Home » Author »venkaiahnaidu
Serum Institute of India, Bharat Biotech proposal for emergency COVID-19 vaccine use not approved due to inadequate data భారత ప్రజలు కరోనా వ్యాక్సిన్ కోసం మరికొద్ది నెలల వేచి చూడక తప్పేలా లేనట్లు కనిపిస్తోంది. తాము డెవలప్ చేస్తోన్న కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతినివ్వాలంటూ ఫైజర్, సీరం, భారత్ బయోటెక�
Your Take-Home Salary May Reduce 2021 ఏప్రిల్ నుంచి ఉద్యోగుల టేక్ హోమ్ శాలరీ తగ్గిపోయే అవకాశం ఉంది. కొత్త వేతన నిబంధన కింద డ్రాఫ్ట్ రూల్స్ ని ప్రభుత్వం నోటీఫై చేశాక కంపెనీలు అన్నీ “పే ప్యాకేజీలు”ని పునరుద్ధరించాల్సిన అవసరమున్న నేపథ్యంలో వచ్చే ఆర్థికసంవత్సరం �
Free mobile app Co-WIN to self-register for Covid-19 vaccine భారత్ లో మరికొద్ది రోజుల్లోనే కరోనా వ్యాక్సిన్ ని అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే భారత్ బయోటెక్ తో సహా మూడు వ్యాక్సిన్ తయారీ సంస్థలు తమ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి దరఖా�
Amit Shah Meets Farmer Groups రైతుల భారత్ బంద్ తో కేంద్రం ఒక మెట్టు దిగొచ్చింది.నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు చేస్తోన్న ఆందోళనలు విరమింపచేసేందుకు రైతు లీడర్లతో బుధవారం(డిసెంబర్-9,2020) ఆరో దశ చర్చలకు కేంద్రం సిద్దమైన నేపథ్యంలో చర్చలకు
Will Biplab Deb step down as Tripura CM? త్రిపుర సీఎం బిప్లబ్ కుమార్ దేబ్ కీలక వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్-13న తాను అగర్తలాలోని వివేకానంద స్టేడియంకి వెళ్లి తాను సీఎంగా కొనసాగాలా,వద్దా అని త్రిపుర ప్రజలను అడుగుతానని తెలిపారు. ఒకవేళ ప్రజలు తనకు మద్దతు తెలుపకపోతే..పార్ట�
Covid vaccine applications తాము డెవలప్ చేస్తోన్న కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతినివ్వాలంటూ ఫైజర్, సీరం, భారత్ బయోటెక్ సంస్థలు ఇప్పటికే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(DGCI)కి దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ ఇ�
NITI Aayog CEO Amitabh Kant భారత్ లో ప్రజాస్వామ్యం మరీ ఎక్కువైపోయిందని, అందుకే సంస్కరణలు చేపట్టడం చాలా కష్టంగా మారుతోందని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అన్నారు. ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే మరిన్ని సంస్కరణలు అవసరమని తెలిపారు. మంగళవారం(�
efficient method to harvest drinking water from air తేమ ఉండే గాలిలో నుంచి నీటిని తయారుచేసే సమర్థవంతమైన పద్ధతిని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(IIT)X] గౌహతి పరిశోధకులు రూపొందించారు. కీటకాలు, మొక్కలు నీటిని పీల్చుకొనే విధానాన్ని ఆసరాగా చేసుకొని కొత్త పద్ధతిని అభివృద్ధి చ
Nepal announces newly-measured height of Mount Everest ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం “ఎవరెస్ట్” ఎత్తును మంగళవారం(డిసెంబర్-8,2020) నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. ఎవరెస్ట్ ఎత్తు 0.86 మీటర్లు పెరిగిందని తెలిపింది. ఎవరెస్ట్ ఎత్తుపై కొన్నేళ్లుగా తర్జనభర్జనలు సాగుతున్న విషయం త�
China dispatches warplanes, troops for Pak drill at base close to India border భారత సరిహద్దుకు సమీపంలో ఉన్న ఎయిర్ బేస్లో సైనిక విన్యాసాలు చేపట్టాలని పాకిస్థాన్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో చైనా తన ఫైటర్ జెట్స్ ని,ట్రూప్స్ ని గుజరాత్ సరిహద్దుకి సమీపంలోని పాకిస్తాన్ ఎయిర్ బేస్ కి పంపిం
Narendra Singh Tomar నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కొద్ది రోజులుగా పెద్దగా ఎత్తున ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్నప్పటికీ కేంద్రం నుంచి సరైన స్పందన రాకపోవడంతో డిసెంబర్-8న భారత్ బంద్ కు రైతులు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే, భారత్ బంద్ క�
Bharat Biotech applies for emergency use authorisation for Covaxin కరోనా వైరస్కు మరికొద్ది వారాల్లోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఇటీవల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల మొదటగా దేశంలో ఫైజర్/బయోఎన్ టెక్ కోవిడ్ వ్యాక్సిన్అత్యవసర �
BSNL employees come out in support of farmers’ demands నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని,విద్యుత్ సవరణ బిల్లు 2020 ఉపసంహరించుకోవాలని 12 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పంజాబ్,హర్యానా,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెంది�
One dead as Bengal police lathicharge, use water cannon on BJP supporters మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోమవారం(డిసెంబర్-7,2020) వెస్ట్ బెంగాల్ లోని సిలిగురిలో బీజేపీ నిర్వహించిన ర్యాలీ ఉద్రిక్తతలకు దారి తీసింది. రాష్ట్రంలో అధికార దుర్వినియోగం, బంధుప్రీతి, శాంతి భద్రతల వైఫల్యం వ�
Ravi Shankar Prasad అన్నదాతల నిరసనలకు కారణమైన నూతన వ్యవసాయ చట్టాలపై అధికార,విపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. కొత్త అగ్రి చట్టాలను తక్షణమే రద్దు చేయాలని రైతులతో సహా విపక్షాలు డిమాండ్ చేస్తుండగా…రైతుల ఆందోళనలకు మద్దతు తెలుపుతున్న విపక్షాలపై బీజే�
BJP loses election in Varanasi దేశంలో ఎక్కడా ఎన్నిక జరిగినా సత్తా చూపెడుతూ దుసుకుపోతున్న భారతీయ జనతాపార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికలు పెద్దగా కలిసిరానట్లు కనిపిస్తోంది. గతవారం మహారాష్ట్రలో ఆరు సీట్లకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేవలం ఒక్క సీటుని మాత్రమే బీజేప�
Body of missing MiG-29 pilot found 11 రోజుల క్రితం అదృశ్యమైన మిగ్-29 పైలట్ కమాండర్ నిశాంత్ సింగ్ మృతదేహం లభ్యమైనట్లు సోమవారం(డిసెంబర్-7,2020)నేవీ అధికారులు తెలిపారు. నవంబర్-26న MIG-29K శిక్షణ విమానం అరేబియా సముద్రంలో కూలిన విషయం తెలిసిందే. దేశీయ ఏకైక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్
Supreme Court :ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు మూడు కి.మీ మేర నిర్మించ తలపెట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై సోమవారం(డిసెంబర్-7,2020)సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. సెంట్రల్ విస్టా నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పలు పిటిష
Britain Gets Ready For Roll-Out Of Pfizer’s COVID-19 Vaccine కరోనా వ్యాక్సిన్ పంపిణీకి బ్రిటన్ సిద్ధమైంది. ఫైజర్/బయోఎన్టెక్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి బోరిస్ జాన్సన్ ప్రభుత్వం బుధవారం(డిసెంబర్-2,2020) ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. అమెరికన్ దిగ్గజ ఫార్మా సంస్థ ఫైజర్,జ
China Sets Up 3 Villages Near Arunachal సరిహద్దులో చైనా ఆగడాలు రోజు రోజుకి పెచ్చు మీరుతున్నాయి. లడఖ్ నుంచి అరుణాచల్ప్రదేశ్ వరకు ఏదో ఒక చోట ఉద్రిక్తతలు పెంచే కార్యక్రమాలను డ్రాగన్ చేపడుతూనే ఉంది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ సమీపంలో ఏకంగా మూడు గ్రామాలనే ఏర్పాటు చేసింద�