Home » Author »venkaiahnaidu
Let farm laws be implemented for two years నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తోన్న రైతులు..చర్చలకు ముందుకురావాలని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ విజ్ణప్తి చేశారు. నూతన చట్టాలకు లాభదాయకంగా లేవు అని రైతులు అనుకుంటే..ఆ చట్టాలకు ప్రభుత్వం సవరణలు చేస్త
JD(U) suffers setback in Arunachal అరుణాచల్ ప్రదేశ్ లో జేడీయూ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జేడీయూకి 7గురు ఎమ్మెల్యేలు ఉన్న విషయం తెలిసిందే. అయితే వీరిలో ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. అంతేకాకుండా పీపుల్స్ పార్టీ ఆఫ్ అరు�
TMC more dangerous virus than COVID-19 తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)పై బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. టీఎంసీని వైరస్ తో పోల్చారు దిలీప్ ఘోష్. కోవిడ్-19 కంటే టీఎంసీ ప్రమాదకరమైన వైరస్ అని అన్నారు. టీఎంసీ కరోనా కంటే ప్రమాదకరమైందన్న ఆయన.. వచ్
Suspected Chinese spy ‘honey-trapped’ top US politicians అమెరికాలోని ముఖ్యమైన రాజకీయనాయకులపై.. చైనా హనీట్రాప్ కి పాల్పడినట్లు సమచారం. ఓ చైనా మహిళ…మేయర్లు,ఎంపీలు వంటి ముఖ్యమైన అమెరికా రాజకీయనాయకులే లక్ష్యంగా హై ప్రొఫైల్ హనీ ట్రాప్ కి పాల్పడినట్లు యూఎస్ ఇంటెలిజెన్స్ అధి
Kolkata’s Dakshineswar Metro దక్షిణేశ్వర్ లోని కాళీ మాత ఆలయం వరకు నిర్మించిన కోల్ కతా మెట్రో రైలు తొలి ట్రయల్ రన్ ను బుధవారం(డిసెంబర్-23,2020) భారతీయ రైల్వే విజయవంతంగా నిర్వహించింది. నోపరా నుంచి దక్షిణేశ్వర్ వరకు 4 కిలోమీటర్లు మేర ఈ ట్రయల్ రన్ చేపట్టారు అధి�
24 passengers test Covid positive సెప్టెంబర్ లో బ్రిటన్ లో తొలిసారిగా వెలుగులోకి వచ్చిన కొత్త రకం కరోనా వైరస్ పై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ కొత్తరకం కరోనా వైరస్ ఒకరి నుంచి ఒకరికి సులభంగా వ్యాపిస్తోందని…ఇప్పటి వైరస్ క�
Class 10, 12 board exams వెస్ట్ బెంగాల్ విద్యాశాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ లో 10,12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ ని జూన్ లో ఒకదాని తర్వాత ఒకటి నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి పార్థ చటర్జీ బుధవారం(డిసెంబర్-23,2020)తెలిపారు. వచ్చే ఏడాది జూన్ లో 10వ తరగతి(మ�
Mamata speaks to farmers నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులోని సింఘు బోర్డర్ వద్ద ఉద్యమిస్తున్న రైతులతో టీఎంసీ అధినేత్రి,వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మంగళవారం ఫోన్లో మాట్లాడారు. ఆందోళనకు తమ మద్దతు ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. ఇవాళ(డి
Mehbooba Mufti మంగళవారం విడుదలైన జమ్మూకశ్మీర్ స్థానిక ఎన్నికల ఫలితాలు చాలా ఉత్సాహభరింతంగా ఉన్నాయని ఓ ఇంటర్వ్యూలో పీడీపీ అధినేత్రి,మాజీ సీఎం మొహబూబా ముఫ్తీ అన్నారు. అయితే,అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఏడు ప్రధాన కశ్మీర్ పార్టీల “గుప్కర్ కూటమి”తరపు�
Army chief General Naravane visits forward areas ఆర్మీ చీఫ్ ఎమ్ఎమ్ నరవాణే ఇవాళ(డిసెంబర్-23,2020) తూర్పు లడఖ్ లోని అత్యంత ఎత్తైన రేచిన్ లా సహా పలు ఫార్వార్డ్ ఏరియాలను సందర్శించారు. ఫార్వార్డ్ ఏరియాల్లో విధులు నిర్వహిస్తున్న జవాన్లతో ఆర్మీ చీఫ్ మాట్లాడారు. ఇదే అశక్తి,ఉత్సాహంతో
BJP worker murdered వెస్ట్ బెంగాల్ లో పట్టపగలో ఓ బీజేపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో నార్త్ 24 పరగణాస్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. చనిపోయిన బీజేపీ కార్యకర్తని అశోక్ సర్థార్ గా గుర్తించారు పోలీసులు. అశోక్ నార్
Pollution deaths in India Lancent 2019లో ఎయిర్ పొల్యూషన్ కారణంగా 16లక్షల 70వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు “ది లాన్సెంట్” ఓ రిపోర్ట్ లో పేర్కొంది. 2017 కన్నా 2019లోనే ఎక్కువమంది విషపూరిత గాలి కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా అధికంగా పొల్యూష�
No board exams in January or February మంగళవారం(డిసెంబర్-22,2020)దేశవ్యాప్తంగా విద్యార్థులు, టీచర్లతో ఆన్లైన్లో సమావేశం నిర్వహించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోక్రియాల్.. ఫిబ్రవరి 2021 వరకు 10,12వ తరగతి బోర్డు పరీక్షలు నిర్వహించబోమని స్పష్టం చేశారు. బోర్డు ఎగ్జామ్స్ �
U.S. loses one life every 33 seconds to COVID-19 గత వారం అమెరికాలో ప్రతి 33 సెకండ్లకు ఒక కరోనా మరణం నమోదైనట్లు అక్కడి అధికారులు తెలిపారు. గత వారంలో మొత్తంగా 18,000కు పైగా కోవిడ్ మరణాలు అమెరికాలో నమోదయ్యాయి. అంతుకుందు వారంకంటే రికార్డు స్థాయిలో గతవారం 6.7శాతం కోవిడ్ మరణాలు ప�
Covid Strain Found In UK Not Seen In India సెప్టెంబర్ లో బ్రిటన్ లో తొలిసారిగా వెలుగులోకి వచ్చిన కొత్త రకం కరోనా వైరస్ పై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ కొత్తరకం కరోనా వైరస్ ఒకరి నుంచి ఒకరికి సులభంగా వ్యాపిస్తోందని…ఇప్పటి వై�
Modi at Aligarh Muslim University centenary celebrations ఉత్తరప్రదేశ్లోని అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ(AMU) శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 100 ఏళ్లు పూర్తి చేసుకున్న AMUపై ప్రధాని ప్రశంసలు కురిపించారు. AMUని”మిని ఇండియా”�
BJP Leads in Jammu నవంబర్-28 నుంచి డిసెంబరు-19 వరకు 8 దశల్లోజమ్ముకశ్మీర్ లో జరిగిన జిల్లాభివృద్ధి మండలి (DDC) ఎన్నికలు ఈ నెల 19తో ముగిసిన విషయం తెలిసిందే. మొత్తం 20 జిల్లాల్లో 280 డీడీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 2,178 మంది అభ్యర్తులు డీడీసీ ఎన్నికల్లో పోటీ చేశారు. �
Eight passengers from UK test Covid-19 positive ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కొత్తరకం కరోనా వైరస్ కేసులు వెలుగులోకి వస్తున్న సమయంలో బ్రిటన్ నుంచి భారత్కు వచ్చిన పలువురికి కొవిడ్ పాజిటివ్ గా నిర్ధరణ అయింది. యూకే నుంచి భారత్ కు వచ్చిన ప్రయాణికులు, సిబ్బందిలో ఎనిమిది �
Baba Ka Dhaba Owner సోషల్ మీడియా ద్వారా గుర్తింపు పొందిన ‘బాబా కా దాబా’ వృద్ధ దంపతులు కాంతి ప్రసాద్ (80), బదామి దేవి..ఇవాళ(డిసెంబర్-21,2020) న్యూఢిల్లీలోని మాల్వియా నగర్ లో కొత్త రెస్టారెంట్ను ప్రారంభించారు. నాలుగు నెలల క్రితం కాంతా ప్రసాద్ వీడియో వైరల్ �
India’s leopard population increases భారత్ లో చిరుతపులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. నాలుగేళ్లలో చిరుత పులుల సంఖ్య 60శాతం పెరిగింది. 2014లో చిరుత పులుల సంఖ్య 8,000 ఉండగా…2018నాటికి వాటి సంఖ్య 12,852కి చేరిందని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్ తెలిపారు. సోమవారం