Home » Author »venkaiahnaidu
US warns India:బగత నెలలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన జో బైడెన్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి కొన్ని రోజుల ముందు ట్రంప్ సర్కార్ భారత్ కు వార్నింగ్ ఇచ్చింది. రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేయకూడదని ఇండియాతోపాటు
AAP to contest 2022 UP assembly elections ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత,ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. 2022లో జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయనున్నట్లు మంగళవారం(డిసెంబర్-15,2020)అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఉత్తరప్రదేశ�
చైనా దొంగబుద్ధి మరోసారి ఆధారాలతో సహా బయటపడింది.షాంఘైలో వివిధ దేశాల ఎంబసీల కేంద్రంగా చైనా సాగించిన కుట్ర బయటపడింది. ఆస్ట్రేలియా మీడియా బయటపెట్టిన రిపోర్టుల ప్రకారం…తన కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తల ద్వారా విదేశాల కాన్సులేట్లు మరియు కరోన
Oxford’s Covid vaccine ‘pretty likely’ to be rolled out BEFORE Christmas క్రిస్మస్ కంటే ముందే 40లక్షల డోసులతో ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనికా కరోనా వ్యాక్సిన్ బ్రిటన్ లో అందుబాటులోకి వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. క్రిస్మస్ కంటే ముందే ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ వినియోగానికి అనుమతి లభించే
How will Indians be vaccinated for COVID-19? Govt issues detailed guidelines దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమంకి సంబంధించిన గైడ్ లైన్స్ ను కేంద్ర ప్రభుత్వం సోమవారం(డిసెంబర్-14,2020) విడుదల చేసింది. డిజిటల్ ప్లాట్ఫాం కొవిడ్ వాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ (CO-WIN) ద్వారా లబ్ధిదారుల�
భద్రతాపరంగా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ స్పష్టం చేశారు. కోల్కతాలో.. జీఆర్ఎస్ఈ(గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్) యార్డ్ నుంచి 17-A ప్రాజెక్టుల�
Kailash Vijayvargiya security బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ, పార్టీ వెస్ట్ బెంగాల్ ఇన్ఛార్జి కైలాష్ విజయవర్గియా భద్రతను అప్ గ్రేడ్ చేసింది కేంద్ర హోంశాఖ. డిసెంబర్-10న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బెంగాల్ పర్యటన సందర్భంగా డైమండ్ హార్బర్ కు వెళుతుండగా ఆ�
Nine-Year-Old Gwalior Girl Plays Piano For Six Hours During Brain Surgery పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఇంజక్షన్ అంటే భయమే. అలాంటిది సర్జరీ అంటే ఇంకెంత భయం, ఆందోళన ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ధైర్యవంతుల్లో కూడా చిన్నపాటి ఆందోళన సహజం. అయితే, మధ్యప్రదేశ్ కి చెందిన ఓ 9ఏళ్ల చిన్నారి మాత�
ఓ వైపు అనేక దేశాలు తమ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతుంటే జర్మనీ మాత్రం మరోసారి దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించేందుకు రెడీ అయింది. కరోనావైరస్ కట్టడిలో భాగంగా డిసెంబర్ 16 నుంచి జనవరి 10 వరకు కఠినమైన దేశవ్యాప్త
bus overturns near Odisha’s Kalahandi district ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం(డిసెంబర్-13,2020)ఒడిశాలోని కలహండి జిల్లా ధర్మాఘర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు కోక్సొర ప్రాంతంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 40 మంది ప్రయా�
BJP Campaign Shikara Overturns In Dal Lake శ్రీనగర్ లోని ప్రసిద్ధ దాల్ సరస్సులో ఆదివారం(డిసెంబర్-13,2020) బీజేపీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. బీజేపీ కార్యకర్తల పడవ బోల్తాపడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న బీజేపీ కార్యకర్తలతో పాటు పలువురు జర్నలి�
Two Pakistani terrorists killed జమ్ముకశ్మీర్లోని ఫూంచ్ జిల్లాలో ఆదివారం(డిసెంబర్-13,2020)భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో పాకిస్థాన్కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరొక ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నట్లు జమ్మూకశ్మీర్ పోలీసులు చె
Republic TV CEO Arrested రిపబ్లిక్ టీవీ సీఈవో వికాస్ ఖంచందానీని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ (TRP) స్కామ్ లో హస్తం ఉందనే ఆరోపణలపై వికాస్ ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, మహారాష్ట్ర పోలీసుల నుంచి తమ ఉద్యోగులకు,తమ గ్రూప్ కి రక్�
JP Nadda Tests Positive For Coronavirus ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే సీఎంలు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా కోవిడ్ బారినపడుతున్నారు. తాజాగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని నడ్డానే స్వయంగా �
Farmer leaders hunger strike tomorrow నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనలు 18వ రోజుకు చేరుకున్నాయి. నూతన సాగు చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ సరిహద్దులో ఎముకలు కొరికే చలిలోనూ అన్నదాతలు ఆందోళన కొనసాగిస్తున్నారు. కా
Coronavirus vaccination in India may start in January భారత్ లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జనవరి2021లో ప్రారంభమయ్యే అవకాశముందని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(SII)సీఈవో అదర్ పూనావాలా తెలిపారు. శనివారం ది ఎకనామిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ లో పాల్గొన్న అదర్ పూనావాలా మాట�
Samsung to move key production unit from China to Noida సౌత్ కొరియా టెక్ దిగ్గజం “శామ్సంగ్” చైనాకు గట్టి షాక్ ఇచ్చింది. చైనాలోని తమ “మొబైల్, ఐటీ డిస్ప్లే” ప్రొడక్షన్ యూనిట్ ను భారత్ లోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాకి తరలించిందేందుకు శామ్సంగ్ సిద్ధమైంది. ఈ విషయ
Meghalaya Chief Minister Tests Positive For COVID-19 ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే సీఎంలు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా కోవిడ్ బారినపడుతున్నారు. తాజాగా మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా వైరస్ సోకినట్టు శుక్రవారం(డిసెంబర్-11
2 BTP MLAs withdraw support రాజస్తాన్ రాజకీయాల్లో మరోసారి అలజడి మొదలైంది. భారతీయ ట్రైబల్ పార్టీ(BTP)కి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు రాజస్తాన్లోని గహ్లోత్ ప్రభుత్వానికి తమ మద్దుతు ఉపసంహరించుకున్నారు. పంచాయితీ ఎన్నికల్లో బీజేపీ గెలవడంతో కాంగ్రెస్ ప్రభుత్�
Maharashtra Government issues dress code at work ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక డ్రెస్ కోడ్ ప్రవేశపెడుతూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సెక్రటేరియట్,ప్రభుత్వ కార్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు జీన్స్ ప్యాంట్, టీ షర్ట్ ధరించి రావడంపై మహా ప్రభుత్వం నిషే�