Home » Author »venkaiahnaidu
Rajdeep Sardesai సీనియర్ జర్నలిస్టు, ఇండియా టుడే న్యూస్ ప్రజెంటర్ రాజ్దీప్ సర్దేశాయ్కు చేదు అనుభవం ఎదురైంది. రిపబ్లిక్ డే నాడు రైతుల ట్రాక్టర్ ర్యాలీలో చోటుచేసుకున్న ఘటనను ఉద్దేశించి ఆయన చేసిన ఓ తప్పుడు ట్వీట్ పై దుమారం చెలరేగడంతో యాజమాన్యం చ�
Bernie Sanders’ memes కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఓ ఫొటో తెగ వైరల్ అవవుతోంది. ఓ వృద్ధుడు శాలువా కప్పుకొని, చేతులు ముడుచుకొని కుర్చీలో కూర్చున్న ఫొటోను సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా ఖచ్చితంగా చూస్తూనే ఉండుంటారు. దానిపై వచ్చిన మీమ్స్కు అయితే లె�
Economic Survey బడ్జెట్ సమావేశాల మొదటిరోజైన శుక్రవారం(జనవరి-29,2021) రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగం తర్వాత లోక్సభ సమావేశమైంది. ఇటీవల మరణించిన ఎంపీలకు స్పీకర్ ఓం బిర్లా నివాళి అర్పించారు. అనంతరం సభ జరుగుతోన్న సమయంలో విపక్ష ఎంపీలు.. �
NCC cadets వరదలు లేదా ప్రకృతి వైపరీత్యాలు ఏం వచ్చినా ఎన్సీసీ కేడెట్లు దేశానికి ఎంతగానో సేవ చేశారని ప్రధాని మోడీ ప్రశంసించారు. గురువారం ఢిల్లీలోని కరియప్ప మైదానంలో జరిగిన నేషనల్ కేడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) పరేడ్కు ప్రధాని హాజరయ్యారు. ఎన్సీసీ క�
International Passenger Flights అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసులపై నిషేధాన్ని DGCA(డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్)మరోసారి పొడిగించింది. ప్రస్తుతం కొత్త కరోనా వైరస్ కలకలం నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అంతర్జాతీయ ప్రయాణికుల వి
ocean cleanup yacht ఫ్రెంచ్ కు చెందిన ఓ ఓషన్ అడ్వెంచరర్(సముద్ర సాహసికుడు) మరియు అతని బృందం ఒక యాచ్(పడవ)ను రూపొందించారు. ఇది సముద్రాల్లోని ప్లాస్టిక్ చెత్తను పైకి తోడుతుందని..అదేవిధంగా అదే వ్యర్థాలను పడవకు అవసరమయ్యే ఇంధనంగా మారుస్తుందని ఓషన్ అడ్వెంచరర్ �
Kejriwal ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసింది. ఇతర పార్టీలకు కాస్కోండి అంటూ సవాల్ విసిరింది. ఢిల్లీ సీఎం,ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ గురువారం(జనవరి-28,2021) కీలక ప్రకటన చేశారు. వచ్చే రెండేళ్లలో ఉత్తరప్రదేశ్, ఉత�
Amit Shah నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ హింసాకాండలో ఓ రైతు మరణించగా.. 394మంది పోలీసులు గాయపడ్డారు. చాలా మంది తీవ్రంగా గాయపడి ఢిల్లీలోని పలు
Bengal government కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఇప్పటికే పంజాబ్,కేరళ,రాజస్తాన్ సహా పలు రాష్ట్రాలు అసెంబ్లీల్లో తీర్మానాలు పాస్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా పశ్చిమ బెంగాల్ కూడా ఈ జాబితాలోకి చేరింది. కొత్త అగ్రి చట్టాలను రద్ద�
Airtel రిలయన్స్ జియోతో 5G యుద్దానికి ఎయిర్ టెల్ సిద్దమైంది. 2021 ద్వితీయార్థంలో తమ సొంత టెక్నాలజీ ఉపయోగించి 5G సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఇప్పటికే రిలయన్స్ జియో ప్రకటించగా..తాజాగా ఎయిర్ టెల్ 5జీ సర్వీసులను మొదలుపెట్టేసింది. దానికి సంబంధి
Devendra Fadnavis మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీ మెట్రోలో తాను చేసిన ప్రయాణం గురించి చేసిన వ్యాఖ్యలు మాటల యుద్ధానికి తెరలేపాయి. బుధవారం ఫడ్నవీస్..తాను ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేస్తూ..అధికార మహా
16 Opposition parties శుక్రవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంట్లో ప్రాతినిథ్యం కలిగిన 16 ప్రతిపక్ష పార్టీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకిస్తూ..పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్
govt conspiracy రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో హింసపై బుధవారం(జనవరి-27,2021)సాయంత్రం రైతు సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ కుట్రకు కిసాన్ గణతంత్ర పరేడ్ బలైందని భారతీయ కిసాన్ యూనియన్(ఆర్) నేత బల్బీర్ ఎస్ రాజేవాల్ వ్యాఖ్యానించారు. సంయుక్త కిసాన్ మోర�
farmers taking off their tents ఢిల్లీ హింస అనంతరం దాదాపు 70 రోజులుగా సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిర్విరామంగా నిరసన చేస్తున్న రైతు సంఘాల్లో చీలిక ఏర్పడినట్టు కనిపిస్తోంది. రైతు సంఘాలు ఒక్కొక్కటిగా ఉద్యమం నుంచి తప్పుకుంటున్నాయి. ఇప్పటికే రాష్ట్రీయ కిసాన్ మజ్దూ�
Rahul Gandhi నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. జనవరి 26న రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట వద్ద హింసాత్మక ఘటనలు జరిగిన నేపథ్యంలో ఈ మేరక�
Farmer who died at ITO మంగళవారం ఢిల్లీలో జరిగిన ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా ఉత్తరాఖండ్ కి చెందిన నవ్రీత్ అనే ఓ రైతు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. రైతు మృతిపై తీవ్ర దుమారం చెలరేగింది. పోలీసుల కాల్పుల్లోనే అతడు మరణించాడని రైతు సంఘాలు ఆరోపించగా… ట్ర�
Deep Sidhu మంగళవారం ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారడంపై దేశవ్యాప్తంగా కొత్త చర్చ మొదలైంది. అసలు ఉద్యమాన్ని దారి మళ్లిస్తుంది ఎవరూ..? దీని వెనుక ఎవరున్నారు..? ఇంతలా రైతులు దాడి చేయడానికి ప్రేరేపించింది ఎవరన్నదీ ఇప్పడు హాట్టాపిక్
Skin to Skin contact: Supreme Court stays Bombay HC order acquitting man under POCSO మైనర్ బాలిక శరీరాన్ని తాకకుండా లైంగిక వేధింపులకు గురిచేస్తే.. పోక్సో(POCSO) చట్టం ప్రకారం వేధింపుల కిందకు రాదని జనవరి-19న బాంబే హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. బాలికతో స్కిన్ టూ స్కిన్ కాంటాక్ట్ లేకుంట
COVAXIN బ్రిటన్ లో తొలిసారిగా వెలుగులోకి వచ్చిన కొత్తరకం కరోనా వైరస్ పై తమ వ్యాక్సిన్ “కొవాగ్జిన్” సమర్థవంతంగా పని చేస్తున్నట్లు భారత్ బయోటెక్ తెలిపింది. ఈ మేరకు బుధవారం ఆ సంస్థ ఓ ట్వీట్ చేసింది. కొవాగ్జిన్ యూకే వేరియంట్ను సమ
Kangana Ranaut దేశ రాజధానిలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ పరేడ్ హింసాత్మకంగా మారడంపై బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ స్పందించారు. ఈ ఘటనలను పట్టించుకోకూడదని తాను ప్రయత్నించినా మౌనం దాల్చలేకపోయానని బుధవారం కంగనా రనౌత్ ట్వీట్ చేసింది. ఢిల్లీ హింసపై బ