Home » Author »venkaiahnaidu
Jharkhand CM ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ పై ముంబైకి చెందిన ఓ మోడల్ చేసిన అత్యాచార ఆరోపణలను సుమోటోగా స్వీకరించింది జాతీయ మహిళా కమిషన్. 2013లో నమోదైన కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇవ్వాలని మహారాష్ట్ర డీజీపీకి లేఖ రాసింది. సామాజిక మాధ్యమాల్లో �
TMC leaders resign మరో4-5నెలల్లో 294స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బెంగాల్లో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. రాజీనామాల పర్వంతో బంగాల్ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. శాసనసభ ఎన్నికలకు ముందు అధికార తృణమూల్ కాంగ్ర
Rahul Gandhi criticises PM Cares Fund పీఎం కేర్స్ ఫండ్ విషయమై మోడీ సర్కార్ పై మరోమారు విరుచుకుపడ్డారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. పీఎం కేర్స్ ప్రభుత్వ నిధా? ప్రైవేటు నిధా? అనే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదన్న వార్తాకథనాలపై రాహుల్ గాంధీ ట్విట్టర్ �
India, Bangladesh restore pre-1965 rail link బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, భారత ప్రధాని నరేంద్ర మోడీ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. కరోనా నేపథ్యంలో చర్చలు వర్చువల్ గా జరిగాయి. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ…”పొరుగు దేశాలే ప్రథమం” అన్న భారత విధానంలో బంగ్లాదేశ్ కు ప
High drama in Delhi Assembly 22 రోజులుగా దేశ రాజధాని సరిహద్దుల్లో అన్నదాతల ఆందోళనలకు కారణమైన నూతన వ్యవసాయ చట్టాల కాపీలను ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు చించివేయడంతో ఇవాళ(డిసెంబర్-17,2020)ఢిల్లీ అసెంబ్లీలో హైడ్రామా చోటుచేసుకుంది. ఒక్కరోజు సెషన్ అసెంబ్లీ సమావేశాలు �
French President అమెరికా అధ్యక్షుడు ట్రంప్,బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల అధ్యక్షులు,ప్రభుతాధినేతలు కరోనా బారినపడిన పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలో ఫ్రాన్స్ అధ్యక్షుడు చేరారు. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్య�
Farmer Protesting Near Delhi Border Dies నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనలు 22రోజూ కొనసాగుతున్నాయి. అయితే,ఢిల్లీ-హర్యాణా సింఘూ సరిహద్దు వద్ద ఆందోళనలు చేస్తున్న రైతుల్లో ఇవాళ(డిసెంబర్-17,2020) మరొకరు ప్రాణాలు కోల్పోయారు.
Congress members walk out of Defence Parliamentary panel meeting రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నాయకులు ఇవాళ(డిసెంబర్-16,2020)ఢిఫెన్స్ పార్లమెంటరీ కమిటీ మీటింగ్ నుంచి వాకౌట్ చేశారు. ముఖ్యమైన జాతీయ భద్రత ఇష్యూకి బదులుగా భద్రతా దళాల యూనిఫాం గురించి చర్చించడంతో ప్యానల్ సమయం వృద్ధా అవుతుందన�
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనలు 21రోజూ కొనసాగుతున్నాయి. అయితే,బుధవారం(డిసెంబర్-16,2020)సాయంత్రం ఢిల్లీ- సింఘూ సరిహద్దులో 65ఏళ్ల వయస్సున్న ఓ సిక్కు మత ప్రచారకర్త తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చ�
Aligarh Muslim University ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ శతాబ్ది వేడుకల్లో చీఫ్ గెస్ట్ గా భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాల్గొననున్నారు. డిసెంబర్-22న జరుగనున్న అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ శతాబ్ది వేడుకల్లో ముఖ్య అతిధిగా వీడియో కాన్�
Suvendu Adhikari Quits As MLA త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వెస్ట్ బెంగాల్ లో ఇప్పటికే ఎన్నికల వేడి తారాస్థాయిలో రాజుకుంది. ఎలాగైనా సరే రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టేందుకు బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ, శాసనసభ ఎన్ని
అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికవడం పట్ట తామేమీ సంబరపడిపోవడం లేదని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ తెలిపారు. అయితే, మళ్లీ వైట్ హౌస్ లోకి అడుగుపెట్టేందుకు వీల్లేకుండా ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయినందుకు చాలా చాలా సంతోషంగా ఉందని తెలిపారు. బ
Cabinet gives nod to next round of spectrum auction స్పెక్ట్రం వేలం విషయంలో కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 5జీ స్పెక్ట్రం వేలానికి గురువారం(డిసెంబర్-16,2020)కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ స్పష్టం చేశారు. 20 సంవత్సరాల వ్యాలిడిటీ పీరియ�
Muslim voters not your jagir వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ఏఐఎంఐఎం చీఫ్,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ముస్లింలను విభజించడానికి కోట్లు ఖర్చు పెట్టి బీజేపీ..హైదరాబాద్ నుంచి బెంగాల్ కి ఒక పార్టీని తీసుకొచ్చిందని, బీహార్లో �
RK MATH SPOKEN ENGLISH CLASES రామకృష్ణ మఠం హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో అతి త్వరలో స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు ప్రారంభం కానున్నాయి. జనవరి-9 2021 నుండి బేసిక్,జూనియర్ స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు ఆన్లైన్ ద్వారా ప్రారంభం కానున్నట్లు నిర్వాహాకులు తెలిపారు. ఈ
నూతన వ్యవసాయ చట్టాల రద్దుకు డిమాండ్ చేస్తూ 20 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే,అన్నదాతల ఆందోళనల కారణంగా రోజుకు దాదాపు రూ. 3,500 కోట్ల నష్టం వాటిల్లుతోందని అసోచామ్ తెలిపింది.
దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీ,ఎన్ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(JEE Main- 2021)పరీక్ష షెడ్యూల్ ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)విడుదల చేసింది. దేశంలో కరోనాతో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అనేక అంశాలను పరిగణల�
Ayush Doctors Can’t Prescribe Covid Medicines ఆయుష్, హోమియోపతి డాక్టర్లు ప్రాణాంతకమైన కరోనావైరస్ ట్రీట్మెంట్ కి మందులు సూచించడం గానీ లేదా వాటిని ప్రచారం(prescribe or advertise)చేయడం గానీ చేయకూడదని మంగళవారం(డిసెంబర్-15,2020)సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇటువంటి ప్రిస్క్రిప్షన్లను నిషే
Covid-19 vaccination దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమంకి సంబంధించి రాష్ట్రాలకు సోమవారం(డిసెంబర్-14,2020) కేంద్ర ప్రభుత్వం 133 పేజీల గైడ్ లైన్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తొలి ప్రాధాన్యం కింద కరోనా ముప్పు అధికంగా ఉండే వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార�
Oppn misleading farmers గుజరాత్ సరిహద్దు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు మంగళవారం(డిసెంబర్-15,2020) ప్రధానమంత్రి నరేంద్రమోడీ శంకుస్థాపన చేశారు. మోడీ శంకుస్థాపన చేసిన వాటిలో… కచ్ లో ప్రపంచంలోనే అతిపెద్ద హైబ్రిడ్ పునరుత్పాదక ఇంధన