Home » Author »venkaiahnaidu
OTT platforms ఓటీటీ(OTT)ఫ్లాట్ ఫామ్స్ లో వస్తున్న కొన్ని వెబ్ సీరిస్ లపై పెద్దసంఖ్యలో ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఓటీటీలకు సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు తీసుకురానున్నట్టు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకా
Rahul Gandhi ఇవాళ(ఫిబ్రవరి-1,2021)పార్లమెంట్ లో.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం కొనసాగుతున్న సమయంలో రాహుల్ గాంధీ విసుగుచెందినట్టుగా హావభావాలు ప్రదర్శించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో నెటిజన్లు మీ
Budget 2021 కేంద్ర ఆర్థిక మంత్రి సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్-2021-2022పై విపక్షాలు పెదవి విరిచాయి. దేశాన్ని అమ్మేయడమే లక్ష్యంగా బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయని..ఇది పూర్తిగా దూరదృష్టి లేని బడ్జెట్ అని మండిపడ్డాయి. రోగమొకటైతే మందొకట�
Modi కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ(ఫిబ్రవరి-1,2021)ఉదయం పార్లమెంటులో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ 2021-22 ను “సబ్ కా బడ్జెట్” గా అభివర్ణించారు ప్రధాని నరేంద్ర మోడీ. సంక్షోభ పరిస్థితుల్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇదని..అన్ని వర్గాల వ�
farm laws ఎన్సీపీ అధినే శరద్ పవార్-కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వ్యవసాయ చట్టాలపై తాను చేసిన ట్వీట్లను విమర్శించిన తోమర్ వ్యాఖ్యలను కౌంటర్ చేస్తూ శరద్ పవార్ మళ్లీ ట్వీట్ చేశారు. వ్యవసాయ బిల్లుపై సర
Osama bin Laden ప్రపంచాన్ని వణికించిన అల్ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్కు అండగా ఉండేవారని మరియు షరీఫ్ కు ఆర్థిక సాయం కూడా లాడెన్ అందిస్తుండేవాడని అమెరికాలో పాక్ మాజీ రాయబారి సయీదా అబిదా హుస్సేన్ త�
Hamid Ansari భారత్ లో ముస్లింలకు రక్షణ లేదని మాజీ ఉపరాష్ట్రపతి అమిద్ అన్సారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ న్యూస్ చానెల్ జీ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వ డిక్షనరీలో లౌకికవాదం అనే పదానికి తావులేకుండా పో�
Rakesh Tikait రైతులపై సానుభూతిగల ప్రతిపక్ష నాయకులు బయటికి రావాలని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్ పిలుపునిచ్చారు. రైతులకు మరింత మద్దతు కావాలన్నారు. రైతు నిరసన వద్ద వాళ్లకి(విపక్షాలకు) ఓట్ల రాజకీయం చేయాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఆద
Tomar counters నూతన వ్యవసాయ చట్టాలపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చేసిన ట్వీట్లను కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తప్పుపట్టారు. ఇటీవల సవరించిన నిత్యావసర వస్తువుల చట్టం ప్రకారం… కార్పొరేట్లు రైతుల నుంచి సరుకులను తక్కువ ధరకు కొనుగోలు చేసి.. వినియ�
Russian opposition leader జైలులో ఉన్న రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నవాల్నీని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆ దేశంలో ఆదివారం ఆందోళలు తీవ్రతరమయ్యాయి. వణికించే చలిని సైతం లెక్కచేయకుండా రష్యావ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన చేపట్ట�
Tejas Mark II తేజస్ సిరీస్లోనే అత్యంత శక్తివంతమైన దేశీయ యుద్ధవిమానం ‘తేజస్ మార్క్-2’ను వచ్చే ఏడాది ఆగస్టు-సెప్టెంబర్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ ఆర్. మాధవన్ తెలి�
Largest sea శని గ్రహానికి ఉన్న 82 ఉపగ్రహాల్లో ఒకటైన టైటాన్పై ఉన్న అతిపెద్ద సముద్రం లోతు 1000 అడుగులకు పైగానే ఉన్నట్లు ఆస్ట్రోరోమర్స్(ఖగోళ శాస్త్రవేత్తలు)అంచనావేశారు. టైటాన్ ఉత్తర ధృవం వద్ద ఉన్న ఈ సముద్ర విస్తీర్ణం దాదాపు 1.54 లక్షల చదరపు మైళ్లు. భూమిపై
Special plane కరోనా వాక్సిన్ పంపిణీకి పాకిస్థాన్ ఏర్పాట్లు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఆదివారం(జనవరి-31,2021) పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్(PAF)కి చెందిన ప్రత్యేక విమానం చైనాకి వెళ్లింది. చైనాతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా మొదటి బ్యాచ్ 5 లక్షల టీకా డోసులు తీసు
India Was Saddened రిపబ్లిక్ డే రోజున ఎర్రకోట ఘటనలో త్రివర్ణ పతాకానికి జరిగిన అవమానం చూసి యావత్ దేశం దు:ఖించిందని ప్రధాని మోడీ అన్నారు. ఆదివారం(జనవరి-31,2021)ఈ ఏడాది తొలి ‘మన్ కీ బాత్ రేడియో’ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని..గణతంత్ర దినోత్సవం రోజు ఎర్�
Devendra Fadnavis నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా శనివారం(జనవరి-30,2021) నుంచి మహారాష్ట్రలొని తన స్వగ్రామం రాలేగావ్ సిద్దిలో తాను నిరాహార దీక్ష చేయనున్నట్లు గురువారం ఓ ప్రకటనలో సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే ప్రకట
Maharashtra govt మహారాష్ట్రలో కరోనా మరణాల సంఖ్య 51 వేలకు చేరింది. ఆ రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు దాదాపు మూడు వేల పాజిటివ్ కేసులు, 50కి పైగా కరోనా మరణాలు నమోదవుతున్నాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,21,184కు, మరణాల సం�
రైతు సంఘం నాయకుడు రాకేశ్ టికాయత్ కన్నీటి ప్రసంగం తమను కదిలించింది హర్యాణా రైతులు తెలిపారు. రాకేశ్ టికాయత్ భావోద్వేగ ప్రసంగం రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది రైతులను చైతన్యపరిచిందని, స్ఫూర్తి నింపిందని .. ఆందోళనలకు మద్దతుగా ఢిల్లీ సరిహద్దులకు త�
Don’t budge an inch’ తన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తోన్న రైతుల వెనుక తాము ఉంటామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సృష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని తెలిపారు. ఒక్క ఇంచు కూడా కదలవద్దు అని..ఆందోళన కొనసాగించాలని..మేము మీ వెంట
Bengal Officer జనవరి-21న హుగ్లీ జిల్లాలో బీజేపీ నేత సువెందు రోడ్ షోలో ‘గోలీమారో..’ (దేశద్రోహులను కాల్చండి)అంటూ రెచ్చగొట్టే నినాదాలు చేసిన ముగ్గురు బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేయాలని ఆదేశించిన టాప్ బెంగాల్ పోలీస్ ఆఫీసర్.. హుమయూన్ కబీర్ తన ఉద్యోగానికి �
ఢిల్లీలో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం సమీపంలో శుక్రవారం సాయంత్రం బాంబు పేలుడు సంభవించింది. బాంబు పేలుడులో ఎవ్వరూ గాయలపాలవ్వలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అయితే ఇజ్రాయిల్ ఎంబసీ బయట పార్క్ చేైసి ఉన్న నాలుగైద�