Home » Author »venkaiahnaidu
new chairman of the Railway Board రైల్వేబోర్డు కొత్త ఛైర్మన్ మరియు సీఈఓగా సునీత్ శర్మ నియమితులయ్యారు. ఈ మేరకు కేబినెట్ నియామక కమిటీ(CAA) గురువారం(డిసెంబర్-31,2020) ఆమోదం తెలిపింది. ప్రస్తుత ఛైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ పదవీ కాలం నేటితో (2020 డిసెంబరు 31) ముగియనుంది. దీం�
farmers remove barricades వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలతో రాజస్థాన్-హర్యాణా సరిహద్దు షాజహాన్పూర్లో ఉద్రిక్తత నెలకొంది. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు తెలిపేందుకు ట్రాక్టర్ ర్యాలీగా వెళ్తున్న రాజస్తాన్ రైతులను సరిహ
BJP’s Lone Kerala MLA Backs Resolution Against Farm Laws నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వం గురువారం(డిసెంబర్ 31) అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేసేందుకు గురువారం ప్రత్యేకంగా సమావేశమైన కేరళ అసెంబ్లీ… ముఖ్యమంత్రి పి
Mumbaikars can party after 11 pm ముంబై వాసులు డిసెంబర్-31న న్యూఇయర్ సెలబ్రేషన్స్ చేసుకునేందుకు అనుమతి లభించింది. కొత్త సంవత్సరంలోకి మరికన్ని గంటల్లో అడుగుపెడుతున్న నేపథ్యంలో ఇవాళ(డిసెంబర్-31,2020)రాత్రి 11గంటల తర్వాత అందరూ తమ తమ ఇళ్లల్లోనే న్యూ ఇయర్ పార్టీలు చేసుకు�
Pan-India Covid vaccination dry run కొవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీకి ముందస్తు ఏర్పాట్లు ముమ్మరం చేసింది కేంద్ర ప్రభుత్వం. జనవరి 2న దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రై రన్ నిర్వహించబడుతుందని కేంద్ర ఆరోగ్యమంత్ర�
Hindu temple destroyed పాకిస్తాన్ లో ఓ హిందూ ఆలయాన్ని ధ్వంసం చేశారు స్థానిక ముస్లింలు. బుధవారం(డిసెంబర్-30,2020) ఖైబర్ ఫంక్తువా రాష్ట్రంలోని ఖేరీ పట్టణంలోని ఓ ఆలయాన్ని స్థానిక ముస్లిం మతపెద్దల ఆధ్వర్యంలో 1000కిపైగా ఉన్న ఓ హింసాత్మక గుంపు ధ్వంసం చేసింది. ఆలయ గోడల
Massive explosion rocks Aden airport in Yemen; 16 dead, 60 injured మయెన్ దేశంలోని ఆడెన్ సిటీలోని విమానాశ్రయంలో బుధవారం(డిసెంబర్-30,2020) భారీ పేలుడు సంభవించింది. కొత్తగా ఏర్పాటైన కేబినెట్ మంత్రులతో వచ్చిన విమానం ల్యాండ్ అయిన కొద్దిసేపటికే అక్కడ పేలుడు జరిగిందని భద్రతా అధికారులు తెలిప
Talks With Farmers రైతు సంఘాల నేతలతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆరో దఫా జరిపిన చర్చలు మగిశాయి. ఐదు గంటలపాటు సాగిన చర్చలు ఎటూ తేలకుండానే అసంపూర్తిగా ముగిశాయి. దీంతో అపరిష్కృత అంశాలపై జనవరి 4న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. రైతులు డిమాండ్ చేస్తున్నట్లు
Bihar CM on RJD leader Shyam Rajak’s claim బీహార్ రాజకీయాలు ఆశక్తికరంగా మారాయి. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్లో ఆరుగురు జేడీయూ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరి నితీశ్కు షాక్ ఇచ్చారు. ఈ సంగతి మరువక ముందు ఆయన సొంత రాష్ట్రం బీహార్లోనే ఎదురుగాలి మొదలైనట్లు కనిపిస్తున్నది. రా�
Goa govt’s law department gives nod for ganja cultivation గంజాయి సాగుచేసేందుకు గోవా ప్రభుత్వం అనుమతిచ్చింది. ఔషధ ప్రయోజనాల కోసం పరిమితస్థాయిలో మారిజువానా(గంజాయి)సాగుచేసేందుకు అనుమతించాలని ఆరోగ్యశాఖ చేసిన ప్రతిపాదనకు తమ డిపార్ట్మెంట్ అనుమతిచ్చినట్లు గోవా న్యాయశాఖ మంత్ర
Ministers Share Farmers’ Langar Food, Delivered In Van నూతన వ్యవసాయ చట్టాలపై ఇవాళ(డిసెంబర్-30,2020)ఆరోసారి ఢిల్లీలోని విజ్ణాన్ భవన్ లో 40 సంఘాల రైతు నేతలతో కేంద్రం జరుపుతోంది. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని ఈ సందర్భంగా రైతు సంఘాల నేతలు డిమాండ్ చేయగా… చట్టాలను రద్దు చేస�
west bengal governor:వెస్ట్ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ కర్..రాజ్యాంగ పరిరక్షణలో గవర్నర్ వైఫల్యం చెందారని, తక్షణమే ఆయనను పదవి నుంచి తొలగించాలంటూ ఐదుగరు తృణమూల్ కాంగ్రెస్(TMC) పార్టీ ఎంపీలు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తా�
California nurse ఫైజర్ కంపెనీ డెవలప్ చేసిన కరోనా వ్యాక్సిన్ ను అమెరికాలో అత్యవసర వినియోగానికి ఇటీవల ఆమోదం లభించిన తెలిపిన విషయం తెలిసిందే. అయితే,ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న వారం రోజుల తర్వాత 45 ఏళ్ల ఓ మగ నర్సుకు కరోనా పాజిటివ్ గా తేలింది. కాలిఫోర్నియా
ceasefire violations by Pakistan in 2020 నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడుతూనే ఉంది దాయాది దేశం. ఎల్ఓసీ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న ఫార్వర్డ్ పోస్టులు, గ్రామాలను పాకిస్థాన్ లక్ష్యంగా చేసుకుని కాల్పులకు పాల్పడుతోంది. 2020లో నియంత్రణ రేఖ వెంబడి 5,100సార్లు పాకి
Sharad Pawar Faults Centre నూతన వ్యవసాయ చట్టాలకు దేశరాజధాని సరిహద్దుల్లో రైతులు ఉద్రిక్తంగా ఆందోళన కొనసాగిస్తున్న నేపథ్యంలో కేంద్రంపై NCP అధినేత శరద్ పవార్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రాలను సంప్రదించకుండా మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారని.. అందువల్లే �
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో సమస్యలను పరిష్కరించేందుకు బుధవారం(డిసెంబర్-30,2020)మధ్యాహ్నాం ఢిల్లీలోని విజ్ణాన్ భవన్ లో ఆరోసారి చర్చలకు ఆహ్వానించిన కేంద్రంతో భేటీ కావడానికి అంగీకరించారు రైతు
Meditation study ధ్యానం మరియు ఆధ్యాత్మిక జ్ఞానోదయం…. అహాన్ని ప్రేరేపించడం ద్వారా “ఆధిపత్య భావాలను” పెంచుతాయని ఓ అధ్యయనంలో తేలింది. దాదాపు 4,000 మంది ప్రశ్నపత్రాలను అధ్యయనం చేస్తున్న డచ్ నిపుణులు… ధ్యానం వంటి ఆధ్యాత్మిక శిక్షణ మరియు’ఆధ్యాత్మిక �
Vaccines will work against the variants detected in UK and South Africa కొత్త రకం కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. భారత్ లో కూడా కొత్త రకం కేసులు నమోదయ్యాయి. అయితే ఆ వేరియంట్ కన్నా మరింత ప్రాణాంతకమైన కరోనా రకాలు ఇండియాలోనూ మ్యుటే
Tension in NDA camp గత వారం అరుణాచల్ ప్రదేశ్ లో 6గురు జేడీయూ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఈ పరిణామం బీహార్ లోని జేడీయూ-బీజేపీ స్నేహబంధంపై ప్రభావం చూపే అవకాశమున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఓ రాష్ట్రంలో భాగస్వామ్య పక్షంగా ఉండి మర
dual front airbags mandatory అన్ని కార్లల్లో ముందు సీట్ల ప్రయాణీకుల వైపు కూడా ఎయిర్బ్యాగులు తప్పనిసరి అని కేంద్ర రహదారి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ మంగళవారం(డిసెంబర్-29,2020) ప్రతిపాదించింది. గతంలో అన్ని కార్లలోని డ్రైవింగ్ సీటుకి ఎయిర్ బ్యాగ్ ని తప్పనిసరి చేస