Home » Author »venkaiahnaidu
fire at Serum Institute పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ లోని మంజ్రి ఫ్లాంట్ లో జరిగిన అగ్రిప్రమాద ఘటనలో 5గురు మృతి చెందారు. టెర్మినల్ 1గేటు వద్ద నిర్మాణంలో ఉన్న ఎస్ఈజెడ్-3 భవనం 4, 5 అంతస్తుల్లో ఇవాళ(జనవరి-21,2021)మధ్యాహ్నాం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే,అగ్నిప్ర
Modi to visit Kolkata జనవరి-23(శనివారం)నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125 జయంతి సందర్భంగా త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వెస్ట్ బెంగాల్ కి మోడీ వెళ్లనున్నారు. ఈ ఏడాది నుంచి నేతాజీ జయంతిని పరాక్రమ్ దివస్గా జరపాలని నిర్ణయిస్తూ రెండు రోజుల క్రితం కేం�
“This Is Tejashwi Yadav Speaking”. A Phone Call In Bihar Goes Viral ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన మార్క్ సత్తా చూపించి జేడీయూ-బీజేపీ కూటమికి చెమటలు పట్టించి ఆర్జేడీని అతిపెద్ద పార్టీగా నిలిపిన లాలూ తనయుడు తేజస్వీ యాదవ్ మాట్లాడిన ఓ ఫోన్ కాల్ వీడియో ఇప్పుడు సోషల్ మీ�
rahul gandhi: ఏప్రిల్-మే నెలలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జనవరి 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వాన్ని కాంగ్రెస్ ప్రారంభించనుంది. రాహుల్ గాంధీ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారని తమిళనాడు కాంగ�
Serum Institute:ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ దిగ్గజం సీరం ఇనిస్టిట్యూట్ లో అగ్నిప్రమాదం జరిగింది. పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా టెర్మినల్ 1గేటు వద్ద ఇవాళ(జనవరి-21,2021)మధ్యాహ్నాం నిర్మాణంలో ఉన్న భవనంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. టెర�
Govt ready to suspend farm laws నూతన వ్యవసాయ చట్టాలపై బుధవారం(జనవరి-20,2021 )ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కేంద్రానికి, రైతు సంఘాల నాయకుల మధ్య జరిగిన పదో విడత చర్చలు ముగిశాయి. ఐదు గంటలపాటు రైతు నాయకులతో కేంద్రం సుదీర్ఘంగా చర్చించింది. నేడు 10వ విడత చర్చల సందర్భంగా మూడ�
Donald Trump అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ ఇవాళ రాత్రి 10.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరికొద్ది గంటల్లోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మాజీ అధ్యక్షుడు కాబోతున్నారు. అధికారాల బదిలీ ప్రక్రియ సమయంలోనూ అనేక కీలక నిర్ణయాలు తీసుకు
Trump’s Mar-a-Lago residence in Florida అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ ఇవాళ రాత్రి 10.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో డోనాల్డ్ ట్రంప్..కుటుంబసమేతంగా శ్వేతసౌధాన్ని వీడారు. అధ్యక్ష హోదాలో చివరిసారిగా మెరైన్ వన్ హెలికాప్టర్ ఎక్కి.. ఫ్లోరిడ�
Donald Trump అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ ఇవాళ రాత్రి 10.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో డోనాల్డ్ ట్రంప్ శ్వేతసౌధానికి వీడ్కోలు పలికారు. ట్రంప్ కుటుంబం వైట్ హౌజ్ని వీడింది. మెరైన్ వన్లో వాషింగ్టన్ నుంచి సమీపంలోని సై
Karnataka Agri Minister రైతుల ఆత్మహత్యలపై కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మానసికంగా బలహీనంగా ఉన్న రైతులే ఆత్మహత్య చేసుకుంటారని.. అలాంటి ఆత్మహత్యలకు ప్రభుత్వం కారణం కాదని తెలిపారు. రైతులే కాదు పారిశ్రామికవేత్తలూ ఆత్మహ�
Speaker Om Birla’s Daughter లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె అంజలి బిర్లా బ్యాక్ డోర్ ద్వారా సివిల్స్కు ఎంపికైందని…అసలు యూపీఎస్సీ పరీక్ష కూడా రాయకుండానే ఆమె సివిల్స్కి ఎంపికైందని ఆరోపిస్తూ ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్గా మారాయి. తం�
VK Sasikala తమిళనాడు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి,చిన్నమ్మగా పేరొందిన ఏఐఏడీఎంకే మాజీ జనరల్ సెక్రటరీ శశికళ జనవరి 27న జైలు నుంచి విడుదల కానున్నారు. ఈ విషయాన్ని బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలు అధికారులు శశికళ న్యాయవాది రాజా సెంథూర్ పాండ్యన్కు మంగళ�
Covishield vaccine భారత్ లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. అయితే అసోం రాష్ట్రంలోని కాచర్ జిల్లాలోని సిల్చార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్(SMCH)లో నిల్వ ఉంచిన దాదాపు 1,000 కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు గడ్డ కట్టాయి. SMCHలోని వ్యాక్సిన్ స్�
Supreme Court నూతన వ్యవసాయ చట్టాల వివాదంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ పక్షపాతంగా ఉందని రైతుల సంఘాలు ఆరోపించడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కమిటీని మధ్యవర్తిత్వం కోసమే ఏర్పాటు చేశామని, ఎలాంటి న్యాయాధికారమూ కమిటీకి లేదని తెలి�
Mamata Banerjee మరో మూడు నెలల్లో వెస్ట్ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో విమర్శలు-ఆరోపణలు..సవాళ్లు-ప్రతిసవాళ్లతో బెంగాల్ రాజకీయం వెడెక్కింది. బీజేపీ-తృణముల్ మధ్య మాటల యుద్దం ఇప్పటికే తారాస్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చే�
COVID vaccines ఆర్థికసాయం కింద ఆరు దేశాలకు కోవిడ్-19 వ్యాక్సిన్లను అందించనున్నట్లు మంగళవారం(జనవరి-19,2021)భారత ప్రభుత్వం ప్రకటించింది. మాల్దీవులు,భూటాన్,బంగ్లాదేశ్,నేపాల్,సీషెల్స్,నేపాల్,మయన్మార్ దేశాలకు బుధవారం(జనవరి-20,2021) నుంచి వ్యాక్సిన్లను అందించనున�
Health Ministry దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 4,54,049 మంది హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ అందించినట్లు మంగళవారం(జనవరి-19,2021) కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. 24 గంటల వ్యవధిలో 2,23,669 మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలిపింది. వ�
వాట్సాప్కు భారత ప్రభుత్వం గట్టి వార్నింగ్ ఇచ్చింది. జనవరి 4న సంస్థ తీసుకొచ్చిన నూతన ప్రైవసీ పాలసీని వెంటనే ఉపసంహరించుకోవాలని స్పష్టం చేసింది. మా కొత్త పాలసీని అంగీకరించండి..నిబంధనలకు అంగీకరించకపోతే వాట్సాప్ ని వదులుకోండి అన్�
Parliament canteen పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు మూహూర్తం ఖరారైంది. జనవరి- 29 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయని లోక్సభ స్పీకర్ ఓంబిర్లా తెలిపారు. పార్లమెంట్ సమావేశాల సమయంలో… రాజ్యసభ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, లోక్సభ సాయంత్రం 4 నుంచి 8 గంట�
Netajis birth anniversary:ఈ ఏడాది నుంచి నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి(జనవరి-23)ని పరాక్రమ్ దివస్గా జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక శాఖ అధికారిక ప్రకటన జారీ చేసింది. ఈ నెల 23న నేతాజీ 125వ జయంతిని ప్రభుత్వం ఘనంగ�