Home » Author »venkaiahnaidu
RAHULGANDHI:నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తోన్న ఉద్యమంపై కేంద్ర ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. నూతన వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు కలిగే నష్టాలను వివరిస్తూ కాంగ్రెస్ పార�
Adhikari accepts Mamata’s Nandigram challenge సవాళ్లు, ప్రతిసవాళ్లతో బెంగాల్ రాజకీయాలు వేడెక్కాయి. మరో మూడు నెలల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తానంటూ సోమవారం సీఎం మమతాబెనర్జీ చేసిన ప్రకటనపై నందిగ్రామ్ ప్రాంతంలో పట్టున్న బీజేపీ రాజకీయ �
Stones pelted at BJP roadshow in Kolkata కోల్ కతా లో సోమవారం బీజేపీ నిర్వహించిన “పరిబర్తన్ యాత్రాస్” ర్యాలీపై కొందరు ఆగంతకులు రాళ్లు విసిరారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని సీఎం మమతా బెనర్జీ ప్రకటించిన కొద్దిసేపట�
Pro-Freedom Rally In Sindh పాకిస్తాన్ లో మోడీ (PM Modi)నినాదాలు మార్మోగాయి. ఆదివారం సింధీ జాతీయవాద వ్యవస్థాపక పితామహుల్లో ఒకరైన జిఎం సయ్యద్ 117 వ జయంతి సందర్భంగా పాక్ లోని సాన్ పట్టణంలో నిర్వహించిన భారీ స్వాతంత్య్ర అనుకూల ర్యాలీలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు
wedding card కరోనా వైరస్ మహమ్మారి కారణంగా, వివాహం లేదా ఆన్లైన్లో ఏదైనా ఫంక్షన్ వరకు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ప్రజలు అనేక కొత్త ఆలోచనలను అవలంబిస్తున్నారు. పెళ్లిళ్లలో చదివింపులు(పెళ్లిలో వధూవరులకి డబ్బులు ఇవ్వడం)సాధారణమే అన్న విషయం తెలిొసింద�
China చైనా మరో దుస్సాహసానికి పాల్పడింది. ఈసారి ఏకంగా భారత భూభాగంలోకి 4.5 కిలోమీటర్ల మేర చొచ్చుకొని వచ్చి అరుణాచల్ ప్రదేశ్లో ఏకంగా ఒక గ్రామాన్నే నిర్మించేసింది. శాటిలైట్ ద్వారా అందిన ఫొటోలు ఈ సంచలన విషయాన్ని బయటపెట్టాయి. గతేడాద�
Uddhav Thackeray speech మహారాష్ట్ర ముఖ్యముంత్రి ఉద్దవ్ ఠాక్రే కార్యాలయం ఆదివారం చేసిన ట్వీట్ ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య హాట్ టాపిక్గా మారింది. కర్ణాటకలో మరాఠీ మాట్లాడే ప్రాంతాలను తమ రాష్ట్రంలో కలిపేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఆదివారం మహారాష్ట్�
Mamata Banerjee వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు. మరో మూడు నెలల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని సోమవారం(జనవరి-18,2021)దీదీ ప్రకటించారు. ఈ ప్రకటన చాలా ముఖ్యమైనది ఎందుకంటే..టీఎంసీలో నె0.2గ�
Sanjay Raut మరికొద్ది నెలల్లో జరుగనున్న వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన కూడా పోటీ చేస్తున్నట్లు ఆదివారం(జనవరి-17,2020) ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ ప్రకటించారు. పార్టీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రేతో చర్చల తర్వాత వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయ�
Agri minister to farmers నూతన వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు విధించిన స్టేతో చట్టాల రద్దు అనే ప్రశ్నకు తెరపడిందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ అన్నారు. వ్యవసాయ చట్టాలపై చాలా మంది రైతులు, నిపుణులు అనుకూలంగా ఉన్నారని తోమర్ తెలిపారు. చట్టాలక�
Wuhan scientists ఏడాదిగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ చైనాలోని వుహాన్ సిటీలో ఉన్న ఓ ల్యాబ్లోనే పుట్టిందని చాలా మంది ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అగ్రరాజ్యం సైతం ఇవే వాదనలు వినిపించింది. అయితే, డ్రాగన్ దేశం మాత్రం అవన్నీ తప్పుడు వ�
Two Women Supreme Court Judges ఓ వైపు తాలిజన్లు-ఆఫ్తాన్ ప్రభుత్వం ఓ వైపు శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ ఇటీవల కాలంలో ఆఫ్గనిస్తాన్ లో హింసాత్మక ఘటనలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా రాజధాని కాబూల్ లో హింస(VIOLENCE)పెరుగుతోంది. కాబూల్ లో హై ప్రొఫైల్ వ్యక్తులను టార్గెట్ చేస
Statue Of Unity అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కన్నా గుజరాత్ లోని కెవాడియాలో ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ(ఐక్యతా విగ్రహం)వద్దకే ఎక్కువమంది టూరిస్టులు వచ్చారని ఆదివారం(జనవరి-17,2021)ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలిపారు. రెండేళ్ల క్రితం ఓపెన్ చేసిన ఐక్యతావిగ�
52 adverse events దేశవ్యాప్తంగా శనివారం కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలి రోజు ముగిసేనాటికి 1,91,181 మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు.అయితే కొన్నిచోట్ల వ్యాక్సిన్ తీసుకున్న వెంటనే కొంతమందిలో స్వల్ప రియాక్షన్స్ కనిపించాయి. అయితే శనివార
UK Invites PM Modi For G7 ఈ ఏడాది జూన్లో బ్రిటన్లోని కార్న్వాల్ లో జరిగే జీ7 శిఖరాగ్ర సదస్సుకు హాజరు కావాల్సిందిగా భారత ప్రధాని నరేంద్ర మోడీకి బ్రిటన్ ఆహ్వానం పలికింది. ప్రపంచంలోని 7 ప్రజాస్వామ్య ఆర్థిక వ్యవస్థలైన యూకే, జర్మనీ, కెనడా, ఫ్రాన
DRONE DELIVERS MANGALSUTRA ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెళ్లి కార్యక్రమంలో వీడియో తీసేందుకు డ్రోన్లను వాడకం చాలా పాపులర్ అయిన విషయం తెలిసిందే. అయితే, కర్ణాటక రాష్ట్రంలో జరగిన ఓ క్రైస్తవ వివాహం డ్రోన్ వాడకంకి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో విపర�
vaccine shots దేశవ్యాప్తంగా ఇవాళ(జనవరి-16,2020)ఉదయం కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా.. తొలి రోజు ముగిసేనాటికి 1,91,181 మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ ప్రక్రియలో 16,755 మ
Kashmiri-origin మరో మూడు రోజుల్లో డెమెక్రటిక్ నేత జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. అయితే, తన వైట్ హౌస్ టీమ్ లోకి కశ్మీరీ సంతతికి చెందిన సమీరా ఫజిలీని బైడెన్ సెలక్ట్ చేసుకున్నారు. యూఎస్ నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డిప్యూటీ డైరక్�
Delhi Zoo ఢిల్లీ జూలో శనివారం(జనవరి-16,2020) తొలి బర్ద్ ఫ్లూ కేసు నమోదైంది. నగరంలోని నేషనల్ జువాలాజికల్ పార్క్ లో గత సోమవారం పంజరంలో మృతిచెందిన గుడ్లగూబ మలద్వారం నుంచి, శ్వాస నాళం నుంచి, కంటి నుంచి స్వాబ్ను సేకరించి పరీక్షల నిమిత్తం భోపాల్లోన�
New coronavirus strain భారత్లో కొత్త రకం కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశంలో తాజాగా మరో ఇద్దరు కొత్త రకం కరోనా బారినపడ్డారు. దీంతో దేశంలో మొత్తం కొత్త రకం కరోనా బాధితుల సంఖ్య 116కు చేరినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా, బాధితులందరినీ నిర్బం