Home » Author »venkaiahnaidu
300 Pak Twitter Handles రిపబ్లిక్ డే సందర్భంగా దేశరాజధానిలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీలో అలజడులు సృష్టించేందుకు పాకిస్తాన్ కుట్ర పన్నినట్టు ఆదివారం(జనవరి-24,2021)ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ విషయంపై నిఘా సంస్థ నుంచి పక్కా సమాచారం ఉందని తెలిపారు. ఈ వ్
Indian Railways ప్రపంచంలో అతిపెద్ద రైల్వే వ్యవస్థల్లో భారతీయ రైల్వే వ్యవస్థ ఒకటి. తాజాగా భారతీయ రైల్వే సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఏకంగా 295 వేగన్లతో ఐదు రైళ్లను అనుసంధానించి నడిపించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. 5 రైళ్లను అను�
Army jawans carry woman దేశ రక్షణకు ప్రాణాలను పణంగా పెట్టి పోరాడటమే కాదు.. అపదలో ఉన్న జనానికి అండ నిలుస్తున్నారు ఆర్మీ జవాన్లు. సరిహద్దులో ఉన్నా జనం మధ్య ఉన్నా నిబద్ధతకు మారుపేరుగా నిలుస్తున్నారు. తాజాగా మంచు కురుస్తుండటంతో నవజాత శిశువుతో హాస్పిటల్ లో చి�
Naveen Patnaik most popular CM in his own state: MOTN poll దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రుల్లో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మరోసారి నెం.1స్థానంలో నిలవగా..ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 2వ స్థానంలో, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ 3వస్థానంలో నిలిచారు. ఇక,తెలంగాణ సీఎం కేసీఆ�
Cong-AIUDF in Assamమరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న అసోంలో ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించారు. అసోంలో కాంగ్రెస్-AIUDF కూటిమి అధికారంలోకి వస్తే చొరబాటుదారులకు అన్ని గేట్లు తెరుస్తారని రాష్ట్రంలో తన మొదటి ఎన్నికల ర్యాలీలో అమిత్ షా
mamata benerjee శనివారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ కోల్కతాలో పర్యటించారు. ప్రధాని పశ్చిమబెంగాల్ పర్యటనలో ఎవరూ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. మోడీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒకే వేదికపై కనిపించారు. శనివారం స
Farmer’s Emotional Appeal to PM Modi’s Mother on Agri Laws నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దాదాపు రెండు నెలలుగా ఢిల్లీ సరిహద్దులో రైతులు ఆందోళన చేస్తోన్న విషయం తెలిసిందే. రైతు సంఘాల నాయకులు-ప్రభుత్వం మధ్య జరిగిన 11రౌండ్ల చర్చలు కొలిక్కిరాకపోవడం�
Nitish Kumar సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు పోస్టుల పెట్టేవారిపై చర్యలకు ఆదేశిస్తూ బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు లేదా అధికారులకు వ్యతిరేకంగా ఎవరైనా తప్పుడు, పరువునష్టం కలిగి�
Govt job for kin పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో రైతుల ఆందోళనల్లో చనిపోయిన వారి కుటుంబసభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు శుక్రవారం(జనవరి-22,2021) సీఎం అమరీందర్ సింగ్ ప్రకటించారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల�
CM Uddhav Thackeray పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ ని శుక్రవారం(జనవరి-22,2021)మంత్రి ఆదిత్యఠాక్రేతో కలిసి మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే సందర్శించారు. సీరం ఇనిస్టిట్యూట్ లో గురువారం అగ్నిప్రమాదం జరిగిన సైట్ ని సంస్థ సీఈవో అదార్ పూనావాలాతో కలిసి ఉద్దవ్ ఠాక్రే,�
U.S. sees record-high daily COVID-19 deaths అమెరికాలో కరోనా వైరస్ మరణ మృదంగాన్ని మోగిస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం చేసిన రోజే దేశంలో కరోనా మరణాలు రికార్డు స్థాయికి చేరుకున్నారు. బుధవారం ఒక్కరోజే అమెరికాలో రికార్డుస్థాయిలో 4,383 కరోనా మరణాలు నమ
Lalu Prasad’s health deteriorates, daughter Misa Bharti reaches RIMS Ranchi రాష్ట్రీయ జనతా దళ్(RJD)ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. దాణా కుంభకోణం కేసులో రాంచీ జైలులో శిక్ష అనుభవిస్తున్న లాలూ ఆరోగ్యం గురువారం సాయంత్రం ఒక్కసారిగా క్షీణించింది
farmers నూతన వ్యవసాయ చట్టాలపై ఇవాళ(జనవరి-22,2021)రైతు సంఘాల నేతలతో కేంద్రం జరిన 11వ విడత చర్చలు కూడా అసంపూర్తిగానే ముగిశాయి. నేటి చర్చల్లోనూ రైతుల సమస్యకు ఎలాంటి పరిష్కారం లభించలేదు. అయితే మరోదఫా చర్చలు ఎప్పుడనే విషయంపై స్పష్టత రాలేదు. రైతుల నిర్ణయం చె
New Congress President పార్టీ కొత్త చీఫ్ ఎన్నికపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) ఓ నిర్ణయానికి వచ్చింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత 2021 జూన్లో కాంగ్రెస్ కొత్త ప్రెసిడెంట్ ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాలని ఇవాళ జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో నిర్ణయం
China defends new village in Arunachalభారత్ భూభాగంలోకి 4.5 కిలోమీటర్లు చొచ్చుకొచ్చిన చైనా.. అరుణాచల్ ప్రదేశ్లో ఏకంగా ఓ గ్రామాన్నే నిర్మించిన విషయం ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. శాటిలైట్ ద్వారా అందిన ఫొటోలు ఈ సంచలన విషయాన్ని బయటపెట్టాయి. గతేడాది �
11 round talks నూతన వ్యవసాయ చట్టాలపై ఇవాళ(జనవరి-22,2021)రైతు సంఘాల నేతలతో కేంద్రం 11వ విడత చర్చలు జరుపుతోంది. ఢిల్లీలోని విజ్ణాన్ భవన్ లో చర్చలు జరుగుతన్నాయి. ప్రభుత్వం తరపున ముగ్గురు కేంద్రమంత్రులు ఈ మీటింగ్ కు హాజరయ్యారు. అయితే, 11వ దఫా చర్చల్లో భాగంగా.. రైత
minister Rajib Banerjee resigns వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే సువేందు అధికారి సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు టీఎంసీని వీడి కాషాయకండువా కప్పుకోగా.. త�
Joe Biden’s Speech Writer Vinay Reddy బుధవారం రాత్రి 10 గంటల సమయంలో అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే బైడెన్ తన టీమ్ లో భారతీయ-అమెరికన్లకు పెద్దపీట వేసిన విషయం కూడా అందిరీకీ తెలిసిందే. అయితే జో బైడెన్ ప్రభుత్వంలో వైట
Fire Breaks Out Again పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ లో మరో అగ్నిప్రమాదం జరిగింది. మంజ్రి బ్లాక్ ఆరో అంతస్థులో మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, ఇవాళ మధ్యాహ్నామే సీరం ఇనిస్టిట్యూట్ లో జరి�
PM Modi శుక్రవారం(జనవరి-22,2021) మధ్యాహ్నాం 1:15గంటలకు ప్రధాని మోడీ.. తన సొంత నియోజకవర్గం వారణాసిలోని వ్యాక్సిన్ లబ్దిదారులతో మాట్లాడనున్నారు. వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మాట్లాడనున్న మోడీ.. వారి అనుభవాలను అడిగి తెలుసుకోన్నారు. ఈ విషయాన్ని మోడీ ట్వీట్