Home » Author »venkaiahnaidu
Indian woman freed from Pakistani jail భర్త తరపు బంధువుల్ని కలవడానికి పాకిస్తాన్ వెళ్లిన భారతీయ మహిళ హసీనాబేగం(65)కు 18ఏళ్ల తర్వాత ఎట్టకేలకు విముక్తి లభించింది. పాస్పోర్ట్ పోగొట్టుకోవడం వల్ల 18 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించించిన ఆమె..ఎట్టకేలకు ఔరంగాబాద్ పోలీసుల స�
Beating Retreat ceremony రిపబ్లికే డే సందర్భంగా వాఘా-అట్టారీ సరిహద్దు ప్రాంతంలో నిర్వహించిన బీటింగ్ రిట్రీట్ వేడుక విశేషంగా ఆకట్టుకుంది. భారత్, పాకిస్తాన్ దేశాల సైనికులు చేపట్టిన ప్రత్యేక సంయుక్త కవాతును తిలకించేందుకు ఎప్పటిమాదిరిగానే ప్రజలు హాజరై.. భ�
Additional Forces In Delhi నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో మంగళవారం రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. కేంద్ర హోంశాఖ అధికారులతో.. అమిత్ షా అత్యవసర సమావేశం నిర్వహించారు. సరిహద్దులతో పాటు..
Delhi Police దేశ రాజధానిలో ఇవాళ రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా తలెత్తిన హింసాత్మక ఘటనల్లో ఓ రైతు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఉదయం ఢిల్లీలోని ఐటీవో వద్ద ఉత్తరాఖండ్ కి చెందిన నవనీత్ అనే రైతు పోలీసుల కాల్పుల్లో చనిపోయినట్లుగా రైతుల బృందం ఆ�
Farmers across UK నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో 60 రోజులగా అన్నదాతలు చేస్తోన్న నిరసనకు బ్రిటన్ రైతులు సంఘీభావం తెలిపారు. భారతీయ రైతులకు సంఘీభావం తెలుపుతూ బ్రిటన్ నలుమూలలనుంచి రైతులు సోషల్ మీడియాలో ఫొటోలను షేర్ చేశారు. భారతీయ రైతుల ఆ
Amarnath Yatra వచ్చే వేసవిలో మొదలయ్యే అమర్నాథ్ యాత్రకు వచ్చే యాత్రికుల కోసం జమ్ముకశ్మీర్ యంత్రాంగం ఏర్పాట్లు ప్రారంభించింది. జమ్ముకశ్మీర్కు ప్రత్యేకహోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దుతో 2019లో, కరోనా మహమ్మారి ముప్పు నేపథ్యంలో 2020లో అమ�
Samyukta Kisan Morcha సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఇవాళ ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలను సంయుక్త కిసాన్ మోర్చా తీవ్రంగా ఖండించింది. వాటితో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేసింది. తాము ఎన్ని ప్రయత్నాలు చేసినా �
Rahul Gandhi On Farmers’ Protest ఢిల్లీలో రైతుల ర్యాలీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. సాగు చట్టాల వ్యతిరేకంగా 60రోజులుగా రైతులు చేస్తోన్న ఆందోళనకు మద్దుతు ఇస్తోన్న రాహ:ేల్ తాజాగా ఇవాళ ఢిల్లీలో ఆందోళనకారులు హింసాత్
Abnormal Goat Kid నుదిటిపై రెండు కళ్లు అతుక్కొని ఓ గొర్రె పిల్ల అసాధారణంగా జన్మించింది. గొర్రెపిల్ల నుదిటిపై పెద్ద కనుబొమ్మ ఉండగా.. రెండు కళ్లు అందులోనే అమరాయి. ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్ జిల్లాలోని మొరాహత్ అనే గ్రామంలో ఈ వింత జరిగింది. ఈ గొర్రెపిల�
60% Indians still hesitant towards Covid-19 vaccine, shows survey కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు దేశంలోని మెజార్టీ ప్రజలు మొగ్గుచూపడం లేదు. తక్షణమే కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకునేందుకు ప్రస్తుతం 60శాతం మంది విముఖత చూపుతున్నారు. వ్యాక్సిన్ తీసుకునేందుకు విముఖత చూపుతున్న వారి సంఖ
Galwan Hero గతేడాది జూన్-15న తూర్పు లఢఖ్ లోని వాస్తవాదీన రేఖ వద్ద గల గల్వాన్ వ్యాలీలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబుకు కేంద్రం అరుదైన అవార్డు అందించి ఆయన త్యాగాన్ని గౌరవించింది. ఆయనకు దేశపు రెండవ అత�
SP Balasubrahmanyam గాన గాంధర్వుడు, దివంగత ఎస్పీ బాలసుబ్రమణ్యానికి(SPB)కి అరుదైన గౌరవం దక్కింది. బాలుకి దేశంలోనే రెండవ అత్యున్నత పూర పురస్కారం “పద్మ విభూషణ్” అవార్డును కేంద్రం ప్రకటించింది. రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్రం ఈ అవార్డులను ప్రకటించింది. అ�
Farmers’ Tractor Rally సాగుచట్టాలకు వ్యతిరేకంగా రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీకి సర్వం సిద్ధమైంది. ఈ ర్యాలీలో 2లక్షలకుపైగా ట్రాక్టర్లతో రైతులు రంగంలోకి దిగుతుండగా.. ఇందుకు సంబంధించి ఇప్పటికే రోడ్ మ్యాప్ను సిద్ధమైంద�
President Ram Nath Kovind మంగళవారం(జనవరి-26,2021)దేశం 72వ గణతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్న నేపథ్యంలో ఇవాళ జాతినుద్దేశించి ప్రసంగించారు రాష్ట్రపతి రామన్నాథ్ కోవింద్. కొన్ని సందర్భాల్లో తలెత్తే ప్రతికూలతలు గొప్ప పాఠాలు నేర్పిస్తాయని.. అవే మనల్ని మరింత శక్తి�
Sharad Pawar కేంద్రప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా సోమవారం(జనవరి-25,2021)ముంబై ఆజాద్ మైదానంలో నిర్వహించిన సభలో పాల్లొన్న శరద్ �
Neta-Ji Or Actor నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి(జనవరి-23)ని పరాక్రమ్ దివస్గా కేంద్రం ప్రకటించి..దేశవ్యాప్తంగా ఆయన ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. నేతాజీ జయంతి సందర్భంగా కలకత్తా విక్టోరియా మెమోరియల్ వద్ద జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీ, బెంగాల్ సీ�
Rana Kapoor బెయిల్ మంజూరు చేయాలంటూ యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్ పెట్టుకున్న అభ్యర్థనను బాంబే హైకోర్టు సోమవారం తిరస్కరించింది. మనీలాండరింగ్ కేసులో 2020 మార్చిలో రాణాకపూర్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED)అరెస్ట్ చేసిన విషయం తె
RAHUL GANDHI ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. బాలాకోట్లోని పాక్ ఉగ్రవాద శిబిరాలపై 2019లో భారత వాయుసేన దాడి సమాచారాన్ని మోడీనే రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామికి లీక్ చేశారని రాహుల్ ఆరోపించారు.
Farmer Protests నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా సోమవారం(జనవరి-25,2021) ముంబైలోని ఆజాద్ మైదానంలో నిర్వహిస్తున్న సభకు రైతులు పోటెత్తారు. మహారాష్ట్ర నలుమూలల నుంచి సభకు రైతులు భారీగా తరలివచ్చారు. మహ
Ram temple in 3 years అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని రూ.1,100 కోట్లు ఖర్చుతో మూడేళ్లలో పూర్తి చేస్తామని రామ్జన్మభూమి తీర్థ క్షేత్ర న్యాస్ ట్రస్ట్ ట్రెజరర్ స్వామి గోవింద్దేవ్ గిరి మహరాజ్ తెలిపారు. ప్రధాన ఆలయం రూ. 300 నుంచి రూ. 400 కోట్లు ఖర్చుతో మూడేళ్లల�