Home » Author »venkaiahnaidu
Bihar Student విద్యా సంవత్సరం వృథా కారాదన్న ఆలోచనతో హై ఫీవర్తో 10వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరైన ఓ విద్యార్థి కన్నుమూశాడు. గుండెలు పిండేసే ఘటన శుక్రవారం బీహార్లో వెలుగు చూసింది బీహార్ షరీఫ్లోని ఆదర్శ్ హైస్కూల్ విద్యార్థి రోహిత్ కుమార్ పర�
India భారత్లో 5వేలకు పైనే కరోనా వైరస్ రూపాంతరాలు ఉన్నాయని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (CCMB)వెల్లడించింది. వీటిల్లో వేగంగా వ్యాప్తి చెందగల ఎన్–501–వై, నాశనం చేసేందుకు ఎక్కువ యాంటీబాడీలు అవసరమయ్యే ఈ–484–కేలు కూడా ఉన్నాయి. ఏ�
kamal haasan:తమిళ నాడులో రాజకీయం వేడెక్కుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు రోజులు దగ్గరపడుతున్న సమయంలో ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్హాసన్ శనివారం సూపర్స్టార్ రజనీకాంత్తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. చెన్నై పోయస్ గార్డెన్ లోన�
ashok gehlot: దేశంలో రెండు వారాల నుంచి వరుసగా పెరుగుతున్న ఆయిల్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఆయిల్ ధరలు పెరుగుతుండటంపై రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ శనివారం ట్విట్టర్ వేదికగా కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం తీసుకుంటున్న �
PM Modi కేంద్రం, రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేసి, సహకార సమాఖ్య విధానాన్ని మరింత అర్థవంతంగా మార్చడమే భారతావని అభివృద్ధికి పునాది అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఇవాళ నీతి ఆయోగ్ ఆరవ పాలక మండలి సమావేశంలో పాల్గొన్న ప్రధాని.. వీడియోకాన్ఫర�
Suspended ఓ వైపు దోమలు, మరోవైపు ట్యాంకు నిండి నీరు కారుతున్న శబ్ధంతో అతిథి గృహంలో బస చేసిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్కు ఓ రాత్రి కాళరాత్రి అయ్యింది.చివరకు సీఎం బస చేసిన ఆ అతిథి గృహం ఇంజినీర్లపై వేటు పడింది.బుధవారం(ఫిబ్రవరి-17,2021)ఈ ఘటన జర�
Special court కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు బెంగాల్ ప్రజాప్రతినిధుల కోర్టు శుక్రవారం సమన్లు జారీ చేసింది. 2018 ఆగస్టు 28న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ వేసిన పరువునష్టం కేసులో ఈ మేరకు నోటీసులు జారీ చేసింది న్యాయస్థానం. ఈ నెల 22న వ్యక్తిగతంగా �
educated people ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం, హింసను వ్యాప్తి చేస్తున్నవారిలో అత్యధికంగా ఉన్నత చదువులు చదువుకున్నవారు, నైపుణ్యం కలిగి ఉన్నవారే ఉన్నారని ప్రధాని మోడీ అన్నారు. శుక్రవారం బెంగాల్ లోని బీర్భూమ్ జిల్లాలోని విశ్వభారతి వర్సిట
COVID-19 vaccination కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీలో భారత్ దూసుకుపోతోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఒక కోటికిపైగా (1,01,88,007) డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రపంచంలోనే అతిపెద్ద టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన కేవలం 34రోజుల్లోనే క�
Rare Duck అసోంకి ఓ అందమైన అరుదైన బాతు అతిధిగా వచ్చింది.120 ఏళ్ల తర్వాత కనిపించిన ఈ బాతుని చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో ఆ ప్రాంతానికి చేరుకుంటున్నారు. ఈ బాతుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 1902 తర్వాత మళ్లీ ఇప్పుడే ఈ పక
Pangong Tso తూర్పు లడఖ్లో భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు నెమ్మదిగా సడలుతున్నాయి. వాస్తవాధీన రేఖ దగ్గర పాంగాంగ్ సరస్సుకు ఇరువైపులా ఇండియా, చైనా బలగాల ఉపసంహరణ ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. భారత దళాలు తమ స్థావరాలకు చేరుకున్నాయి. ఈ మేరకు �
RJD MLA పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పదకొండవ రోజు కూడా పెరగడంతో సామాన్య ప్రజానీకంతో పాటు ప్రజా ప్రతినిదులు కూడా వివిధ పద్ధతుల్లో తమ నిరసనలు తెలియజేస్తున్నారు. పెట్రో ధరల పెరుగుదలను నిరసిస్తూ బిహార్లోని మహువా నియోజకవర్గ ఆర్జేడీ ఎమ్మెల్యే ముకే
Modi’s proposal భవిష్యత్తులో వచ్చే వ్యాధులను దృష్టిలో ఉంచుకుని దేశాలు పరస్పరం సహకరించుకోవాలని, ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో ఒక దేశంలోని డాక్టర్లు మరో దేశానికి వెళ్లడానికి వారికోసం ప్రత్యేక వీసాలను రూపొందించాలని ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇ�
Rakesh Tikait నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసేంతవరకు ఢిల్లీ సరిహద్దులను దాటి వెళ్లేది లేదని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ టికాయిత్ స్పష్టం చేశారు. హరియాణాలో నిర్వహించిన కిసాన్ మహాపంచాయత్లో పాల్గొన్నటికాయిత్.. రైతులు తమ పొలాలను చూసుకు�
Lockdown మహారాష్ట్రలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నది. రోజువారీ నమోదు కేసుల సంఖ్య మళ్లీ ఐదు వేలు దాటింది. అమరావతి జిల్లాలో గత ఐదు రోజులుగా కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్నది. బుధవారం నుంచ�
floor test పుదుచ్చేరిలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల 22న అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాలని లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గురువారం ఆదేశించారు. సీఎం నారాయణ స్వామి ఈ నెల 22న సాయంత్రం 5 గంటలకు అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవా�
India,China తూర్పు లడఖ్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలతో భారత్- చైనా మధ్య తొమ్మిది నెలల పాటు ఏర్పడిన ప్రతిష్టంభన నెమ్మదిగా తొలగుతోంది. ఇరువైపులా బలగాల ఉపసంహరణ వేగంగా సాగుతోంది. అయితే ఈ సమయంలో ప్రతిష్టంభన నెలకొన్న సమయంలో ఒకానొక దశలో చైనాతో యుద్ధం అంచుల �
Mamata hat-trick మరో రెండు నెలల్లో జరుగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి గట్టి పట్టుదలతో ఉన్న బీజేపీ అందుకు తగిన వ్యూహాలన్నీ పన్నుతోంది. తృణమూల్ కాంగ్రెస్లో ఉన్న పేరొందిన నాయకులకు కూడా ఎర వేస్తోంది. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస�
mamata banerjee బాంబు దాడిలో గాయపడ్డ బెంగాల్ మంత్రి జాకిర్ హుస్సేన్ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పరామర్శించారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. బాంబు దాడిలో గాయపడ్డ మంత్రి జాకిర్ హుస్సేన్ ఆరోగ్య న�
Sreedharan దేశంలో పలు మెట్రో రైళ్లకు రూపకల్పన చేసి “మెట్రోమ్యాన్ అఫ్ ఇండియా”గా పేరుపొందిన ప్రముఖ ఇంజినీర్ ఈ. శ్రీధరన్(88) త్వరలోనే రాజకీయాల్లో అడుగు పెట్టబోతున్నారు. ఆయన తమ పార్టీలో చేరుతున్నట్లు కేరళ భారతీయ జనతా పార్టీ విభాగం ప్రకటించింది. శ�