Home » Author »venkaiahnaidu
Pfizer Covid Vaccine Gets US Experts Nod కరోనా వైరస్ నియంత్రణ కోసం ఫార్మా దిగ్గజ సంస్థలు “ఫైజర్-బయోఎన్ టెక్” కలిసి డెవలప్ చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అమెరికా అనుమతి ఇచ్చింది. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA)కు చెందిన నిపుణుల కమి�
Strong possibility of no trade deal with EU – PM బ్రెగ్జిట్ అనంతరం బ్రిటన్-ఈయూల మధ్య జరుగుతున్న చర్చలపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కీలక వ్యాఖ్యలు చేశారు. యూరోపియన్ యూనియన్తో ఎలాంటి ట్రేడ్ డీల్ లేకుండానే బ్రెగ్జిట్ (బ్రిటన్ ఎగ్జిట్) జరిగే అవకాశాలు చాలా ఎ�
CM Bhupesh Baghel on TS Singh Deo’s comment: Will resign if high-command asks ఛత్తీస్ ఘడ్ అధికార పార్టీలో అంతర్గత విభేదాలు ముదురుతున్నట్లు తెలుస్తోంది. సీఎం భూపేశ్ బఘేల్, ఆరోగ్యమంత్రి టీఎస్ సింగ్ దేవ్ మధ్య విభేదాలు మొదలయ్యాయన్న వార్తలతో.. సీఎం పీఠంపై అనిశ్చితి నెలకొంది. శుక్రవారం ఓ ఇ�
BJP’s Farm Laws Campaign Amid Pushback నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనలు 16వ రోజుకి చేరుకున్నాయి. అయితే చట్టాలల్లో సవరణలకు బుధవారం కేంద్రం రాతపూర్వకంగా ప్రతిపాదనలు పంపగా… రైతలు వాటని తిరస్కరించారు. సవరణలు వద్దు చ�
Bharatiya Kisan Union moves Supreme Court against farm laws నూతన వ్యవసాయ చట్టాలను సవాల్ చేస్తూ రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కొత్త చట్టాల వల్ల రైతులు కార్పొరేట్లకు బలవుతారని,తక్షణమే ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని గురువారం(డిసెంబర్-11,2020)భారతీయ కిసాన్ య�
Education Minister Ramesh Pokhriyal మెడిసిన్ విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ 2021 పరీక్షను రద్దు చేసే అవకాశం లేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ చెప్పారు. 2021లో ఏ పరీక్షను కూడా రద్దు చేసే ఆలోచన లేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ స్పష్టం
9 newborns die in Kota hospital రాజస్తాన్ రాష్ట్రంలోని కోటా సిటీలోని ప్రభుత్వ హాస్పిటల్ లో మరోసారి పిల్లల మరణాలు కలకలం సృష్టించాయి. జేకే లొన్ హాస్పిటల్ లో కొన్ని గంటల వ్యవధిలోనే తొమ్మిది మంది పసికందులు మృతి చెందినట్లు గురువారం అధికారులు తెలిపారు. కాగా, గతే�
Who’s behind farmers’ protest? Tomar, Goyal ask media to investigate వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన చేస్తున్న రైతుల వెనక ఎవరున్నారో మీడియా కనిపెట్టాలని కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఈ విషయంపై దర్యాప్తు చేయాలని మీడియాకు
Congress about the new Parliament building దేశ రాజధానిలో నూతన పార్లమెంట్ భవనానికి నూతన పార్లమెంట్ భవన నిర్మాణానికి గురువారం (డిసెంబర్-10,2020) ప్రధానమంత్రి మోడీ భూమి పూజ చేయడంపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో స్పందించింది. సెంట్రల్ విస్తా పేరిట విలాసవంతమైన ప్యాలెస్ నిర్మించు�
Sharad Pawar Emerges Frontrunner to be Next UPA Chairperson యూపీఏ చైర్ పర్శన్ గా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఎన్నిక కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత యూపీఏ చైర్మన్ గా సోనియా గాంధీ తన బాధ్యతలను వేరొకరికి అప్పగించి రిటైర్మెంట్ తీసుకోవాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ
AAP alleges BJP attacked Manish Sisodia’s house ఆమ్ ఆద్మీ-బీజేపీ మధ్య మాటల తూటాలు పేలాయి. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. గురువారం ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంటిపై బీజేపీ గూండాలు దాడికి పాల్పడ్డారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఢిల్లీ పోలీసుల సహకార
Union Agriculture Minister Narendra Singh Tomar నూతన వ్యవసాయ చట్టాలపై రైతులతో చర్చలు జరిపేందుకు కేంద్రం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు. కేంద్రానికి ఎలాంటి అహంకారం లేదని,ప్రతి అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం �
BJP Chief JP Nadda On Attack In Bengalమమత సర్కార్ పై భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. బెంగాల్లో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు, అసహనానికి త్వరలోనే తెరపడనుందని, తృణముల్ ప్రభుత్వ ఆటవిక రాజ్యం ఇంకా ఎంతో కాలం కొనస
Famous Hindi poet Manglesh Dabral passes away ప్రముఖ హిందీ కవి, జర్నలిస్టు మంగ్లేశ్ దబ్రాల్ కన్నుమూశారు. ఇటీవల కరోనా బారినపడిన ఆయన ఢిల్లీ ఎయిమ్స్ లో ట్రీట్మెంట్ పొందుతూ బుధవారం(డిసెంబర్-9,2020) రాత్రి తుదిశ్వాస విడిచారు. ఉత్తరాఖండ్లోని ఓ కుగ్రామంలో జన్మించిన మంగ్లేశ్�
KarnatakaPasses Anti-Slaughter Bill In Assembly కర్ణాటకలో గోవధను నిషేధించేందుకు ప్రవేశపెట్టిన ‘ప్రివెన్షన్ ఆఫ్ స్లాటర్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ కాటిల్ బిల్-2020’ను బుధవారం(డిసెంబర్-9,2020)ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. రాష్ట్రంలో ఎక్కడైనా, ఎవరైనా గోవులను చంపినా, హ�
Actress Konidela Niharika Marriage Photos
Eluru ‘mystery’ illness ఏలూరు ప్రజలను అంతుచిక్కని వ్యాధి కలవరపెడుతోంది. ఇప్పటివరకు ఏలూరులో 550 మందిని పైగా ప్రభావితం చేసిన అంతుచిక్కని వ్యాధిపై దర్యాప్తు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ అధికారులు ఓ కీలక విషయాన్ని కనుగొన్నారు. కోవిడ్ -19 పారిశుధ్య చర్యల�
Oppn Delegation Meets President నూతన వ్యవసాయ చట్టాలను మోడీ సర్కార్ ఉపసంహరించుకోవాల్సిందేనని విపక్షాలు తేల్చిచెప్పాయి. రైతుల ఆందోళనలు ఉద్ధృతంగా సాగుతున్న తరుణంలో ఇవాళ(డిసెంబర్-9,2020) విపక్ష పార్టీలకు చెందిన 5గురు సభ్యుల బృందం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో భ�
Cabinet gives nod దేశంలో భారీ వైఫై నెట్ వర్క్ ని లాంఛ్ చేయాలన్న కేంద్రం ఫ్లాన్ కు బుధవారం(డిసెంబర్-9,2020)కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పబ్లిక్ డేటా ఆఫీసుల నుంచి ఎటువంటి లైసెన్స్ ఫీజు వసూలు చేయకుండా వాటి ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలకు ఉచితంగా వైఫై సేవలు అ
Hyderabad to have non-stop flight to the US జనవరి-15నుంచి హైదరాబాద్ నుంచి అమెరికాకు డెరెక్ట్ ఫైట్ సర్వీసు అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ నుంచి చికాగో వరకు నాన్ ఎయిర్ ఇండియా ఫైట్ సర్వీసు జనవరి-15నుంచి అందుబాటులోకి రానుంది. బోయింగ్ 777-200 విమానాన్ని ఈ సర్వీసు కోసం ఉపయోగించన