Home » Author »venkaiahnaidu
kerosene పేదవాడి ఇంధనం “కిరోసిన్” సబ్సిడీపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ(PDS)లేదా రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసే కిరోసిన్పై సిబ్సిడీని పూర్తిగా ఎత్తివేస్తూ మోడీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇకపై రేషన్ షాపుల్లో కూడా మార్�
Farmers’ protest నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయకపోతే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో కొనసాగడం కష్టమేనని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ టికాయిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం హర్యాణాలోని జింద్ జిల్లాలో రైతుల ఆందోళనకు మద్దతుగా తలపెట్టిన
President Kovind రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ నెల 4 నుంచి 7 వరకు కర్ణాటక, ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో జరిగే కీలక కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ నెల 4న కర్ణాటక
RAHULGANDHI STYLISH LOOK కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్టైలిష్ లుక్ లో దర్శనమిచ్చారు. సాధారణంగా ఎప్పుడూ పైజమా మరియు కుర్తా ధిరించి కన్పించే రాహుల్ గాంధీ సడన్ గా తన డ్రెస్సింగ్ స్ట్రైల్ ని మార్చేశారు. ఫార్మల్ డ్రెస్లో స్టయిలిష్ లుక్�
Rahul Gandhi కేంద్రంపై మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఢిల్లీ సరిహద్దులో దాదాపు 70 రోజులుగా ఆందోళనలు చేస్తున్న రైతుల గోడును కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. మన కోసం కష్టపడే రైతుల సమస్�
rakesh tikaits:నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నవిషయం తెలిసిందే. ఈ క్రమంలో రైతులకు మద్దతుగా బుధవారం హర్యానాలోని జింద్లో “మహాపంచాయత్” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీక�
foreign celebs కేంద్రప్రభుత్వం ఇటీవల తీసుకొ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రెండు నెలలకు పైగా ఆందోళన చేస్తోన్న రైతులకు మద్దతుగా ట్వీట్లు చేస్తున్న ఇంటర్నేషనల్ సెలబ్రిటీలపై తీవ్రంగా మండిపడింది కేంద్ర ప్రభుత్వం
kerala highcourt judge vehicle: కేరళ హైకోర్టు జడ్జి వీ.షిర్సే కారుపై బుధవారం ఉదయం ఓ వ్యక్తి నల్లటి ఇంజిన్ ఆయిల్ పోశాడు. 2018 మార్చిలో… పతనమిట్టకి చెందిన సెకండ్ ఇయర్ బీకాం చదువుతున్న జస్నా మరియా అనే విద్యార్థిని అదృశ్యం కేసు విచారణ సరైన రీతిలో సాగడం లేదని ఆరోపిస
shooting rampage N అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఓక్లహోమాలో రాష్ట్రంలోని మస్కోగీలోని ఓ ఇంట్లో ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ఆరుగురు మరణించారు. వీరిలో ఐదుగురు చిన్నారులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలాని
‘Gau Mutra’ మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలనమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో గోమూత్రంతో తయారైన ఫినాయిల్నే వాడాలంటూ జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం (జీఏడీ) శనివారం ఒక ఉత్తర్వును విడుదల చేసింది. దేశంలోనే మ�
Rakesh Tikait నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 69 రోజులుగా అన్నదాతలు చేస్తోన్న పోరాటం ఉవ్వెత్తున సాగుతోంది. చట్టాలను రద్దు చేసే వరకు ఉద్యమాన్ని ఆపబోమని భారతీయ కిసాన్ యూనియన్ (BKU) నేత రాకేశ్ తికాయత్ మంగళవారం ప్రభుత్వాన్ని మరోసారి
Sputnik V vaccine కరోనా కట్టడి కోసం రష్యా “స్పుత్నిక్ వీ” వ్యాక్సిన్ ను డెవలప్ చేసిన విషయం తెలిసిందే. అయితే వ్యాక్సిన్ ట్రయిల్స్ చివరిదశ ముగియకుండానే మస్కోలోని గమలేయా యూనివర్శిటీ డెవలప్ చేసిన స్పుత్నిక్ వీ వ్యాక్పిన్ ను గతేడాది ఆగస్టులోనే ప్రజలక�
Adolf Hitler రెండో ప్రపంచ యుద్ధం కాలంలో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వ్యక్తుల్లో జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ కూడా ఒకరు. యుద్ధం ముగిసే సమయంలో తనను కాల్చుకొని హిట్లర్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, హిట్లర్ రహస్య స్థావరంలో ఉన్నప్పుడు తన �
CBSE విద్యార్థులు ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్న సీబీఎస్ఈ 10, 12వ తరగతుల బోర్డు పరీక్షల షెడ్యూల్ ని ఇవాళ కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ విడుదల చేశారు. పరీక్షలు మే 4న ప్రారంభం కానున్నాయి. జూన్-7న 10వ తరగతి పరీక్షలు ముగియనున్నాయి. జూన్-11న 12వ
Delhi Police రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా తమను అడ్డుకున్న పోలీసులపైకి కొంత మంది నిరసనకారులు ఏకంగా కత్తులే దూశారు. శుక్రవారం అలీపూర్ వద్దు రైతు నిరసనల సందర్భంగా జరిగిన దాడిలో ప్రదీప్ కుమార్ అనే పోలీస్ ఆఫీసర్
Covid-19 దేశంలో కరోనా వైరస్ సోకడం వల్ల 162మంది డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్యశాఖ ఇవాళ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపింది. దేశంలో ఎంతమంది డాక్టర్లు,నర్సులు,ఆశా వర్కర్లు కరోనా వల్ల ఎఫెక్ట్ అయ్యి ప్రాణాలు కోల్పోయారు అని ఓ సభ్యు�
Rahul సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి-6న మధ్యాహ్నాం 12 గంటల నుంచి మధ్యాహ్నాం 3గంటల వరకు దేశవ్యాప్తంగా రోడ్లను దిగ్భందించనున్నట్లు రైతు సంఘాల నేతలు ప్రకటించిన విషయం తెలిసిందే. కర్షకుల ఆందోళనలు మళ్లీ ఉద్ధృతంగా మారటంతో సింఘు, టిక్రి సహా గాజీపుర
Nails on road రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు తాజాగా ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున
BJP tickets గుజరాత్ బీజేపీ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 60 ఏళ్ల వయసు పైబడిన వారితోపాటు రాజకీయనాయకుల బంధువులకు, ఇప్పటికే మూడుసార్లు ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వారికి పార్టీ తరపున నిల్చునేందు�
India’s Usain Bolt కర్నాటక రాష్ట్రానికి చెందిన 28ఏళ్ల శ్రీనివాస్ గౌడ అనే యువకుడు ఉసేన్ బోల్ట్ వరల్డ్ రికార్డ్ ని బ్రేక్ చేసినట్లు గతేడాది ఫిబ్రవరిలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కంబళ పోటీలో 100మీటర్లను 9.55 సెకన్లలో పరిగెత్తి ఓవర్ నైట్ లో సెన్సేషన్ అయిన