు ఆదివారం నాటికి 74వ రోజుకు చేరాయి. అగ్రి చట్టాలు అందరికీ మేలు చేసేవేనని ప్రభుత్వం వాదిస్తుండగా, వాటిని రద్దు చేసేదాకా ఉద్యమం కొనసాగిస్తామని రైత