Home » Author »venkaiahnaidu
Donald Trump pledges ‘orderly’ transfer of power to Joe Biden on January 20 అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో మరో ఘట్టం ముగిసింది. డెమొక్రటిక్ నేత జో బైడెన్ను తదుపరి అధ్యక్షుడిగా, కమలా హారిస్ను ఉపాధ్యక్షురాలిగా కాంగ్రెస్(అమెరికా పార్లమెంట్) ధ్రువీకరించింది. ఎలక్టార్ కాలేజీ �
Bomb Explodes In Cow’s Mouth వేటగాళ్ల ఘాతుకానికి ఒడిశాలో మరో గోమాత తీవ్ర గాయాలపాలైంది. అడవి పందులను వేటాడేందుకు పొలాల్లో ఏర్పాటు చేసిన నాటు బాంబును ఆవు కొరికింది. దీంతో ఆవు నోరు పేలి చెల్లాచెదురైంది. బుధవారం(జనవరి-6,2021) గంజాం జిల్లా కెండుపాట్ గ్రామంలో ఈ ఘటన జర�
COVID vaccination: India to conduct second dry run in all districts on January 8 దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జనవరి-8న మరోసారి కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రై రస్ నిర్వహించేందుకు భారత్ సిద్దమైంది. కాగా,దేశ వ్యాప్తంగా జనవరి-13నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సిద్దమైనట్లు మంగళవారం కేంద్రఆరోగ్యశ�
Chinese Communist Party చైనీస్ కమ్యూనిస్టు పార్టీ శతవార్షికోత్సవానికి సన్నద్ధమవుతోంది. ఈ సమయంలో చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ కొత్త రూల్స్ ను ప్రవేశపెట్టింది. 9.2కోట్ల మంది సభ్యులున్న పార్టీ నిబంధనలకు మార్పులు చేసింది. ఇకపై పార్టీపై క్యాడర్ బహిరంగంగా అసమ్మ�
Nirav Modi’s sister పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కుంభకోణం కేసులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, డైమండ్ వ్యాపారి నీరవ్ మోడీ నేర చరిత్ర మూలంగా తమ జీవితాలు నాశనమైపోయాయంటూ,వృత్తిపరమైన జీవితాలు స్థంభించిపోయాయని నీరవ్ సోదరి పూర్�
Madhya Pradesh Bans Chicken Import కేరళ సహా ఇతర దక్షిణాది రాష్ట్రాల నుంచి చికెన్ దిగుమతులపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. బర్డ్ ఫ్లూ విస్తరణ నేపథ్యంలో శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. పదిరోజులపాటు ఈ నిషేధం కొనసాగు�
Ratan Tata’s car ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు చెందిన కారు నెంబర్ ప్లేట్ను ఫోర్జరీ చేసిన కేసులో ఓ మహిళను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై పోలీసులు తెలిపిన ప్రకారం… గీతాంజలి సామ్ షా అనే ఓ మహిళ తన బీఎండబ్యూ కారుకి…రతన్ టాటాకు చె�
Up Uttarakhand:లవ్ జిహాద్ అడ్డుకునేందుకని ఇటీవల పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు కఠిన చట్టాలు తెచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఆ చట్టాలను ప్రశ్నిస్తూ పిల్ దాఖలైంది. సెక్యూలర్ భావాలకు విరుద్ధంగా లవ్ జిహాద్ చట్టాలు ఉన్న
India detects total 71 cases of the new Covid-19 strain first seen in UK యూకేలో తొలిసాకిగా వెలుగుచూసిన కొత్త రకం కరోనా వైరస్..ఇప్పుడు భారత్ ను కూడా భయపెడుతోంది. భారత్ లో కూడా కొత్త రకం కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశంలో కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ కేసుల సంఖ్య 71కి చేరినట్లు �
Mehbooba Mufti అధికారంలో ఉండగా జమ్ము కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ చేసిన ఖర్చులపై ఆర్టీఐ ద్వారా కీలక విషయాలు వెల్లడయ్యాయి. 2018లో జనవరి నుంచి జూన్ మధ్య రూ.82 లక్షలు ఖర్చు చేశారని తెలిసింది. జమ్మూకశ్మీర్ కి చెందిన ఇనామ్ ఉన్ నబీ సౌదాగర్ అనే కార్యకర్త స�
CSIR-CCMB study కొవిడ్ ఆస్పత్రుల ఆవరణలోని గాలిలో కరోనా వైరస్ ఉన్నట్లు CSIR-CCMB అధ్యయనంలో తేలింది. కొవిడ్ బాధితులు ఉండే సమయం మేరకు గాలిలో వైరస్ ప్రభావం ఉన్నట్లు తేల్చింది. హైదరాబాద్, పంజాబ్ లోని మొహాలీలో శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు
కరోనా నివారణ కోసం అమెరికాకు చెందిన ఫైజర్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఓ పోర్చుగల్ నర్సు..వాక్సిన్ వేయించుకున్న 48 గంటల్లోనే చనిపోయింది. పోర్చుగల్ కి చెందిన సోనియా అసేవెడో(41)పోర్టోలోని పోర్చుగీసు ఇన్స్టిట్యూట్ ఆఫ
Union Budget పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి-29,2021న ప్రారంభమయ్యే అవకాశముంది. పార్లమెంటరీ వ్యవహారాలపై ఏర్పాటైన కేబినెట్ కమిటీ(CCPA).. ఈ మేరకు సిఫార్సు చేసినట్టు సమాచారం. తొలి దశలో జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు, రెండో దశలో మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు సభ స
UK PM Boris Johnson postpones India visit due to coronavirus crisis బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన వాయిదాపడింది. ప్రస్తుతం బ్రిటన్ లో కొత్త రకం కరోనా బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో బోరిస్ జాన్సన్ తన భారత పర్యటనను వాయిదావేసుకున్నారు. ఇవాళ ఉదయం బోరిస్ జాన్సన్ భారత ప్రధా�
Serum Institute, Bharat Biotech pledge కరోనా వ్యాక్సిన్ అంశంపై పుణెలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్లోని భారత్ బయోటెక్ సంస్థ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. సీరం సీఈవో ఆదర్ పూనావాలా, భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా మంగళవారం(జనవరి-5,2021) మీడియాకు ఓ �
Minister Quits Mamata Banerjee Cabinet :మరో నాలుగు నెలల్లో వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ అధికార తృణమూల్ కాంగ్రెస్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ సహాయ మంత్రి, మాజీ క్రికెటర్ లక్ష్మీ రతన్ శుక్లా తన పదవికి మంగళవారం రాజీనామ�
M K Stalin will never become CM మరికొన్ని నెలల్లో జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు అన్ని ప్రధాన పార్టీలు రెడీ అవుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం డీఎంకే ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ సమయంలో డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఎప్పటికీ తమిళనాడు ముఖ్యమం
Talks inconclusive as farmers adamant on repeal of laws నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం-రైతు సంఘాలకు మధ్య జరిగిన చర్చలు మరోసారి అసంపూర్ణంగానే ముగిశాయి. సాగు చట్టాల రద్దుపై రైతులు వెనక్కి తగ్గడం లేదు… చట్టాలను ఉపసంహరించుకునేందుకు కేంద్రం సముఖంగా లేకపోవడంతో ఇవాళ(జన�
Chinese firm bags contract భారత్ లో మరో కీలకమైన కాంట్రాక్టుని చైనా కంపెనీ దక్కించుకుంది. ఢిల్లీ-మీరట్ రిజినల్ రాపిడ్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్(RRTS)ప్రాజెక్టులోని 5.6కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ టన్నెల్(సొరంగం)అభివృద్ధి చేసే కాంట్రాక్టుని చైనా కంపెనీ “షాంఘై టన్నె�
Covid vaccine కరోనా కట్టడికోసం.. ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనికాతో కలిసి సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రూపొందించిన కోవిషీల్డ్కు, హైదరాబాద్ ప్రధానకేంద్రంగా పనిచేసే భారత్ బయోటెక్ కంపెనీ..ఐసీఎంఆర్ సహకారంతో అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ కు దేశంలో అత్యవస�